Thursday, July 3Lend a hand to save the Planet
Shadow

Electric vehicles

This is the platform for electric vehicles Updates in Telugu. Here you can see all the news updates coming in the field of electric mobility

Tata Harrier EV | టాటా హారియర్ EV బుకింగ్స్ ప్రారంభం – ధరలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు!

Tata Harrier EV | టాటా హారియర్ EV బుకింగ్స్ ప్రారంభం – ధరలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు పూర్తి వివరాలు!

Electric cars, Electric vehicles
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హారియర్ EV (Tata Harrier EV) ని టాటా మోటార్స్ ప్రారంభించింది. స్వదేశీ కార్ల తయారీ సంస్థ ఈ ఎలక్ట్రిక్ SUV ధరలను దశల వారీగా ప్రకటించింది. మొదట, టాటా హారియర్ EV బేస్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఆ తరువాత SUV కి సంబంధించి అన్ని సింగిల్-మోటార్, రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్‌ల ధరలను ప్రకటించింది. చివరగా, టాటా కొన్ని రోజుల క్రితం హారియర్ EV డ్యూయల్-మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధరలను సైతం వెల్ల‌డించింది.చాలా కాలం తర్వాత, ఆసక్తిగల కొనుగోలుదారులు ఇప్పుడు హారియర్ EV బుకింగ్‌లను ప్రారంభించవచ్చు. టాటా మోటార్స్ పూర్తిగా విద్యుత్‌తో నడిచే హారియర్ కోసం బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. 65 kWh మరియు 75 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ Tata.ev వెబ్‌సైట్, లేదా అధీకృత కంపెనీ షోరూమ్‌ల ద్వారా బుకింగ్‌లను స్వీకరిస్తోంది. అన్ని టాటా హారియర్ EV వేరియం...
Montra Super Cargo : సింగిల్ చార్జిపై 170 కిమీ రేంజ్, 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

Montra Super Cargo : సింగిల్ చార్జిపై 170 కిమీ రేంజ్, 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్

cargo electric vehicles, Electric vehicles
మోంట్రా ఎలక్ట్రిక్ (Montra Electric) జూన్ 20, 2025న ఢిల్లీలో తన సూపర్ కార్గో (Montra Super Cargo) ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌ను ప్రారంభించింది, లాస్ట్ మైల్‌ కార్గో డెలివరీ విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని 170 కి.మీ రియల్ లైఫ్ రేంజ్, 15 నిమిషాల ఫాస్ట్‌ ఛార్జింగ్ సామర్థ్యంతో తీసుకువ‌చ్చింది. మురుగప్ప గ్రూప్ (Murugappa Group) అనుబంధ సంస్థ ఈ వాహనానికి సబ్సిడీ తర్వాత ఢిల్లీలో రూ.4.37 లక్షల ఎక్స్-షోరూమ్ ధరను నిర్ణయించింది. లాంచ్ ఈవెంట్ సందర్భంగా 200 కంటే ఎక్కువ వాహన డెలివరీలకు అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.ఢిల్లీ లాజిస్టిక్స్ రంగం (Last Mile Delivery)లో విస్తరిస్తున్న ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాల మార్కెట్ డిమాండ్‌ను సూపర్ కార్గో పరిష్కరిస్తుంది. TI క్లీన్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ జలజ్ గుప్తా బిజినెస్ హెడ్ రాయ్ కురియన్, CEO సాజు నాయర్‌లతో కలిసి ఈ లాంచ్‌ను నిర్వహించారు.Montra...
MS Dhoni | ఈ-బైక్ కంపెనీ ఈమోటోరాడ్‌లో  ఎంఎస్ ధోని పెట్టుబడి

MS Dhoni | ఈ-బైక్ కంపెనీ ఈమోటోరాడ్‌లో ఎంఎస్ ధోని పెట్టుబడి

Electric cycles
MS Dhoni| క్రికెటర్ ఎంఎస్ ధోని EMotorad Doodle V3 ఇ-బైక్‌ను నడుపుతున్న కొన్ని రోజుల తర్వాత, కంపెనీ ఇప్పుడు ఆ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్ గా తన కొత్త పాత్రను పోషిస్తున్నారు. తమ కంపెనీలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ పెట్టుబడి పెట్టినట్లు EMotorad ప్రకటించింది..నవంబర్ 2023లో, Panthera గ్రోత్ పార్ట్‌నర్స్ నేతృత్వంలోని సిరీస్ B ఫండింగ్ రౌండ్‌లో EMotorad రూ. 164 కోట్లను సమకూర్చుకుంది. ఈ మూలధనంతొ కంపెనీ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంది. అలాగే దాని గ్లోబల్ మార్కెట్ ను విస్తరించడానికి, దాని R&D సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడింది.MS Dhoni కొన్ని వారాల క్రితం డూడుల్ V3 ఫోల్డబుల్ ఇ-బైక్‌ను నడుపుతూ కనిపించాడు. బహుశా కంపెనీతో అధికారిక షూటింగ్ కోసం కావొచ్చు. Doodle V3 అనేది ఒక ఫంకీ ఇ-బైక్, ఇది 25kmph గరిష్ట వేగంతో దాదాపు 60km పరిధిని అందిస్తుంది. సగానికి మడవగలదు.రిలాక్స్డ్ ఎర్గోన...
Hero Lectro : రూ. 32,499లకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్..

