Tuesday, July 15Lend a hand to save the Planet
Shadow

General News

New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు

New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు

Environment, General News
New Delhi : ఢిల్లీ ప్రభుత్వం పాత డీజిల్, పెట్రోల్ వాహనాల వాడకంపై ఆంక్షలను ఎత్తివేసిన కొద్ది రోజులకే, నవంబర్ 1 నుంచి అటువంటి వాహనాలకు ఇంధనం అమ్మకాలపై కొత్త ఆదేశాలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. ఇంధన నిషేధం దిల్లీలోనే కాకుండా జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని ఐదు జిల్లాల్లో కూడా అమలు చేయనున్నారు. రాజ‌ధాని పరిసర ప్రాంతాలలో పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌లు చేపట్టింది.కొత్త నిబంధనల ప్రకారం, పెట్రోల్ పంపులు వీటికి ఇంధనాన్ని అందించవు:10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలు15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలునివేదికల ప్రకారం, ఢిల్లీ (New Delhi)లో వాహ‌నం చెల్లుబాటు అయిపోయిన (EOL) వాహనాలపై ఇంధన నిషేధం అమలును కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) నవంబర్ 1 వరకు నిలిపివేసింది. ఈ విధానాన్ని అమలు చేయడంలో కార్యాచరణ గురించి ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం ...
Ather Rizta | ఏథర్ రిజ్టా S 3.7 కొత్త వేరియంట్ విడుదల – మైలేజ్, ఫీచర్లు అన్ని వివరాలు ఇవే..

Ather Rizta | ఏథర్ రిజ్టా S 3.7 కొత్త వేరియంట్ విడుదల – మైలేజ్, ఫీచర్లు అన్ని వివరాలు ఇవే..

E-scooters, General News
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో ప్రముఖ ఈవీ తయారీ సంస్థ Ather Energy, తన పాపులర్ మోడల్ Ather Riztaకి కొత్త వేరియంట్‌ను జోడించింది. ఇటీవల ప్రారంభించిన "Rizta S 3.7" వేరియంట్‌తో, ఇప్పుడు రిజ్టా మొత్తం నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది స్మార్ట్ డిజైన్, అధిక రేంజ్, వినియోగదారులకు అనుకూలమైన ఎంపికలతో మార్కెట్‌ను ఆకర్షిస్తోంది.ఈవీ మార్కెట్ లో ఏథర్ రిజ్టా మోడల్ భారీ విజయాన్ని సాధించింది. ఇది కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో భారీ భాగాన్ని కలిగి ఉంది. దాని ప్రజాదరణను ఉపయోగించుకుని, ఆథర్ ఇప్పుడు రిజ్టా యొక్క కొత్త వేరియంట్‌ను S 3.7 అని విడుదల చేసింది. దీనితో మొత్తం వేరియంట్‌ల సంఖ్య నాలుగుకు చేరుకుంది. మీరు కొత్త ఆథర్ రిజ్టాను కొనుగోలు చేయాలనుకుంటే, ఇక్కడ అన్ని వేరియంట్ల గురించి తెలుసుకోండి..ఏథర్ రిజ్టా మొత్తం నాలుగు వేరియంట్లుఏథర్ రిజ్టా ప్రధానంగా రెండు ట్రిమ్‌లలో వస్తుంది - S,...
Delhi : కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

Delhi : కాలుష్య నివారణకు ప్రభుత్వం కీలక నిర్ణయం

General News
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా (Delhi CM Rekha Guptha) ఢిల్లీ ప్రజలకు ఒక పెద్ద బహుమతిని అందించారు. 'దేవి యోజన' (Devi Yojana) కింద 400 ఈ-బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ఈ ఏడాది చివరి నాటికి ఢిల్లీ రోడ్లపైకి మరో 2,080 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది.27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ(BJP), దేశ రాజధాని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. విద్యుత్, నీరు, రోడ్లు వంటి ప్రతి దిశలో పనులు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ-బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా రవాణా వైపు పెద్ద అడుగు వేసింది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేఖ గుప్తా ఈరోజు 400 ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.'దేవి' (Delhi Electric Vehicle Interconnector) పథకం కింద ఢి...
EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై  ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు

EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు

General News
EV News | దేశవ్యాప్తంగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఇంధన ఖర్చులు వాహనదారులకు మరింత భారంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎలక్ట్రిక్‌ ‌వాహనాల (Electric Vehicles) ఆవశ్యకత పెరిగింది. ముఖ్యంగా వాహనాల ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ ‌వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో వాహనదారులు కూడా ఎలక్ట్రి ‌వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.మరోవైపు కేంద్ర ప్రభుత్వం (Central Govt) కూడా ఈవీ తయారీ కంపెనీలను ప్రోత్సాహించాని భావిస్తోంది. రిజిస్టేష్రన్‌ ‌ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే రానున్న రెండు మూడేళ్లలో ఈ తరహా వాహనాలకు భారీగా డిమాండ్ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌వాహనాలను తగ్గించి కేవలం ఎలక్ట్రిక్‌ ‌వాహనాలు లేదా ...
Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు

Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు

General News
Delhi News : వచ్చే నెల నుంచి ఢిల్లీ రోడ్లపైకి మరో 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) రానున్నాయి. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర రవాణా మంత్రి పంకజ్ సింగ్ (Minister Pankaj singh) మాట్లాడుతూ ఈ బస్సులు ఏప్రిల్ నుంచి రావడం ప్రారంభిస్తాయని చెప్పారు. ఢిల్లీ (Delhi) ని భారతదేశానికి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రాజధానిగా మార్చడమే మా లక్ష్యం. 2027 నాటికి రాజధానిలోని అన్ని బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సాధించడానికి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, ఆధునిక రవాణా సాంకేతికతలపై కసరత్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.బస్సుల జీవితకాలం ముగియబోతోంది.వాస్తవానికి, అనేక DTC బస్సుల జీవితకాలం మార్చి 31 నుంచి ముగుస్తోంది. దీని కారణంగా బస్సుల కొరత ఏర్పడవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్...
Amara Raja | దివిటిపల్లిలో  అమరరాజా ఈవీ బ్యాటరీ తయారీ పరిశ్రమ..

