Harithamithra Telugu News

Monday, February 16Lend a hand to save the Planet
Shadow

సేంద్రియ వ్యవసాయం

Agricultural News, Farmers,

రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.

రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.

సేంద్రియ వ్యవసాయం
Jeevamrutham Preparation and Spraying Guide | రసాయనిక ఎరువులు, పురుగుమందుల విచ్చ‌ల‌విడిగా వినియోగించ‌డం వల్ల భూమి నిస్సార‌మైపోతోంది. సేంద్రియ పదార్థం వేగంగా నశిస్తోంది. ఫలితంగా పొలాలు నిస్సారంగా మారి దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిలో భూమిని తిరిగి సజీవంగా మార్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించేందుకు రైతులు ముందుకు రావాలి. సేంద్రియ సాగు పద్ధతుల్లో కీలకమైనది ‘జీవామృతం’. ఇది భూమిలో సూక్ష్మజీవులను చైతన్యపరచి, భూసారాన్ని సహజంగా పెంచుతుంది.ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు ముఖ్యమైన చక్రాలు ఉన్నాయి.జీవామృతంబీజామృతంఆచ్ఛాదన (మల్చింగ్)నీటి యాజమాన్యంవీటిలో భూమికి నేరుగా జీవం పోసేది జీవామృతం.జీవామృతం అంటే ఏమిటి?జీవామృతం అనేది పశువుల పేడ, మూత్రం ఆధారంగా తయారయ్యే సహజ ద్రవరూపంలో ఉంటే ఎరువు. ఇది భూమిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను మేల్కొలిపి, మొక్కలకు అవసర...
వరంగల్ మార్కెట్లో రూ. 40,000 మార్కును దాటిన మిర్చి..

వరంగల్ మార్కెట్లో రూ. 40,000 మార్కును దాటిన మిర్చి..

సేంద్రియ వ్యవసాయం
ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో ఎర్ర బంగారం మరోసారి రికార్డులను తిరగరాసింది. గురువారం (05-02-2026) జరిగిన క్రయవిక్రయాల్లో మిర్చి ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా రూ. 40,000 మార్కు (Desi Chilli Record Price) ను దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.నేటి మార్కెట్‌లో వివిధ రకాల మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:Today Chilli Prices : దేశీ మిర్చి నేడు మార్కెట్‌లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 40,005 పలికింది. దీని మోడల్ ధర రూ. 25,000 గా నమోదైంది.వండర్ హాట్: ఈ రకం మిర్చి గరిష్టంగా రూ. 38,000 పలికి రైతులను ఆశ్చర్యపరిచింది. దీని మోడల్ ధర రూ. 23,000.యుఎస్ 341: క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 26,700 పలికింది.తేజ మిర్చి: మార్కెట్‌కు అత్యధికంగా 3,992 బస్తాల రాకడ రాగా, గరిష్ట ధర రూ. 19,500 వద్ద స్థిరంగా ఉంది.దీపిక: ఈ రక...
Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!

Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!

సేంద్రియ వ్యవసాయం
Agriculture News Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నిన్నటి రికార్డును బ్రేక్ చేస్తూ, ఈరోజు (05-02-2026) వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్టంగా ₹38,000 పలికింది.నేటి ప్రధాన పంటల ధరల పట్టిక (05.02.2026)పంట రకంగరిష్ట ధర (Max)కనిష్ట ధర (Min)మోడల్ ధరవండర్ హాట్ మిర్చి₹38,000₹14,500₹28,000యుఎస్ (US) 341 మిర్చి₹26,700₹12,500₹24,500దీపిక మిర్చి₹27,000₹27,000₹27,000తేజ మిర్చి₹19,500₹11,500₹17,000పత్తి (Cotton New)₹7,630₹6,000₹7,000మినుములు (Black Gram)₹8,602₹8,602₹8,602పెసర్లు (Green Gram)₹8,352₹7,722₹8,352నిన్నటితో పోలిస్తే ధరలు ఇలా..వండర్ హాట్ మిర్చి: నిన్నటి గరిష్ట ధర ₹37,100 కాగా, ఈరోజు (గురువారం ) అది ₹900 పెరిగి ₹38,000 కు చేరింది.US 341: బుధవారం ₹26,200 పలికిన ఈ రకం, నేడు ₹500 పెరిగి ₹26,700 వద్ద ట్ర...
ఎర్ర బంగారం రికార్డు బ్రేక్! వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹37,100..

