Harithamithra Telugu News

Sunday, May 3Agriculture - Green Mobility - Clean Energy
Shadow

సేంద్రియ వ్యవసాయం

TG Organics App | రైతులకు గుడ్ న్యూస్.. మే 4న ‘TG ఆర్గానిక్స్’ యాప్ ప్రారంభం

TG Organics App | రైతులకు గుడ్ న్యూస్.. మే 4న ‘TG ఆర్గానిక్స్’ యాప్ ప్రారంభం

సేంద్రియ వ్యవసాయం
సేంద్రీయ సాగులో సరికొత్త అధ్యాయంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో మరో కీలక అడుగు వేసింది. రసాయనాలు లేని ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు, సేంద్రీయ రైతుల ఉత్పత్తుల విక్రయానికి “TG ఆర్గానిక్స్” (TG Organics App) అనే ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. వికారాబాద్ జిల్లా, తాండూర్ వేదికగా మే 4న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సెక్రటరీ కె. సురేంద్ర మోహన్ (IAS), తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ దృవీకరణ అథారిటీ డైరెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి?మంచి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ, రసాయన ఎరువులు, పురుగు మందులు, జన్యుమార్పిడ...
సేంద్రీయ వ్యవసాయం vs రసాయన వ్యవసాయం: ఏది మనకు శ్రీరామరక్ష? సంపూర్ణ సమాచారం – Organic vs Ohemical Farming

సేంద్రీయ వ్యవసాయం vs రసాయన వ్యవసాయం: ఏది మనకు శ్రీరామరక్ష? సంపూర్ణ సమాచారం – Organic vs Ohemical Farming

సేంద్రియ వ్యవసాయం
Organic vs Ohemical Farming key differences and benefits | నేడు మనం తింటున్న ఆహారం అమృతమా? లేక విషమా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. అధిక దిగుబడి కోసం ప్రవేశపెట్టిన రసాయన పద్ధతులు కాలక్రమేణా మనిషి ఆరోగ్యాన్ని, నేల సారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు, లాభాలు మరియు సవాళ్ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.1. సేంద్రీయ వ్యవసాయం: ప్రకృతితో మమేకమైన సాగుసేంద్రీయ వ్యవసాయం అనేది కేవలం పంటలు పండించే పద్ధతి మాత్రమే కాదు, అది ఒక పర్యావరణ జీవనశైలి. ఇది కృత్రిమ ఇన్‌పుట్‌ల కంటే సహజ ప్రక్రియలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది.రసాయనాల నిషేధం: ఈ పద్ధతిలో రసాయన ఎరువులు, కృత్రిమ పురుగుమందులు మరియు జన్యుపరంగా మార్పు చేసిన (GMO) విత్తనాలను పూర్తిగా నివారిస్తారు.సహజ వనరుల వినియోగ...
రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.

రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.

సేంద్రియ వ్యవసాయం
Jeevamrutham Preparation and Spraying Guide | రసాయనిక ఎరువులు, పురుగుమందుల విచ్చ‌ల‌విడిగా వినియోగించ‌డం వల్ల భూమి నిస్సార‌మైపోతోంది. సేంద్రియ పదార్థం వేగంగా నశిస్తోంది. ఫలితంగా పొలాలు నిస్సారంగా మారి దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిలో భూమిని తిరిగి సజీవంగా మార్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించేందుకు రైతులు ముందుకు రావాలి. సేంద్రియ సాగు పద్ధతుల్లో కీలకమైనది ‘జీవామృతం’. ఇది భూమిలో సూక్ష్మజీవులను చైతన్యపరచి, భూసారాన్ని సహజంగా పెంచుతుంది.ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు ముఖ్యమైన చక్రాలు ఉన్నాయి.జీవామృతంబీజామృతంఆచ్ఛాదన (మల్చింగ్)నీటి యాజమాన్యంవీటిలో భూమికి నేరుగా జీవం పోసేది జీవామృతం.జీవామృతం అంటే ఏమిటి?జీవామృతం అనేది పశువుల పేడ, మూత్రం ఆధారంగా తయారయ్యే సహజ ద్రవరూపంలో ఉంటే ఎరువు. ఇది భూమిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను మేల్కొలిపి, మొక్కలకు అవసర...
వరంగల్ మార్కెట్లో రూ. 40,000 మార్కును దాటిన మిర్చి..

వరంగల్ మార్కెట్లో రూ. 40,000 మార్కును దాటిన మిర్చి..

సేంద్రియ వ్యవసాయం
ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో ఎర్ర బంగారం మరోసారి రికార్డులను తిరగరాసింది. గురువారం (05-02-2026) జరిగిన క్రయవిక్రయాల్లో మిర్చి ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా రూ. 40,000 మార్కు (Desi Chilli Record Price) ను దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.నేటి మార్కెట్‌లో వివిధ రకాల మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:Today Chilli Prices : దేశీ మిర్చి నేడు మార్కెట్‌లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 40,005 పలికింది. దీని మోడల్ ధర రూ. 25,000 గా నమోదైంది.వండర్ హాట్: ఈ రకం మిర్చి గరిష్టంగా రూ. 38,000 పలికి రైతులను ఆశ్చర్యపరిచింది. దీని మోడల్ ధర రూ. 23,000.యుఎస్ 341: క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 26,700 పలికింది.తేజ మిర్చి: మార్కెట్‌కు అత్యధికంగా 3,992 బస్తాల రాకడ రాగా, గరిష్ట ధర రూ. 19,500 వద్ద స్థిరంగా ఉంది.దీపిక: ఈ రక...
Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!

Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!

సేంద్రియ వ్యవసాయం
Agriculture News Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నిన్నటి రికార్డును బ్రేక్ చేస్తూ, ఈరోజు (05-02-2026) వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్టంగా ₹38,000 పలికింది.నేటి ప్రధాన పంటల ధరల పట్టిక (05.02.2026)పంట రకంగరిష్ట ధర (Max)కనిష్ట ధర (Min)మోడల్ ధరవండర్ హాట్ మిర్చి₹38,000₹14,500₹28,000యుఎస్ (US) 341 మిర్చి₹26,700₹12,500₹24,500దీపిక మిర్చి₹27,000₹27,000₹27,000తేజ మిర్చి₹19,500₹11,500₹17,000పత్తి (Cotton New)₹7,630₹6,000₹7,000మినుములు (Black Gram)₹8,602₹8,602₹8,602పెసర్లు (Green Gram)₹8,352₹7,722₹8,352నిన్నటితో పోలిస్తే ధరలు ఇలా..వండర్ హాట్ మిర్చి: నిన్నటి గరిష్ట ధర ₹37,100 కాగా, ఈరోజు (గురువారం ) అది ₹900 పెరిగి ₹38,000 కు చేరింది.US 341: బుధవారం ₹26,200 పలికిన ఈ రకం, నేడు ₹500 పెరిగి ₹26,700 వద్ద ట్ర...
ఎర్ర బంగారం రికార్డు బ్రేక్! వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹37,100..

ఎర్ర బంగారం రికార్డు బ్రేక్! వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹37,100..

సేంద్రియ వ్యవసాయం
Warangal Chilli Record Price : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి . బుధవారం వండర్ హాట్ (Wonder Hot) రకం మిర్చి ఆల్ టైం రికార్డు ధరను నమోదు చేసింది. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ. 37,100 పలకడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.భూపాలపల్లి రైతుకు దక్కిన రికార్డు ధరభూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన రైతు ఆర్.వినోద్, తన పొలంలో పండించిన 80 బస్తాల వండర్ హాట్ మిర్చిని వ‌రంగ‌ల్‌ ఏనుమాముల మార్కెట్‌కు తీసుకొచ్చారు. కీర్తన అడ్తి షాపు ద్వారా నిర్వహించిన వేలంలో ఈ మిర్చికి అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 37,100 ధర లభించింది. తన పంటకు ఆశించిన దానికంటే ఎక్కువ ధర రావడంతో రైతు వినోద్ ఆనందం వ్యక్తం చేశారు.గత నాలుగేళ్ల కాలంలో మిర్చికి ఇంత భారీ ధర (Warangal Chilli Price) రావడం ఇదే మొదటిసారి అని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతర...
Warangal Chilli Price | వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల జోరు: దేశీ రకం రికార్డు స్థాయిలో ₹41,200.. ఎందుకీ పెరుగుదల?

