దేశవ్యాప్తంగా ‘డిజిటల్ మండి’ విప్లవం: రూ. 4.84 లక్షల కోట్ల వాణిజ్యంతో e-NAM రికార్డు!
1,656 మండిల అనుసంధానం.. 1.80 కోట్ల మంది రైతులకు నేరుగా లబ్ధి! e-NAM performance 2026 | దేశంలోని వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో పెనుమార్పులు తెస్తున్న జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. 2026 మార్చి నాటికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరిగిన మొత్తం వాణిజ్య విలువ రూ. 4.84 లక్షల కోట్లకు చేరిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పారదర్శకత, మెరుగైన ధర మరియు నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు జమ వంటి…
ఓలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘S1 X+’: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్
స్వదేశీ ‘భారత్ సెల్’ టెక్నాలజీతో విడుదల.. ఏప్రిల్ 15 వరకు ప్రత్యేక ప్రారంభ ధర! ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన సరికొత్త వేరియంట్ S1 X+ (5.2 kWh) ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘4680 భారత్ సెల్’ టెక్నాలజీని ఈ స్కూటర్లో వాడటం విశేషం. ధర మరియు ఆఫర్: ఓలా ఎలక్ట్రిక్ ఈ కొత్త స్కూటర్ ధరను రూ….
సౌర శక్తిలో భారత్ సరికొత్త రికార్డు -India Solar Capacity
కేవలం 14 నెలల్లోనే 50 GW అదనపు సామర్థ్యం.. ప్రపంచ దేశాలకు పాఠాలు నేర్పుతున్న భారత్! India Solar Capacity 150GW : భారతదేశం ఇంధన రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. కేవలం 14 నెలల స్వల్ప కాలంలోనే 50 గిగావాట్ల (GW) సౌర విద్యుత్ సామర్థ్యాన్ని అదనంగా జోడించి, మొత్తం 150 గిగావాట్ల చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. గతంలో మొదటి 50 GW చేరుకోవడానికి 11 ఏళ్లు పడితే, ఇప్పుడు అదే స్థాయిని కేవలం ఏడాది…
‘సింపుల్ ఎనర్జీ’ దూకుడు: త్వరలో కొత్త ‘అరైవ్’ స్కూటర్! – Electric Scooter
Simple Energy Electric Scooter | భారతీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో సరికొత్త సంచలనాలు నమోదవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ (Simple Energy) దేశవ్యాప్తంగా తన అమ్మకాల నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఉన్న దిగ్గజ సంస్థలకు గట్టి పోటీనిస్తూ, కేవలం కొన్ని నెలల్లోనే తన షోరూమ్ల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. తాజాగా ఢిల్లీ సహా పలు నగరాల్లో కొత్త అవుట్లెట్లను ప్రారంభించి తన పట్టును బిగించింది. నెట్వర్క్ విస్తరణ: ఒకే చూపులో…
రాష్ట్రంలో 40% కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకే!
IKP Paddy Procurement Centers Telangana | తెలంగాణ రాష్ట్రంలో పంట కొనుగోలు వ్యవస్థలో మహిళా స్వయం సహాయక సంఘాలు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. కేవలం ఇంటికే పరిమితం కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే శక్తిగా మారుతున్నారు. ఇందిరా క్రాంతి పథం (IKP) ద్వారా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు రైతులకు, మహిళా సంఘాలకు ఆశాకిరణంగా మారాయి. మహిళల చేతుల్లోనే 40 శాతం కేంద్రాలు ఈ రబీ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,251…
రైతన్నలకు గుడ్ న్యూస్: ధాన్యం కొనుగోళ్లకు సర్కార్ సిద్ధం.. 48 గంటల్లోనే నగదు జమ!
Uttam Kumar Reddy Paddy Procurement : రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy Paddy) వెల్లడించారు. మంగళవారం సాయంత్రం హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని…
పచ్చ కర్పూరం: కేవలం పూజకే కాదు.. ఆరోగ్యానికి అద్భుత ఔషధం! Edible Camphor Benefits
Edible Camphor Benefits Telugu | మన పూర్వీకులు అందించిన సంప్రదాయాల్లో ప్రతిదీ ఒక శాస్త్రీయ కారణంతో కూడుకున్నదే. అందులో ముఖ్యమైనది ‘పచ్చ కర్పూరం’. పూర్వం లడ్డూలు, ప్రసాదాలు, వంటకాల్లో దీనిని విరివిగా వాడేవారు. కానీ నేటి కాలంలో దీని విశిష్టతను చాలామంది మర్చిపోతున్నారు. పచ్చ కర్పూరం కేవలం సువాసన కోసమే కాదు, అది ఒక అమూల్యమైన ఔషధం అని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శివశంకర్ వివరిస్తున్నారు. పచ్చ కర్పూరం (Edible Camphor ) అంటే ఏమిటి?…
డీజిల్ను దాటేసిన సీఎన్జీ.. భారత్లో ప్రతి 4 కార్లలో ఒకటి గ్యాస్తోనే! – CNG Car Sales
CNG Car Sales India 2026 : భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో ఒక నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోంది. ఒకప్పుడు కేవలం చిన్న కార్లకే పరిమితమైన సీఎన్జీ (CNG), ఇప్పుడు డీజిల్ వాహనాలను వెనక్కి నెట్టి రెండో అతిపెద్ద ఇంధన విభాగంగా అవతరించింది. తాజా గణాంకాల ప్రకారం, దేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు కార్లలో ఒకటి సీఎన్జీ వేరియంట్ కావడం విశేషం. గణాంకాలు ఏం చెబుతున్నాయి? (FY26 రిపోర్ట్) ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత ఆటోమొబైల్ రంగం…
అధిక వినియోగంతో అనర్థాలే.. హెచ్చరించిన మంత్రి తుమ్మల – Rythu Nestham
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ‘రైతునేస్తం (Rythu Nestham) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) , రైతులతో ముఖాముఖి సంభాషించారు. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టిన ‘యూరియా యాప్ (Urea App Telangana)’ పనితీరు, ప్రయోజనాలపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. లైన్లలో నిలబడే తిప్పలు తప్పాయి: రైతులు యూరియా…