ఎర్ర బంగారం రికార్డు బ్రేక్! వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹37,100..

సేంద్రియ వ్యవసాయం
Warangal Chilli Record Price : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి . బుధవారం వండర్ హాట్ (Wonder Hot) రకం మిర్చి ఆల్ టైం రికార్డు ధరను నమోదు చేసింది. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ. 37,100 పలకడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.భూపాలపల్లి రైతుకు దక్కిన రికార్డు ధరభూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన రైతు ఆర్.వినోద్, తన పొలంలో పండించిన 80 బస్తాల వండర్ హాట్ మిర్చిని వ‌రంగ‌ల్‌ ఏనుమాముల మార్కెట్‌కు తీసుకొచ్చారు. కీర్తన అడ్తి షాపు ద్వారా నిర్వహించిన వేలంలో ఈ మిర్చికి అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 37,100 ధర లభించింది. తన పంటకు ఆశించిన దానికంటే ఎక్కువ ధర రావడంతో రైతు వినోద్ ఆనందం వ్యక్తం చేశారు.గత నాలుగేళ్ల కాలంలో మిర్చికి ఇంత భారీ ధర (Warangal Chilli Price) రావడం ఇదే మొదటిసారి అని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతర...
Warangal Chilli Price | వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల జోరు: దేశీ రకం రికార్డు స్థాయిలో ₹41,200.. ఎందుకీ పెరుగుదల?

Warangal Chilli Price | వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల జోరు: దేశీ రకం రికార్డు స్థాయిలో ₹41,200.. ఎందుకీ పెరుగుదల?

సేంద్రియ వ్యవసాయం
Warangal Market Chilli Price today | వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు (03-02-2026) మిర్చి ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా దేశీ రకం మిర్చి ధర నిన్నటితో పోలిస్తే ఊహించని రీతిలో పెరిగి మిర్చి రైతుల్లో ఆనందం నింపుతోంది.దేశీ రకం మిర్చి ఏకంగా ₹11,700 పెరిగి ₹41,200 పలికింది. వండర్ హాట్ రకం కూడా ₹4,000 వృద్ధిని నమోదు చేసింది. ఇక పత్తి ధర నిన్నటితో పోలిస్తే ₹120 తగ్గి ₹7,780 వద్ద స్థిరపడింది.మిర్చి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు:నాణ్యమైన దిగుబడి (Quality Arrivals): మంగ‌ళ‌వారం మార్కెట్‌కు వచ్చిన దేశీ రకం మిర్చి (Warangal Chilli Price) గరిష్టంగా ₹41,200 పలికింది. నాణ్యమైన రంగు గల మిర్చికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడం వల్ల ఇక్కడ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.మ‌రోవైపు మార్కెట్‌కు ఈరోజు సుమారు 3,550 బస్తాల మిర్చి మాత్రమే వచ్చింది. నిన్నటితో పోలిస్తే మిర్చి రాక‌ తక్కువగా...
Rythu Nestham : ఇక పొలాల నుండే లైవ్ ప్రసారాలు.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!

Rythu Nestham : ఇక పొలాల నుండే లైవ్ ప్రసారాలు.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!

సేంద్రియ వ్యవసాయం
హరిత్రమిత్ర: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం జరిగిన 'రైతు నేస్తం' (Rythu Nestham) కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయి రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం పొందుతున్న రైతులను అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను మంత్రి తుమ్మల అభినందించారు.పొలాల నుండే ప్రత్యక్ష ప్రసారాలురైతు నేస్తం కార్యక్రమం మరింత సమర్థవంతంగా ఉండాలని మంత్రి సూచించారు.ప్రతి మంగళవారం నిర్వహించే అంశాలను ముందుగానే నిర్ణయించాలి.కేవలం చర్చలే కాకుండా, ఎంపిక చేసిన అంశాలకు సంబంధించిన రైతుల అనుభవాలను పొలాల నుండే ప్రత్యక్షంగా (Live) ఇతర రైతులు చూసేలా ఏర్పాట్లు చేయాలి.ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది రైతులు హాజరయ్యేలా ముందస్తు ప్రచార...
Bharat Vistar AI : రైతులకు ‘భారత్ విస్తార్’  వ్యవసాయంలో AI విప్లవం.. పశుపోషణ, మత్స్య రంగానికి భారీ ఊతం!

Bharat Vistar AI : రైతులకు ‘భారత్ విస్తార్’ వ్యవసాయంలో AI విప్లవం.. పశుపోషణ, మత్స్య రంగానికి భారీ ఊతం!