Warangal Chilli Price | వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల జోరు: దేశీ రకం రికార్డు స్థాయిలో ₹41,200.. ఎందుకీ పెరుగుదల?

సేంద్రియ వ్యవసాయం
Warangal Market Chilli Price today | వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు (03-02-2026) మిర్చి ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా దేశీ రకం మిర్చి ధర నిన్నటితో పోలిస్తే ఊహించని రీతిలో పెరిగి మిర్చి రైతుల్లో ఆనందం నింపుతోంది.దేశీ రకం మిర్చి ఏకంగా ₹11,700 పెరిగి ₹41,200 పలికింది. వండర్ హాట్ రకం కూడా ₹4,000 వృద్ధిని నమోదు చేసింది. ఇక పత్తి ధర నిన్నటితో పోలిస్తే ₹120 తగ్గి ₹7,780 వద్ద స్థిరపడింది.మిర్చి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు:నాణ్యమైన దిగుబడి (Quality Arrivals): మంగ‌ళ‌వారం మార్కెట్‌కు వచ్చిన దేశీ రకం మిర్చి (Warangal Chilli Price) గరిష్టంగా ₹41,200 పలికింది. నాణ్యమైన రంగు గల మిర్చికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడం వల్ల ఇక్కడ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.మ‌రోవైపు మార్కెట్‌కు ఈరోజు సుమారు 3,550 బస్తాల మిర్చి మాత్రమే వచ్చింది. నిన్నటితో పోలిస్తే మిర్చి రాక‌ తక్కువగా...
Rythu Nestham : ఇక పొలాల నుండే లైవ్ ప్రసారాలు.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!

Rythu Nestham : ఇక పొలాల నుండే లైవ్ ప్రసారాలు.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!

సేంద్రియ వ్యవసాయం
హరిత్రమిత్ర: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం జరిగిన 'రైతు నేస్తం' (Rythu Nestham) కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయి రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం పొందుతున్న రైతులను అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను మంత్రి తుమ్మల అభినందించారు.పొలాల నుండే ప్రత్యక్ష ప్రసారాలురైతు నేస్తం కార్యక్రమం మరింత సమర్థవంతంగా ఉండాలని మంత్రి సూచించారు.ప్రతి మంగళవారం నిర్వహించే అంశాలను ముందుగానే నిర్ణయించాలి.కేవలం చర్చలే కాకుండా, ఎంపిక చేసిన అంశాలకు సంబంధించిన రైతుల అనుభవాలను పొలాల నుండే ప్రత్యక్షంగా (Live) ఇతర రైతులు చూసేలా ఏర్పాట్లు చేయాలి.ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది రైతులు హాజరయ్యేలా ముందస్తు ప్రచార...
Bharat Vistar AI : రైతులకు ‘భారత్ విస్తార్’  వ్యవసాయంలో AI విప్లవం.. పశుపోషణ, మత్స్య రంగానికి భారీ ఊతం!

Bharat Vistar AI : రైతులకు ‘భారత్ విస్తార్’ వ్యవసాయంలో AI విప్లవం.. పశుపోషణ, మత్స్య రంగానికి భారీ ఊతం!

సేంద్రియ వ్యవసాయం
Agriculture Budget 2026-27 Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడమే లక్ష్యంగా సంచలన ప్రకటనలు చేశారు. అత్యాధునిక టెక్నాల‌జీని గ్రామీణ‌ రైతుల‌కు చేరువ చేస్తూ, సాగు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచేలా సరికొత్త పథకాలను ప్రవేశపెట్టారు.ఈఏడాది బ‌డ్జెట్‌లో సాంకేతికత ఆధారిత వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ప్రకటించింది. 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘భారత్ విస్తార్’ (Bharat Vistar AI Agriculture) అనే బహుభాషా AI-ఆధారిత వ్యవసాయ వేదికను ప్రారంభించినట్లు వెల్లడించారు. దీని ద్వారా రైతులు వ్యవసాయ వనరులను పొందే విధానం, నిర్ణయాలు తీసుకునే తీరులో స‌మూల‌ మార్పు రానుంది.భారత్ విస్తార్ వేదికను అగ్రిస్టాక్ పోర్టల్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అందించే వ్యవసాయ పద్ధతులతో అనుసంధానం...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates