రైతులకు అలర్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ బంద్.. ఆ తేదీల్లో సరుకు తీసుకురావద్దు!
Spread the loveహరితమిత్ర, వరంగల్ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Agriculture Market) కమిటీ పరిధిలోని రైతులు, వ్యాపారస్తులు, కార్మికులకు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి శుక్రవారం ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేశారు. మహాశివరాత్రి (Maha Shivaratri) పండుగ, ఇతర సెలవుల కారణంగా వరంగల్ మార్కెట్ యార్డుకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించారు. సెలవుల వివరాలు: మార్కెట్ కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ కింది తేదీల్లో లావాదేవీలు నిలిపివేయబడతాయి:…
Yamaha EC-06 vs River Indie : ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్ఫుల్? ధర, ఫీచర్ల తేడాలు ఇవే..
Spread the loveYamaha EC-06 vs River Indie | ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) అధికారికంగా భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి ఇటీవలే అడుగుపెట్టింది. తన తొలి ఈ-స్కూటర్ EC-06ను మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే, ఈ స్కూటర్ పూర్తిగా భారత్కు చెందిన స్టార్టప్ ‘రివర్’ (River) రూపొందించిన ‘ఇండీ’ ప్లాట్ఫారమ్పై ఆధారపడి నిర్మించింది. చూడటానికి రెండు స్కూటర్లు ఒకేలా అనిపించినా, వీటి మధ్య ఐదు ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. Yamaha…
రైతులకు అలర్ట్: నేడు వరంగల్ మార్కెట్ బంద్..
Spread the loveWarangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ 12న గురువారం బంద్ కానుంది. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఈరోజు గురువారం గ్రెయిన్ మార్కెట్ గుమాస్తా సంఘం, దడవాయి యూనియన్, హమాలీ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. రైతులకు ముఖ్య గమనిక: ఈ…
రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.
Spread the loveJeevamrutham Preparation and Spraying Guide | రసాయనిక ఎరువులు, పురుగుమందుల విచ్చలవిడిగా వినియోగించడం వల్ల భూమి నిస్సారమైపోతోంది. సేంద్రియ పదార్థం వేగంగా నశిస్తోంది. ఫలితంగా పొలాలు నిస్సారంగా మారి దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిలో భూమిని తిరిగి సజీవంగా మార్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించేందుకు రైతులు ముందుకు రావాలి. సేంద్రియ సాగు పద్ధతుల్లో కీలకమైనది ‘జీవామృతం’. ఇది భూమిలో సూక్ష్మజీవులను చైతన్యపరచి, భూసారాన్ని సహజంగా పెంచుతుంది. ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు…
బజాజ్ ఆటో సంచలనం: సింగిల్ ఛార్జ్పై 296 కిమీ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటో విడుదల!
Spread the loveHighest Range Electric Auto | పుణేకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్ (Bajaj Auto Ltd) ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 9, 2026న తన నూతన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ‘WEGO P9018’ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణ హితమైన ప్రయాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ వాహనం, భారతదేశంలోనే అత్యధిక రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ త్రీ-వీలర్గా చరిత్ర సృష్టించింది. WEGO…
వరంగల్ మార్కెట్ లో మిర్చి ఘాటు.. పత్తి, మక్కలకు తప్పని నిరీక్షణ!
Spread the loveWarangal Market Prices Today : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఫిబ్రవరి 9, 2026 నాటి క్రయ విక్రయాలు ఆసక్తికరంగా సాగాయి. ఒకవైపు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండగా, మరోవైపు పత్తి, మక్కల ధరలు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువగా ఉండటం రైతు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. మిర్చి మార్కెట్: రకాన్ని బట్టి రేటు! Chilli Price : మిర్చి యార్డుకు ఈరోజు సుమారు 13,728 బస్తాల భారీ రాక…
రైతులకు అలర్ట్: మార్చి 15లోపు ‘డిజిటల్ క్రాప్ సర్వే’ పూర్తి కావాలి.. సిఎస్ రామకృష్ణారావు ఆదేశం!
Spread the loveDigital Crop Survey Telangana : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి సెంటు భూమిలో ఏ పంట సాగవుతుందో కచ్చితంగా లెక్కించే డిజిటల్ క్రాప్ సర్వే (DCS) ప్రక్రియను మార్చి 15వ తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు (CS Ramakrishna Rao) అధికారులను సోమవారం ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్లోని డాక్టర్…
జాతీయ ఉద్యానవన మిషన్ (NHM): పండ్లు, పూల సాగుపై భారీ సబ్సిడీలు.. రైతులకు లాభాల పంట!
Spread the loveNational Horticulture Mission Subsidy | సంప్రదాయ వ్యవసాయం కంటే లాభసాటిగా ఉండే ఉద్యానవన పంటల వైపు రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉద్యానవన మిషన్ (National Horticulture Mission) ద్వారా భారీగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా ఉద్యానవన సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు శిక్షణ, సాంకేతిక మార్గనిర్దేశం, ఆర్థిక సహాయం అందిస్తున్నారు….
రైతులకు అలెర్ట్: రైతులకు కేంద్రం కొత్త రూల్: ఆధార్ తరహాలో ‘ఫార్మర్ ఐడి’.. ఇది లేకపోతే పీఎం కిసాన్ పైసలు రావు!
Spread the loveUnique Farmer ID Registration Telangana : రైతులకుప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించడానికి కేంద్ర ప్రభుత్వం ‘అగ్రిస్టాక్’ (AgriStack) అనే డిజిటల్ నెట్వర్క్ను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఒక విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య (Unique Farmer ID) కేటాయించేందుకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రక్రియను ప్రారంభించింది. ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి? తెలంగాణలోని చిన్న, పెద్ద రైతులందరూ ఈ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ప్రభుత్వం…