Amara Raja | దివిటిపల్లిలో అమరరాజా ఈవీ బ్యాటరీ తయారీ పరిశ్రమ..

General News
Amara Raja Giga Factory in Divitipalli | తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌లో నాలుగు తయారీ యూనిట్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ వేడుకలో భాగంగా, అమర రాజా కంపెనీ రాబోయే గిగా ఫ్యాక్టరీ-1 (Amara Raja Giga Factory 1) , లోహమ్ కంపెనీ కీలకమైన ఖనిజ శుద్ధి, బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్, స్సెల్ ఎనర్జీ సెల్ కేసింగ్ తయారీ యూనిట్, ఆల్ట్‌మిన్‌లోని మొదటి LFP-CAM గిగా ఫ్యాక్టరీలకు శంకుస్థాపనలు చేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnaw) మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రభుత్వానికి ప్రధాన కేంద్రంగా ఉందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రచారం, స్వీకరణ కోసం సరైన మౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. భారతీయ ఆవిష్కరణలు, తయారీ ప్రయత్న...
New Electric Bikes | ఈ బ‌డా కంపెనీ నుంచి మార్చి 5న మ‌రికొన్ఇన స‌రికొత్త‌ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, స్కూటర్లు

New Electric Bikes | ఈ బ‌డా కంపెనీ నుంచి మార్చి 5న మ‌రికొన్ఇన స‌రికొత్త‌ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, స్కూటర్లు

General News
Ultraviolette New Electric Bikes : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అద్భుత‌మైన ప‌నితీరుతోఅల్ట్రావయోలెట్ దూసుకుపోతోంది. అల్ట్రావ‌యోలెట్‌ F77 భారతీయ రోడ్లపై అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గా రికార్డుకెక్కిన విష‌యం తెలిసిందే.. అయితే, F99 ప్రోటోటైప్ క్లోజ్డ్ సర్క్యూట్‌లలో అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. అల్ట్రావయోలెట్ ఇప్పుడు F77 దాటి తన లైనప్‌ను విస్తరించాలని. భవిష్యత్తులో మరింత వైవిధ్యమైన వేరియంట్ల‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది.మార్చి 5న కొత్త లైనప్ రిలీజ్బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ తన రాబోయే కొత్త ఈవీల‌కు సంబంధించిన టీజ‌ర్ ను విడుద‌ల చేసింది. అయితే ఇది కాన్సెప్ట్ రూపంలోనే ఉంది. ఇది మార్చి 5, 2025న ప్రారంభం కానుంది. కొత్త లైనప్‌లో ఐదు విభిన్న డిజైన్ల‌లో మోటార్‌సైకిళ్లతోపాటు ఒక స్కూటర్ ఉంటాయి. ఈ మోడళ్లన్నీ రాబోయే రెండేళ్ల వ్యవధిలో ప్రారంభింనున్నారు.ఈ...
Biggest Boot Space | స్కూట‌ర్ లో ఎక్కువ స్థలం కావాలా? అతిపెద్ద బూట్ ఉన్న 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు చూడండి..

Biggest Boot Space | స్కూట‌ర్ లో ఎక్కువ స్థలం కావాలా? అతిపెద్ద బూట్ ఉన్న 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు చూడండి..

General News
EV Scooters with Biggest Boot Space | బైక్‌ల కంటే స్కూటర్లు కుటుంబ అవ‌స‌రాల‌ను తీర్చుతాయి. ఏ ద్విచక్ర వాహనం లేని విధంగా అదనపు నిల్వ‌ సామర్థ్యాన్ని (Biggest Boot) క‌లిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు వాటి పెట్రోల్ వాహ‌నాలతో స‌మానంగా బూట్ స్పేస్‌ను క‌లిగి ఉంటున్నాయి. అయితే ఈ క‌థ‌నంలో అత్య‌ధికంగా బూట్ స్పేస్ క‌లిగి ఉన్న టాప్ 5 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ల గురించి తెలుసుకోండి..Ather Energyఏథర్ రిజ్టాఫ్యామిటీ స్కూట‌ర్ ట్యాగ్‌లైన్ తో వచ్చిన‌ ఏథర్ రిజ్టా ఈవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఫ్యామిలీ ఎల‌క్ట్రిక్‌ స్కూటర్ల విషయానికి వస్తే మార్కెట్లో ఏథర్ ఎనర్జీ త‌న‌ స్థానాన్ని పదిలం చేసుకుంది . రిజ్టాలో 34 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంది, ఇందులో ఫుల్ ఫేజ్ హెల్మెట్, కిరాణ బ్యాగ్, అదనపు సరుకుల‌ను అండర్ స్టోరేజ్ లో భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు. అంతే కాదు ఎందుకంటే రిజ్టా అదనంగా 22 లీటర్లను అందిస్తుంది. ఏ...
River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే..