Saturday, March 15Lend a hand to save the Planet

General News

Eco Friendly Park : 150 ఎకరాలు.. 25,000 జాతుల మొక్కలు

General News
Eco Friendly Park in Hyderabad : పర్యావరణ పరిరక్షణపై అందరికీ అవగాహన కల్పించేందుకు.. ప్రకృతి ప్రేమికుల కోసం హైదరాబాద్ నగర శివార్లలో నిర్మించిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్‌ పీరియం’ పార్క్‌ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో రామ్‌దేవ్‌రావు 150 ఎకరాలలో ఏర్పాటు చేసిన పార్కులో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 వేల జాతులకు సంబంధించిన మొక్కలను ఇక్కడ చూడవచ్చు. మెక్సికో, అర్జెంటీనా, ఉరుగ్వే, దక్షిణ అమెరికా, స్పెయిన్‌, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌, మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల నుంచి అత్యంత అరుదైన మొక్కలు, చెట్లు, రకరకాల స్టోన్స్‌, అందమైన శిలలు సేకరించి అందరినీ ఆకట్టుకునేలా ఈ ఎకో పార్క్ (Eco Park) ను నిర్మించారు. ఈ పార్కు నిర్మాణానికి సుమారు రూ. 150 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో శిల్పానికి రూ. 5 లక్షల నుంచి కోటి వరకు వెచ్చించారు. 1,500 మంది క...

Green energy | గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణ

General News
Green energy | తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్ ఇంధన వనరు అయిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌-ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్‌ మినరల్స్‌ రీసెర్చ్‌ హబ్‌పై జనవరి 3వ తేదీ శుక్రవారం ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించిందని తెలిపారు. మోనాష్ యూనివర్శిటీ సహకారంతో ఆస్ట్రేలియా-ఇండియా క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ కింద చేపట్టిన కార్యక్రమాలు తెలంగాణకే కాకుండా భారతదేశానికి, ప్రపంచ సమాజానికి కూడా కీలకమని విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రానికి క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని రూపొందించడానికి అవసరమైన సహకార స్ఫూర్తిని ఈ వర్క్‌షాప్ ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. IIT హైదరాబాద్ డ్రైవింగ్ ఆవిష...

Udyanotsav | రాష్ట్రపతి భవన్ లో 29 నుంచి ఉద్యానోత్సవ్

General News
Udyanotsav 2025 | సికింద్రాబాద్‌ బోలారమ్‌లోని రాష్ట్రపతి నిలయం (RashtrapatiBhavan)లో డిసెంబర్ 29, 2024 నుండి 15 రోజుల పాటు ఉద్యాన ఉత్సవ్‌ను నిర్వహించనున్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (MANAGE) సహకారంతో దీనిని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, జరుపుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రకృతి, ప్రజల భాగస్వామ్యం ద్వారా పర్యావరణ పరిరక్షణ మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రజలు థీమాటిక్ స్టాల్స్‌ను సందర్శించడం మరియు వర్క్‌షాప్‌లలో పాల్గొనడం ద్వారా వ్యవసాయం మరియు ఉద్యానవనాలలో ఆవిష్కరణలు మరియు సాంకేతిక అభివృద్ధి గురించి తమను తాము అవగాహన చేసుకోవచ్చు.   సందర్శకులు థీమాటిక్ స్టాల్స్, ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లతో పాటు వ్యవసాయం, ఉద్యానవనాలలో ఆవిష్కరణలు, పురోగతులను ఈ ఉద్యానోత్సవ్ (Ga...

Ather Rizta Best Deal | ఏథర్ రిజ్టా ఫ్యామిలీ స్కూటర్ పై ఆకర్షణీయమైన డీల్స్..

General News
Ather Rizta Best Deal | న్యూ ఇయర్ లో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల ధ‌ర‌లు పెంచ‌డానికి ముందుగానే ఫ్లిప్‌కార్ట్ (Flipkart) లో ఏథర్ రిజ్టా పై గొప్ప డీల్‌లను అందిస్తోంది. ఏథర్ ఎనర్జీ పోర్ట్‌పోలియోలో ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గా పాపులర్ అయిన రిజ్టా వేరియంట్ తో కంపెనీ విక్రయాలు గ‌ణ‌నీయంగా పెరిగాయి. రిజ్టా ప్రారంభ ధర రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.47 లక్షల (ఎక్స్-షోరూమ్ ) ఉన్నాయి. అయితే మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఆక‌ర్ష‌ణీయ‌మైన డీల్స్ ఎక్క‌డ, ఎలా పొందాలో తెలుసుకోండి.. అథర్ రిజ్టా: బెస్ట్‌ డీల్ Ather Rizta Best Deal ఎంట్రీ-లెవల్ రిజ్టా ఎస్‌ను రూ. 1.04 లక్షల కంటే తక్కువ ధరకే ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌ కార్ట్ (Flipkart) అందిస్తోంది. రూ. 5,000 కంటే ఎక్కువ కొనుగోలు చేస్తే ఫ్లాట్ రూ. 2,500 డిస్కౌంట్ ను అందిస్తుంది. సౌకర్యవంతమైన EMI ఎంపికలతో, క్రెడిట్ కార్డ్‌లు రూ. 8,500 వరకు ఆఫర్ చేస్తాయి. అథర్ రిజ్టా: ...

