Monday, July 14Lend a hand to save the Planet
Shadow

Author: News Desk

Delhi EV Policy 2.0 | ఢిల్లీకి EV భవిష్యత్ దిశగా మరో అడుగు!

Delhi EV Policy 2.0 | ఢిల్లీకి EV భవిష్యత్ దిశగా మరో అడుగు!

Green Mobility
కొత్త ఈవీ పాలసీ 2.0 రాబోతోందిమహిళా డ్రైవర్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలుDelhi News : దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే దిశగా బిజెపి ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేయబోతోంది. జూలై 15తో గడువు ముగిసే ప్రస్తుత ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ (Delhi EV Policy 2.0)ని మరో మూడు నెలల పాటు పొడిగించాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కాలుష్యాన్ని నియంత్రించడం, కొత్త వాహనాల్లో 25% ఎలక్ట్రిక్ వాహనాల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ విధానాన్ని మొదట ఆగస్టు 2020లో అమలు చేశారు.Delhi EV Policy 2.0 : ముసాయిదా త్వరలో రావచ్చు.కొత్త ఎలక్ట్రిక్ వాహన పాలసీ 2.0 ని ఖరారు చేయడంలో ప్రభుత్వం బిజీగా ఉంది. ఈ పాలసీ ముసాయిదాపై కసరత్తు జరుగుతోంది. దాని కింద అనేక ఆప్షన్లను పరిశీలిస్తున్నారు. ఈ పాలసీని మెరుగుపరచడానికి వీలుగా ముసాయిదా పాలసీని బహిరంగంగా విడుదల చేసి, ప్రజల నుంచి సూచనలు కోరే అవకాశం ఉంది. ఇ...
Hero MotoCorp | విడా VX2 ఎలక్ట్రిక్​ స్కూటర్లకు  కొత్త ధరలు

Hero MotoCorp | విడా VX2 ఎలక్ట్రిక్​ స్కూటర్లకు కొత్త ధరలు

E-scooters
హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) ఇటీవల తన చ‌వ‌కైన ఎలక్ట్రిక్ స్కూటర్, విడా VX2 శ్రేణిని ఇటీవ‌లే విడుదల చేసింది. ఇది మార్కెట్లో BaaS (బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్) అందించే మొట్టమొదటి వాహ‌నం ఇది. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడానికి ఆసక్తి ఉన్నవారికి కంపెనీ మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే హీరో విడా VX2 ధరలను రూ. 15,000 తగ్గించింది. ఈ పరిమిత ఆఫర్‌తో, విడా VX2 గో ట్రిమ్‌లు రూ. 44,990 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి . ఈ ఆఫర్‌ను పొందడానికి, వినియోగదారులు BaaSతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలి.Hero vida VX2 కొత్త ధరలుజూలై 1న, Hero MotoCorp కొత్త విడా VX2 పోర్ట్‌ఫోలియో ధరలను ఆవిష్కరించింది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో మొదటిది VX2 Go, రెండోది VX2 Plus. BaaS స్కీమ్​ తో వీటి ధరలు (ఎక్స్-షోరూమ్. )వరుసగా రూ. 59,490. రూ. 64,990. కొత్త పరిమిత ఆఫర్‌తో, VX2 Goపై రూ. 15,000, ...
CNG CAR | సీజీఎన్‌జీ ఎమిషన్‌తో శుభ్రమైన ప్రయాణం: మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG — ధర, ఫీచర్లు, EMI వివరాలు

CNG CAR | సీజీఎన్‌జీ ఎమిషన్‌తో శుభ్రమైన ప్రయాణం: మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG — ధర, ఫీచర్లు, EMI వివరాలు

Green Mobility
భారతదేశంలో కార్ల కొనుగోలుదారులు పర్యావరణ స్పృహతో పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్​, CNG (CNG CAR ) వేరియంట్లపై దృష్టి సారిస్తున్నారు. అన్ని కార్లపై ఇపుడు ఫైనాన్సింగ్ ఆప్షన్లు అందుబాటులోకి రావడంతో ముందస్తుగా పెద్ద మొత్తంలో నగదు వెచ్చించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNGని ఒకసారి పరిశీలిస్దాం.. దీనిని మీరు సులభమైన EMI ప్లాన్‌తో ఇంటికి తీసుకెళ్లవచ్చు. దీని ధరలు, మైలేజీ, ఫీచర్లు ఇవీ..మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi ఇంజిన్మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG 1.2-లీటర్ Z సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5700 rpm వద్ద 70 Bhp, 2900 rpm వద్ద 101.8 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గంటకు 170 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది.Maruti Suzuki swift ZXi మైలేజ్మారుతి సుజుకి స్విఫ్ట్ ZXi CNG అద్భుతమైన మైలేజీని కలిగి ఉంది. కంపెనీ ప్రకారం, CNG వేరియంట్ కనీసం 32.8...
New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు

New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు

Environment, General News
New Delhi : ఢిల్లీ ప్రభుత్వం పాత డీజిల్, పెట్రోల్ వాహనాల వాడకంపై ఆంక్షలను ఎత్తివేసిన కొద్ది రోజులకే, నవంబర్ 1 నుంచి అటువంటి వాహనాలకు ఇంధనం అమ్మకాలపై కొత్త ఆదేశాలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. ఇంధన నిషేధం దిల్లీలోనే కాకుండా జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని ఐదు జిల్లాల్లో కూడా అమలు చేయనున్నారు. రాజ‌ధాని పరిసర ప్రాంతాలలో పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు చేపట్టింది.కొత్త నిబంధనల ప్రకారం, పెట్రోల్ పంపులు వీటికి ఇంధనాన్ని అందించవు:10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలునివేదికల ప్రకారం, ఢిల్లీ (New Delhi)లో వాహ‌నం చెల్లుబాటు అయిపోయిన (EOL) వాహనాలపై ఇంధన నిషేధం అమలును కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) నవంబర్ 1 వరకు నిలిపివేసింది. ఈ విధానాన్ని అమలు చేయడంలో కార్యాచరణ గురించి ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం ...
Mulugu | రైతులు మోసపోకుండా కొత్త విత్తన చట్టం..

Mulugu | రైతులు మోసపోకుండా కొత్త విత్తన చట్టం..

Agriculture
మొక్కజొన్న నష్టపోయిన 671 మందికి రూ.3.8 కోట్లు నష్టపరిహారం పంపిణీMulugu News | రైతులకు నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నివారించేందుకు కొత్త విత్తన చట్టాన్ని రూపొందించబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageshwar Rao) అన్నారు. సోమవారం ములుగు జిల్లా (Muluau) వాజేడు (Vajedu)మండల కేంద్రంలో వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల్లో 1521 ఎకరాల్లో మొక్కజొన్న వేసి పంట నష్టపోయిన 671 రైతులకు మంత్రి తుమ్మల, మంత్రి సీతక్క, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్. అన్వేష్ రెడ్డితో కలిసి రూ.3.80 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా రాష్ట్రంలో విత్తన చట్టాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లాలో పామాయ...
EV Comparison | హీరో విడా VX2 vs ఓలా S1 Z  రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెస్ట్.. ?

EV Comparison | హీరో విడా VX2 vs ఓలా S1 Z రెండు ఈవీ స్కూటర్లలో ఏది బెస్ట్.. ?

E-scooters
భారత్ లో బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది. నవంబర్ 2024లో వచ్చిన ఓలా S1 Z, మరోవైపు జూలై 1, 2025న విడుదలైన Hero Vida VX2 వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు ఆకర్షణీయ ధరలతో హీటెక్కిస్తున్నాయి.ధరలు & వేరియంట్లు ఇలా:హీరో విడా VX2 ఎలక్ట్రిక్ స్కూటర్ GO, Plus అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది. GO మోడల్ ధర ₹99,490 కాగా, బాటరీ-యాజ్-అ-సర్వీస్ (BaaS) ప్లాన్‌తో కేవలం ₹59,490కే కొనుగోలు చేయవచ్చు. ఇక Plus వేరియంట్ ₹1,09,990 (బ్యాటరీతో), లేదా ₹64,990 (BaaS)గా ఉంది.మరోవైపు, ఓలా S1 Z రెండు ఎంపికల్లో వస్తోంది అందులో మొదటిది స్టాండర్డ్ (₹59,999) రెండోది Z+ (₹64,999). స్టాండర్డ్ వేరియంట్‌లో 1.5kWh రిమూవల్ బ్యాటరీ లభిస్తుంది. Z+ వేరియంట్‌కి పెద్ద డిస్‌ప్లే, అదనపు ఫీచర్లు ఉన్నాయి.బ్యాటరీ, పరిధి, ఛార్జింగ్ – ఏది బెస్ట్ ?హీరో విడా GO మోడల్ 2.2kWh బ్యా...
Ather Rizta | ఏథర్ రిజ్టా S 3.7 కొత్త వేరియంట్ విడుదల – మైలేజ్, ఫీచర్లు అన్ని వివరాలు ఇవే..

Ather Rizta | ఏథర్ రిజ్టా S 3.7 కొత్త వేరియంట్ విడుదల – మైలేజ్, ఫీచర్లు అన్ని వివరాలు ఇవే..

