Tag: JBM
PM e-Bus Sewa ప్రారంభం: ఒకేసారి 200 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ప్రధాని మోదీ!
గౌహతి : దేశంలో పర్యావరణ హితమైన గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఈ-బస్ సేవా (PM e-Bus Sewa) పథకం మరో కీలక మైలురాయిని చేరుకుంది. శనివారం అస్సాంలోని గౌహతిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకేసారి 200 JBM ఎకోలైఫ్ ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఏ నగరానికి ఎన్ని బస్సులు? ఈ విడతలో మొత్తం 200 బస్సులను మూడు ప్రధాన నగరాలకు పంపిణీ చేశారు. […]