Green Power Generation | తెలంగాణ‌కు 20 గిగావాట్ల గ్రీన్ పవర్‌

General News
Green Power Generation : తెలంగాణలో 20 గిగావాట్ల (20GW) గ్రీన్ ప‌వ‌ర్ ఉత్ప‌త్తి చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భ‌ట్టి మ‌ల్లు విక్ర‌మార్క వెల్లడించారు. పున‌రుత్పాద‌క విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, 2030 నాటికి ఈ ల‌క్ష్యాన్ని చేరుకుంటామ‌ని ఆయన ధీమా వ్యక్తం చేశారు. డిసెంబ‌రు 14 నుంచి 20 వ‌ర‌కు జాతీయ ఇంధ‌న పొదుపు వారోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ‌లో విద్యుత్ పొదుపు వేడుకల‌ను ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్ర పునరుత్పత్తి విద్యుత్ అభివృద్ధి సంస్థ (TGREDCO) రూపొందించిన క్యాలెండ‌ర్‌ను ఉపముఖ్యమంత్రి ఆవిష్క‌రించారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో శుక్ర‌వారం ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2030 నాటికి 20GW పునరుత్పత్తి విద్యుత్, 2035 నాటికి 40GW విద్యుత్‌ ఉత్పత్తికి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించింద‌ని తెలి...

Cheapest Electric Car : మార్కెట్లో చవకైన ఈవీ.. రూ.4 లక్షలకే..

General News
Cheapest Electric Car : భారతీయ రోడ్లపై ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ వాహనాలే కనిపిస్తున్నాయి. రవాణా ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రజలు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. దేశీయ, విదేశీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లనే తయారు చేసే పనిలో పడ్డాయి. తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కార్ల కోసం భారతీయ వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసమే త్వరలో అతి చౌకైన ఎలక్ట్రిక్ కారు భారత్‌లో రిలీజ్ కానుంది. PMV EaS-E కంపెనీ తయారు చేసిన ఈ కారు ధర రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఉంటుందని తెలుస్తోంది. రాబోయే టాటా నానో కంటే తక్కువ ధరకు PMV EaS-E అందించనుంది. టాటా నానో కారు ధర రూ. 5 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. . సామాన్యులకు అందుబాటులో ఉండేలా.. సిటీ ట్రాఫిక్ కష్టాలను తొలగించేలా సింప్లిసిటీకి కోరుకునేవారి కోసం ఈ కారును ప్రత్యేకంగా రూపొందించారు. PMV EaS-E ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు: ఎలక...

Oil Plam | రైతు ఇంటి వద్దే పామాయిల్ కొనుగోలు చేస్తాం..

Agriculture, General News
Telangana | తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆయిల్ పామ్ (Oil Plam ) సాగుపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao ) సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేస్తామని, పామాయిల్ పంటను రైతు ఇంటి వద్దనే కొంటామని తెలిపారు. పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు. వలస జిల్లాగా పేరు పొందిన మహబూబ్ నగర్ (Mahaboob Nagar) జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంతో కీలకమైనదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యమిచ్చి త్వరగా పూర్తి చేయించాలని సభా ముఖంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎండాకాలం పంట మార్చి లోపల కోతలు ప్రారంభిస్తేనే నూకలు తక్కువ అవుతాయని లేకుంటే బియ్యం నూకల శాతం అధికంగా ఉంటుందన్నారు. అందువల్ల ఎ...

TVS iQube Price Drop | టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్..

General News
TVS iQube Price Drop | టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ డిస్కౌంట్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ ను ఎక్కడ ఎలా కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? మీ కలను సాకారం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ కింద అనేక హాట్ డీల్‌లను అందిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ స్కూటర్లపై కూడా భారీగా డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతదేశంలో మూడవ అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన TVS iQube ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,07,299గా అందుబాటులో ఉంది. అన్ని డిస్కౌంట్లను సద్వినియోగం చేసుకొని మీరు కేవలం రూ. 1 లక్షతో ఈ ఎంట్రీ లెవల్ iQubeని పొందవచ్చు. ఇది రెండు క్లాసీ రంగులలో వస్తుంది-పెరల్ వైట్, వాల్‌నట్ బ్రౌన్. ఈ విద్యుత్ పొదుపులను ఎలా అన్‌లాక్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఉత్తమమైన డీల్‌ను పొందడంలో ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.. ...

Honda Activa EV : హోండా యాక్టివా ఈవీ వచ్చేస్తోంది.. ఇదిగో టీజర్ చూడండి..

General News
Honda Activa EV | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా (Honda) ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగులు వేస్తోంది. అతిత్వరలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ను బట్టి తెలుస్తోంది. హోండా యాక్టివా ఈవీ టీజర్‌ ఇదిగో..! దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌ యాక్టివాను విద్యుత్‌ స్కూటర్‌ రూపం (Activa EV) లో తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కంపెనీ విడుదల చేసిన టీజర్‌ను పరిశీలిస్తే అందులో యాక్టివా మాదిరిగానే స్పష్టంగా కనిపిస్తున్నది. లుక్స్ పరంగా పెద్దగా మార్పులేవీ లేకుండానే ఎలక్ట్రిక్ అవతార్ లో తీసుకొచ్చే చాన్స్ కనిపిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్‌, ఏథర్‌, గ్రీవ్ ఆంపియర్ వంటి స్టార్టప్ లు దేశీయ ఈవీ మార్కెట్లో చాలా పాపులర్ అయ్యాయి. మరోవైపు బజాజ్‌, టీవీఎస్‌, హీరో మోటోకార్ప్ వంటి దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు ఇప్పటికే బజాజ్ చేతక్‌, టివిఎస్ ఐక్యూబ్‌ మోడళ్లతో ...
Exit mobile version