E-scooters, General News
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ప్రముఖ ఈవీ తయారీ సంస్థ Ather Energy, తన పాపులర్ మోడల్ Ather Riztaకి కొత్త వేరియంట్‌ను జోడించింది. ఇటీవల ప్రారంభించిన "Rizta S 3.7" వేరియంట్‌తో, ఇప్పుడు రిజ్టా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది స్మార్ట్ డిజైన్, అధిక రేంజ్, వినియోగదారులకు అనుకూలమైన ఎంపికలతో మార్కెట్‌ను ఆకర్షిస్తోంది.ఈవీ మార్కెట్ లో ఏథర్ రిజ్టా మోడల్ భారీ విజయాన్ని సాధించింది. ఇది కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో భారీ భాగాన్ని కలిగి ఉంది. దాని ప్రజాదరణను ఉపయోగించుకుని, ఆథర్ ఇప్పుడు రిజ్టా యొక్క కొత్త వేరియంట్‌ను S 3.7 అని విడుదల చేసింది. దీనితో మొత్తం వేరియంట్‌ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. మీరు కొత్త ఆథర్ రిజ్టాను కొనుగోలు చేయాలనుకుంటే, ఇక్కడ అన్ని వేరియంట్ల గురించి తెలుసుకోండి..ఏథర్ రిజ్టా మొత్తం నాలుగు వేరియంట్లుఏథర్ రిజ్టా ప్రధానంగా రెండు ట్రిమ్‌లలో వస్తుంది - S,...
రైతులకు శాటిలైట్ ఆధారిత ఏఐ టెక్నాలజీ – ముందస్తు హెచ్చరికలతో అధిక దిగుబడి – AI in Agriculture

రైతులకు శాటిలైట్ ఆధారిత ఏఐ టెక్నాలజీ – ముందస్తు హెచ్చరికలతో అధిక దిగుబడి – AI in Agriculture

Agriculture, Organic Farming
పంట రోగ ముందస్తుగా నిర్ధారణతక్కువ కూలీ ఖర్చులురైతులకు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ ‘కృషివాస్’ సంస్థతో కలిసి ఏఐ ఆధారిత శాటిలైట్ టెక్నాలజీ (AI in Agriculture) ని వినియోగించేందుకు ముందడుగు వేసింది. ఈ టెక్నాలజీతో రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ (Krishivas App) ద్వారా తమ పంటల్లో తెగుళ్ళను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చు.కృషివాస్ సంస్థ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ తయారు చేసిన ఏఐ టెక్నాలజీతో శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ముందస్తుగానే పంటలకు వ్యాపించే చీడ పురుగులు, రసం పీల్చే పురుగులను గుర్తించి, వాటిని మొదట్లోనే నిరోధించేలా టెక్నాలజీ (Crop Disease Detection) గురించి మంత్రికి వివరించారు. అంతేకాకుండా పంట బయటకు కనిపించే వాటినే కాకు...
EV Sales | ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ‘వృద్ధి’కి బ్రేక్ లేదు – TVS, బజాజ్ దూసుకెళ్తున్నాయ్..!

EV Sales | ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ‘వృద్ధి’కి బ్రేక్ లేదు – TVS, బజాజ్ దూసుకెళ్తున్నాయ్..!

Electric vehicles
EV Sales June 2025 | మొదట్లో ఓలా, ఏథ‌ర్ వంటి స్టార్టప్‌లు జోరుగా దూసుకెళ్లిన ఈవీ మార్కెట్‌లో ఇప్పుడు టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో లాంటి బ‌డా కంపెనీలు పగ్గాలు చేపట్టాయి. జూన్ 2025 విక్రయ గణాంకాలు పరిశీలిస్తే, TVS మోటార్ కంపెనీకి చెందిన iQube హ్యాట్రిక్ సాధించి, వరుసగా మూడు నెలలు భారతదేశంలోని అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా నిలిచింది. బజాజ్ చేతక్ రెండో స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. ఒక‌ప్పుడు ఈ సెగ్మెంట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ మూడవ స్థానంతో పోటీ పడాల్సి వచ్చింది.టీవీఎస్ మోటార్ కంపెనీటీవీఎస్ ఏప్రిల్‌లో ద్విచక్ర వాహన ఎలక్ట్రిక్ విభాగంలో అగ్ర‌స్థానానికి చేరుకుంది.అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. దీని ఇ-స్కూటర్, ఐక్యూబ్ (TVS IQube) జూన్ 2025లో 25,274 యూనిట్లను నమోదు చేసి సంవత్సరం వారీగా 80% భారీ వృద్ధిని సాధించింది. టీవీఎస్ మోటార్ 24% మార్కెట్ వాటాతో ముందుంది. కంపెనీ ఐక్యూ...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..