
Warangal Market Prices | వరంగల్ మార్కెట్లో మిర్చి రికార్డు ధర @₹37,000!
కలెక్టర్ పర్యవేక్షణ.. రైతులకు కీలక సూచనలుWarangal Market Prices Today | ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో మార్కెట్ ధరలను పరిశీలిస్తే మిర్చి రకాలు మునుపటి కంటే మెరుగైన ధరలను సాధించాయి.మిర్చి (దేశి రకం): ఫిబ్రవరి 19న ఈ రకం క్వింటాల్కు ఏకంగా ₹39,000 గరిష్ట ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 20వ తేదీన గరిష్ట ధర ₹37,000 గా నమోదైంది.వండర్ హాట్: రెండు రోజులూ గరిష్ట ధర ₹37,000 వద్ద స్థిరంగా కొనసాగింది.పత్తి (CCI): ప్రభుత్వం (CCI) ద్వారా కొనుగోలు చేసిన పత్తికి గరిష్టంగా ₹8,010 లభించింది.పసుపు: ఫిబ్రవరి 19న పసుపు (గోల) క్వింటాల్కు ₹11,114 గరిష్ట ధర పలికి రైతులకు ఊరటనిచ్చింది.ఇతర పంటలు: కందులు గరిష్టంగా ₹7,520, మినుములు ₹8,150, మరియు నువ్వులు (తెల్లవి) గరిష్టంగా ₹9,752 ...

