Tag: EV India Expo 2022

Evtric Ride HS, Mighty Pro EV launched
E-scooters

Evtric Ride HS, Mighty Pro EV launched

EV India Expo 2022 లో ఆవిష్క‌ర‌ణ‌గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరుగుతున్న EV India Expo 2022 (EV ఇండియా ఎక్స్‌పో 2022) లో పూణేకు చెందిన Evtric Motors రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. కంపెనీ భారతదేశంలో Evtric రైడ్ హెచ్ఎస్, Mighty Pro electric scooters ( మైటీ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల )ను పరిచయం చేసింది. అదే వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 81,838 అలాగే రూ. 79,567 నుంచి ప్రారంభమవుతాయి. ఈ Evtric ఇ-స్కూటర్‌ల బుకింగ్‌లు ఇప్పుడు ప్రారంభ‌మ‌య్యాయి.EV ఇండియా ఎక్స్‌పో 2022 ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి గానీ లేదా సమీప Evtric డీలర్‌షిప్‌లో గానీ బుక్ చేసుకోవచ్చు. కొత్త Evtric రైడ్ HS, మైటీ ప్రో స్కూట‌ర్లు డిటాచ‌బుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటాయి. అవి వరుసగా 55 kmph, 65 kmph వేగంతో ప్ర‌యాణిస్తాయి. అంతేకాకుం...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..