Hero Lectro : రూ. 32,499లకే కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్..

Electric cycles
ఎల‌క్ట్రిక్‌ -సైకిల్ బ్రాండ్ హీరో లెక్ట్రో (Hero Lectro) కొత్త‌గా రెండు మోడ‌ళ్ల‌ను ప్రారంభించింది. హీరో లెక్ట్రో H4 ఈ-సైకిల్ ఎక్స్ షోరూం ధ‌ర‌ రూ. 32,499 కాగా, H7+ ఈ సైకిల్ ధ‌ర‌, రూ. 33,499 గా నిర్ణ‌యించారు. ఈ మోడల్‌లు భారతీయ మార్కెట్ కోసమే రూపొందించారు. H4 మిస్టిక్ పర్పుల్, వైబ్రెంట్ డిస్టెన్స్ రెడ్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది, హీరో లెక్ట్రో H7+ వినియోగదారులకు లావా రెడ్చ‌ స్టార్మ్ ఎల్లో గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది. స్వల్ప-దూర ప్రయాణాలలో విప్లవాత్మక మార్పులు చేయడానికి ఈ సైళ్ల‌ను త‌యారు చేసిన‌ట్లు కంపెనీ చెబుతోంది. H4, H7+ ఈ సైకిళ్లు 7.8 Ah బ్యాటరీతో వస్తాయి, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 40 కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు. దీని బ్యాట‌రీని 4.5 గంటల ఫుల్‌ రీఛార్జ్ అవుతాయి.కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల లాంచ్ పై ఫైర్‌ఫాక్స్ బైక్‌ల CEO శ్రీరామ్ సుంద్రేశన్ మాట్లాడుతూ.. “హీరో లెక్ట్రో హెచ్4, హె...
Nexzu Ev Cycle ఎల‌క్ట్రిక్ సైకిల్ లో నాలుగు వేరియంట్లు ధ‌ర‌లు ఫీచ‌ర్లు ఇవిగో..

Nexzu Ev Cycle ఎల‌క్ట్రిక్ సైకిల్ లో నాలుగు వేరియంట్లు ధ‌ర‌లు ఫీచ‌ర్లు ఇవిగో..

Electric cycles
Nexzu Ev Cycle | ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇటు ఆరోగ్యం కోసం సైక్లింగ్ చేసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. నగరాల్లో సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా ట్రాక్స్ లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో సైకిల్ ట్రాక్ లపై ఎలక్ట్రిక్ సైకిళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెరుగుుతన్న డిమాండ్ కు అనుగుణంగా ప్రముఖ కంపెనీలు అధిక మన్నిక, రేంజ్ ఇచ్చే ఈవీలను పరిచయం చేస్తున్నాయి.  అయితే తాజాగా  ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ తయారీ సంస్థ  Nexzu Mobility దాని బజిరంగా (Bazinga),  రోడ్‌లార్క్ (Roadlark ) రేంజ్  ఉత్పత్తుల కింద నాలుగు కొత్త ఎలక్ట్రిక్ సైకిల్స్‌ను వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ల  కొత్త  వేరియంట్‌లు 5.2 Ah నుంచి 14.2Ah వరకు రేంజ్ తో స్వాప్ చేయగల బ్యాటరీలతో వస్తాయి. ఇది ఎలక్ట్రిక్ సైకిల్ ప్రియులకు మరింత ఖర్చుతో కూడుకున్నది. 100కి.మీ రేంజ్ వరకు 5.2Ah, ...
Eltra City electric 3-wheeler | ఒక్కసారి చార్జ్ తో 160 కి.మీ మైలేజీ ఇచ్చే కొత్త ఎలక్ట్రిక్ ఆటో..

Eltra City electric 3-wheeler | ఒక్కసారి చార్జ్ తో 160 కి.మీ మైలేజీ ఇచ్చే కొత్త ఎలక్ట్రిక్ ఆటో..

Electric vehicles
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ..  తన సరికొత్త ఆవిష్కరణ అయిన గ్రీవ్స్ ఎల్ట్రా సిటీని (Eltra City electric 3-wheeler) ప్రారంభించింది.  ఈ ఎలక్ట్రిక్ 3-వీలర్ ప్యాసింజర్ వాహనం 9.6 kW మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది.  ఇందులో 10.8 kWh లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు.  ఇది 14-డిగ్రీ గ్రేడబిలిటీ, 49 Nm టార్క్, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది పట్టణ ట్రాఫిక్ పరిస్థితుల్లో  మృదువైన,  సమర్థవంతమైన ప్రయాణానికి అనుకూలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.  రియల్ టైమ్ సమాచారం, నావిగేషన్ కోసం IoT సామర్థ్యాలను కలిగి ఉన్న ఆధునిక 6.2" డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో డ్రైవర్, ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ వాహనం రూపొందించబడింది.ముఖ్యంగా, గ్రీవ్స్ ఎల్ట్రా సిటీ పూర్తి మెటల్ బాడీ, సమగ్రమైన 3-సంవత్సరాల వారంటీతో, 5 సంవత్సరాల వరకు పొడిగించబడేలా, దాని వినియ...
Electric cycle offer | ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పై రూ.3000 డిస్కౌంట్..

Electric cycle offer | ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పై రూ.3000 డిస్కౌంట్..

Electric cycles
Electric cycle offer | అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని Nexzu Mobility కంపెనీ మహిళా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది.  ఈ ఆఫర్  మార్చి 8 నుండి మార్చి 17 వరకు (10 రోజులు) కొనసాగుతుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు Rompus Plus, Bazinga EV సైకిళ్లపై   మూడు వేల తగ్గింపు  పొందవచ్చు.గతంలో రూ.32,750గా ఉన్న రోంపస్ ప్లస్ ఇప్పుడు రూ.29,750 తగ్గింపు ధరతో అందుబాటులోకి వచ్చింది. రోంపస్ ప్లస్ రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించబడింది. 5.2Ah Li-ion బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సింగిల్ ఛార్జింగ్ పై 32 కిమీ రేంజ్ ఇస్తుంది.  ఇది గంటకు  25 కిమీ/గం గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.ఇక మరో మోడల్ Nexzu Bazinga EV సైకిల్ మునుపటి ధర రూ. 44,500 గా ఉండగా, ఇప్పుడు ప్రత్యేక ఆఫర్ కింద రూ. 41,500 కి అందుబాటులో ఉంది.  Bazinga లోల్ డిటాచబుల్ Li-ion బ్యాటరీపై సింగిల్ చార్జిపై 100km వరకు ప్ర...
ఇకపై కడప-తిరుమల రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు..

ఇకపై కడప-తిరుమల రూట్లో ఎలక్ట్రిక్ బస్సులు..

Electric vehicles
ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించిన APSRTC ఛార్జీల వివరాలు ఇవిగో.. APSRTC Electric buses : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) కడప-తిరుమల మధ్య 12 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. కడప డిపోలో బస్సు సర్వీసులను కార్పొరేషన్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి వీటిని ప్రారంభించారు. అంతకుముదు ఎలక్ట్రిక్ బస్సులకు కడప డిపోలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. 12 బస్సుల్లో ఆరు బస్సులు నాన్‌స్టాప్‌ సర్వీస్‌గా ఉంటాయి. బస్సులు ఉదయం 4.30 నుంచి రాత్రి 7.30 వరకు నడుస్తాయి. బస్సు ఛార్జీలు పెద్దలకు రూ.340, పిల్లలకు రూ.260 గా నిర్ణయించారు.రాష్ట్రంలోని అన్ని డిపోలు క్రమంగా ఎలక్ట్రిక్ బస్సు సర్వీసుకు మారనున్నాయి. మొదటి దశలో ఇప్పటికే తిరుమల-తిరుపతి మధ్య 50, తిరుమల-రేణిగుంట విమానాశ్రయాల మధ్య 14, తిరుపతి-మాడ మధ్య 12 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి....
బ‌జాజ్ ఎల‌క్ట్రిక్ ఆటో చూశారా?

బ‌జాజ్ ఎల‌క్ట్రిక్ ఆటో చూశారా?

E-scooters, Electric vehicles
త్వ‌ర‌లో విడుద‌ల కానున్న Bajaj Electric three wheeler దేశీయ ఆటోమొబైల్ దిగ్గ‌జం ఆటోబ‌జాజ్ ఆటో నుంచి మొట్ట‌మొదటి ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ఏప్రిల్ 2023లో లాంచ్ అయ్యేందుకు సిద్ధ‌మైంది. ఈ వాహ‌నం ప్యాసింజర్, కార్గో వెహికల్ కేటగిరీలు రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. వాస్తవానికి కంపెనీ గత ఏడాది Bajaj Electric three wheeler (ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌) ను విడుదల చేయాలని భావించింది. అయితే వినియోగదారుల భద్రత కారణాల వల్ల లాంచ్ వాయిదా పడింది.బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివ‌రాలు వెల్ల‌డించారు. వాణిజ్య వినియోగదారులకు స్థిరమైన, అనుకూల‌మైన‌ ప్రొడ‌క్ట్‌ల‌ను అందించేందుకు కృషి చేస్తున్నామ‌ని తెలిపారు. ఈ Bajaj Electric three wheeler “FAME ఆమోదం పొందింది. అలాగే ARAI సర్టిఫికేషన్ కూడా మంజూరు అయింది. రాబోయే వారాల్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి.FY2025 నాటికి ...