Saturday, August 23Lend a hand to save the Planet
Shadow

Environment

Tree man : ఆరేళ్లలో 51వేల మొక్కలు నాటాడు.. ఈ పర్యావరణ ప్రేమికుడు..

Tree man : ఆరేళ్లలో 51వేల మొక్కలు నాటాడు.. ఈ పర్యావరణ ప్రేమికుడు..

Environment
తన లక్ష్యం చేరేవరకు ఆరేళ్లలో కనీసం చెప్పులు కూడా ధరించలేదు.. తన జీతంలో 90శాతం ఈ ప్రాజెక్టుకే..రాజస్థాన్‌కు చెందిన టెక్ ప్రొఫెషనల్ అజిత్ సింగ్ కు చెట్లంటే ప్రాణం.. ఆయన ధ్యాసంతా పర్యావరణ పరిరక్షణపైనే.. విరివిగా మొక్కలు పెంచి భావితరాలకు స్వచ్ఛమైన పర్యవారణాన్ని అందించాలని నిత్యం తపన పడ్డాడు. అంతటితో ఆగకుండా తానే సొంతంగా 50వేల మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నాడు. కేవలం ఆరు నెలల్లోనే సుమారు 51,000 చెట్లను నాటి తన లక్ష్యాన్ని విజయవంతంగా నెరవేర్చుకున్నాడు అజిత్ సింగ్. రాజస్థాన్ తో ఈయన 'చెట్టు మనిషి' (tree man of rajasthan)గా గుర్తింపు పొందాడు. అజిత్ సింగ్ 2017లో ఈ గ్రీన్ మిషన్‌ను ప్రారంభించాడు.మరో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే తన లక్ష్యాన్ని సాధించే వరకు చెప్పులు ధరించనని ప్రతిజ్ఞ చేశాడు. అతను ఈనెల 17న తన లక్ష్యాన్ని సాధించాడు. ఈసందర్భంగా సికార్‌లో గ్రామస్తులు నిర్వహించిన వేడుకల్లో అతని...
పచ్చదనానికి చిరునామా దేవాలయాలు..

పచ్చదనానికి చిరునామా దేవాలయాలు..

Environment
ఆలయాలను హరితవనాలుగా తీర్చిదిద్దేందుకు కేరళ ప్రభుత్వం నిర్ణయం తిరువనంతపురం: కేరళలో వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి, CPI(M) నేతృత్వంలోని ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న ఐదు Devaswom Boards నిర్వహిస్తున్న 3,000 దేవాలయాలలో మొక్కల పెంపకానికి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అంతేకాకుండా, రాష్ట్రంలోని పాడుబడిన ఆలయ చెరువులను పునరుద్ధరించడం, తోటలను రక్షించడం ద్వారా నీటి వనరులను సంరక్షించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంది. green cover in templesప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడి ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు (టీడీబీ) ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో రాష్ట్ర దేవస్వామ్‌ మంత్రి కే రాధాకృష్ణన్‌ మొక్కలు నాటడం ద్వారా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రంలోని అన్ని దేవస్వం బోర్డులకు సర్క్యులేట్ చేశామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె.అనంతగోపాలన్ తెలిపారు...
దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ మిత్ర పాఠశాల

దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ మిత్ర పాఠశాల

Environment, General News
పర్యావరణ పరిరక్షణపై స్పృహ కలిగించేలా పాఠ్యప్రణాళిక కాలుష్య నివారణ, నీటిపొదుపు, సౌరశక్తి వినియోగం ఇలా మరెన్నో ప్రత్యేకతలుClimate Resilient School: పిల్లల్లో పర్యావరణ స్పృహ కల్పించి వారిని ఉత్తమ పౌరులుగా,  పర్యావరణవేత్తలుగా తీర్చిదిద్దేందుకు డెట్టాల్ (Dettol) కంపెనీ దేశంలోని మొట్టమొదటి క్లైమేట్ రెసిలెంట్ స్కూల్ ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తరకాశీలో ప్రారంభించింది.ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ గురించి రెకిట్, SOA, ఎక్స్‌టర్నల్ అఫైర్స్ & పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ రవి భట్నాగర్ ఇలా అన్నారు.. ‘మేము ఉత్తరాఖండ్ లో క్లైమేట్ రెసిలెంట్ పాఠశాలల (Climate Resilient School) భావనను తీసుకొచ్చాము. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించిన మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ కింద.. వాతావరణ మార్పులపై పోరాడేందుకు పాఠశాలల్లో పిల్లల క్యాబినెట్‌లను కలిగి ఉండాలనే భావనను తీసుకొస్తున్నాము. ఈ కార్యక్...
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు