sustainable Kumbh Mela 2025 | మహా కుంభమేళాలో పర్యావరణ సవాళ్లకు పరిష్కారాలు ఎలా?
sustainable Kumbh Mela 2025 | ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటైన కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్ జిల్లా ప్రయాగ్రాజ్ నిర్వహించనున్నారు. ఈ మేళా సమయంలో నదులలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇది మన పాపాలను తొలగిస్తుందని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజేస్తుందని విశ్వసిస్తారు. కుంభమేళా (Kumbh Mela 2025 ) ప్రాముఖ్యత కుంభమేళా భారతీయ సాంస్కృతిక,…
