Zero Bill | విద్యుత్ బిల్లుల టెన్షన్ ఇక లేదు: ‘పీఎం సూర్య ఘర్’తో 7.7 లక్షల ఇళ్లలో సున్నా బిల్లు!
PM Surya Ghar Muft Bijli Yojana | న్యూఢిల్లీ: పెరుగుతున్న కరెంట్ బిల్లులతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజన’ ఒక వరంగా మారింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా 7.7 లక్షల గృహాల విద్యుత్ బిల్లులు సున్నాకి (Zero Bill) పడిపోయాయి. మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా, స్వచ్ఛమైన ఇంధన వనరుల వైపు భారతదేశాన్ని నడిపించడంలో ఈ పథకం…