సేంద్రియ వ్యవసాయం
Agriculture Budget 2026-27 Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడమే లక్ష్యంగా సంచలన ప్రకటనలు చేశారు. అత్యాధునిక టెక్నాల‌జీని గ్రామీణ‌ రైతుల‌కు చేరువ చేస్తూ, సాగు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచేలా సరికొత్త పథకాలను ప్రవేశపెట్టారు.ఈఏడాది బ‌డ్జెట్‌లో సాంకేతికత ఆధారిత వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ప్రకటించింది. 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘భారత్ విస్తార్’ (Bharat Vistar AI Agriculture) అనే బహుభాషా AI-ఆధారిత వ్యవసాయ వేదికను ప్రారంభించినట్లు వెల్లడించారు. దీని ద్వారా రైతులు వ్యవసాయ వనరులను పొందే విధానం, నిర్ణయాలు తీసుకునే తీరులో స‌మూల‌ మార్పు రానుంది.భారత్ విస్తార్ వేదికను అగ్రిస్టాక్ పోర్టల్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అందించే వ్యవసాయ పద్ధతులతో అనుసంధానం...
Cocopeat : ఇంట్లోనే కోకోపీట్ తయారు చేయడం ఎలా? – గార్డెనింగ్ చేసేవారికి పూర్తి గైడ్

Cocopeat : ఇంట్లోనే కోకోపీట్ తయారు చేయడం ఎలా? – గార్డెనింగ్ చేసేవారికి పూర్తి గైడ్

సేంద్రియ వ్యవసాయం
How to Make Cocopeat at Home | మన పూర్వికుల నుంచి కొబ్బరి చెట్టును "కల్పవృక్షం" అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? దీని ప్రతి భాగం ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లు, కాయలే కాకుండా, చివరకు మిగిలిపోయే కొబ్బరి పొట్టు (Husk) కూడా మొక్కల పెంపకంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో గార్డెనింగ్ చేసేవారికి కోకోపీట్ (Cocopeat) ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ స్టోరీలో కోకోపీట్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏంటి? అలాగే మీ ఇంట్లోనే సులభంగా కోకోపీట్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి..కోకోపీట్ అంటే ఏమిటి? (What is Cocopeat?)కొబ్బరి పొట్టు నుండి పీచును (Coir Fiber) వేరు చేసిన తర్వాత మిగిలిపోయే పొడి వంటి పదార్థాన్ని కోకోపీట్ అంటారు. దీనిని "కాయిర్ ఫైబర్ పిత్" లేదా "కాయిర్ డస్ట్" అని కూడా పిలుస్తారు. ఇది మొక్కల పెరుగుదలకు ఒక అద్భుతమైన మాధ్యమంగా పనిచేస్తుంది.కోకోపీట్ యొక్క ప్రత్యేకతలు & ఉపయ...
Indian Agriculture 2047 : అన్నదాతల ఆదాయమే లక్ష్యం.. వ్యవసాయ రంగంలో పెను మార్పులకు ఆర్థిక సర్వే పిలుపు!

Indian Agriculture 2047 : అన్నదాతల ఆదాయమే లక్ష్యం.. వ్యవసాయ రంగంలో పెను మార్పులకు ఆర్థిక సర్వే పిలుపు!

సేంద్రియ వ్యవసాయం
Indian Agriculture 2047 | 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా (Viksit Bharat) మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ దార్శనికతలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషించనుందని తాజా ఆర్థిక సర్వే (Economic Survey 2026) స్పష్టం చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యవసాయం స్థిరమైన వృద్ధిని నమోదు చేసినప్పటికీ, ఉత్పాదకత లోపాలు, వాతావరణ మార్పు ప్రభావాలు, నిర్మాణాత్మక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సినవిగా ఉన్నాయని సర్వే హెచ్చరించింది. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయం, సమ్మిళిత వృద్ధి సాధించడంలో మరియు కోట్లాది మంది రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కేంద్రబిందువుగా ఉంటుందని సర్వే పేర్కొంది.అంకెల్లో వ్యవసాయం: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంభారతదేశ జాతీయ ఆదాయంలో దాదాపు 20 శాతం వాటా వ్యవసాయానిదే. విచిత్రమేమిటంటే, దేశంలోని 46.1 శాతం శ్రామిక శక్తి ఇప్పటికీ ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తోంది. గత ఐదేళ్లలో ...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..