Harithamithra Telugu News

Friday, May 1Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: green mobility

ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో ఏథర్ ఎనర్జీ సరికొత్త రికార్డు: 6 లక్షల మైలురాయి దాటిన స్మార్ట్ ఈవీ!

ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో ఏథర్ ఎనర్జీ సరికొత్త రికార్డు: 6 లక్షల మైలురాయి దాటిన స్మార్ట్ ఈవీ!

EV Updates, E-scooters
Ather Energy Sales Record 2026 India | భారతదేశపు ప్రముఖ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) ఎలక్ట్రిక్ టూ-వీలర్ (e-2W) మార్కెట్లో తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం, కంపెనీ ప్రారంభమైన 2018 నుండి 2026 ఏప్రిల్ 22 నాటికి మొత్తం 6,04,497 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి సరికొత్త మైలురాయిని అధిగమించింది.గత 16 నెలల్లోనే సగం అమ్మకాలు!ఏథర్ ఎనర్జీ సాధించిన ఈ వృద్ధిలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గత 8 ఏళ్లలో జరిగిన మొత్తం అమ్మకాల్లో 50 శాతం కేవలం గత 16 నెలల్లోనే (జనవరి 2025 నుండి ఏప్రిల్ 2026 వరకు) జరిగాయి. ఈ కాలంలో కంపెనీ 3,00,288 ఈ-స్కూటర్లను డెలివరీ చేసింది. ఇది భారతీయ వినియోగదారుల్లో ఏథర్ స్కూటర్లకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది.2026లో రికార్డు స్థాయి మార్కెట్ వాటా2026 క్యాలెండర్ సంవత్సరంలో ఏథర్ ఎనర్జీ తన అ...
అల్ట్రావయోలెట్ కొత్త ఎక్స్​పీరియన్స్​ సెంటర్​ ప్రారంభం : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 323 కి.మీ రేంజ్ ఇచ్చే బైక్​.. – Ultraviolette

అల్ట్రావయోలెట్ కొత్త ఎక్స్​పీరియన్స్​ సెంటర్​ ప్రారంభం : ఒక్కసారి ఛార్జ్ చేస్తే 323 కి.మీ రేంజ్ ఇచ్చే బైక్​.. – Ultraviolette

EV Updates, E-bikes
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 323 కి.మీ రేంజ్..రాడార్ టెక్నాలజీతో సరికొత్త ఎక్స్-47 క్రాస్‌ఓవర్!భారతీయ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న బెంగళూరు స్టార్టప్ అల్ట్రావయోలెట్ ఆటోమోటివ్ (Ultraviolette Automotive), దేశ రాజధాని న్యూఢిల్లీలో తన రెండవ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. దక్షిణ ఢిల్లీలోని కోట్లా ముబారక్‌పూర్‌లో 'యూవీ స్పేస్ స్టేషన్' (UV Space Station) పేరుతో ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఢిల్లీ వాసులకు ఎక్స్-47 (X-47) క్రాస్‌ఓవర్, ఎఫ్77 (F77) మోటార్‌సైకిళ్లు మరింత చేరువయ్యాయి.ఒకే చోట అన్నీ: టెస్ట్ రైడ్ నుండి యాక్సెసరీల వరకు!మోటో పవర్ మొబిలిటీ LLP భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్, కేవలం షోరూమ్ మాత్రమే కాకుండా ఒక పూర్తి స్థాయి ఎక్స్​పీరియన్స్​ సెంటర్​గా నిలవనుంది. ఇక్కడ కస్టమర్లు టెస్ట్ రైడ్‌లు చేయడంతో పాటు, కంపెనీ ...
కేవలం ₹49,999 కే  TVS Orbitor V1 ‘BaaS’ మోడల్‌తో బ్యాటరీ టెన్షన్ ఇక లేదు..

కేవలం ₹49,999 కే TVS Orbitor V1 ‘BaaS’ మోడల్‌తో బ్యాటరీ టెన్షన్ ఇక లేదు..

EV Updates, E-scooters
భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మరో కీలక అడుగు పడింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor Company కొత్త ఆర్బిటర్ V1 ఎలక్ట్రిక్ స్కూటర్ (TVS Orbitor V1) ను మార్కెట్లోకి విడుదల చేసింది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) అనే వినూత్న మోడల్‌తో ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.ఈ స్కూటర్ ప్రారంభ ధర ₹49,999 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించారు. ఇది కేంద్ర ప్రభుత్వ PM e-Drive Scheme సబ్సిడీతో కలిపి నిర్ణయించిన ధర. అయితే బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ లేకుండా కొనుగోలు చేస్తే ధర ₹84,500గా ఉంటుంది.ఏమిటీ బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్?సాధారణంగా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలో బ్యాటరీ ఖర్చే ఎక్కువగా ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించేందుకు టీవీఎస్ 'BaaS' మోడల్‌ను తీసుకొచ్చింది.తక్కువ ధర: వాహనం కొనేటప్పుడు బ్యాటరీ ధర చెల్లించక్కర్లేదు. అందుకే స్కూటర్ ₹49,999 కే లభిస్తుంది.సబ్‌స్క్రిప్షన...
EV Adoption | దేశంలో ఈవీ (EV) విప్లవం: 5 ఏళ్లలో 10 రెట్లు పెరిగిన వాహనాల అమ్మకాలు..

EV Adoption | దేశంలో ఈవీ (EV) విప్లవం: 5 ఏళ్లలో 10 రెట్లు పెరిగిన వాహనాల అమ్మకాలు..

EV Updates
EV Adoption | భారతదేశంలో గ్రీన్ మొబిలిటీ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. గత ఐదేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం ఊహించని రీతిలో పెరిగింది. భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ లోక్‌సభకు సమర్పించిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.5 ఏళ్లలో అద్భుత వృద్ధి (EV Adoption and EV Sales Trend)వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం, 2019 నుండి 2025 మధ్య కాలంలో నమోదైన ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య లక్షల్లో ఇలా ఉంది:ఆర్థిక సంవత్సరంనమోదైన EV వాహనాల సంఖ్య (లక్షల్లో)2019-201.742020-211.432021-224.592022-2311.832023-2416.812024-2519.682019లో కేవలం 1.74 లక్షలుగా ఉన్న అమ్మకాలు, 2025 నాటికి ఏకంగా 19.68 లక్షలకు చేరుకోవడం గమనార్హం. అంటే కేవలం ఐదేళ్లలోనే దాదాపు 10 రెట్లు అధికంగా వృద్ధి నమోదైంది.EV రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలుదేశీయంగా ఎలక్ట్ర...
హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ‌‌ – Vida Ubex Electric Motorcycle

హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ‌‌ – Vida Ubex Electric Motorcycle

E-bikes
Hero MotoCorp Vida Ubex Electric Motorcycle : హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్) సంస్థ‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం, విడా, వచ్చే నెలలో మిలన్‌లో జరగనున్న EICMA 2025లో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బ్రాండ్ విడా ఉబెక్స్ అనే సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను టీజ్ చేసింది, ప్రస్తుత స్కూటర్లు, ప్రోటోటైప్‌లతోపాటు దీనిని ప్రదర్శించనున్న‌ట్లు తెలుస్తోంది.ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన టీజర్ ఇమేజ్ నుండి, ఉబెక్స్ స్ట్రీట్‌ నేక్డ్ మోటార్‌సైకిల్‌గా కనిపిస్తుంది, ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్లలోకి మాత్రమే ప్రవేశించిన విడాకు ఇది మొదటి బైక్‌. సిల్హౌట్ USD ఫ్రంట్ ఫోర్క్, వెనుక మోనోషాక్, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, అల్లాయ్ వీల్స్ త‌దిత‌ర అంశాలు స్ప‌ష్టంగా చిత్రంలో క‌నిపిస్తున్నాయి. మిడ్-మౌంటెడ్ మోటారు కూడా చూడ‌వ‌చ్చు.బ్య...
భారతదేశంలో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు (2025) ఇవే.. ‌‌ – Top electric scooters 2025

భారతదేశంలో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు (2025) ఇవే.. ‌‌ – Top electric scooters 2025

E-scooters, Electric vehicles
Top electric scooters 2025 : భారత్​లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్ వేగంగా పెరుగుతోంది. TVS iQube, బజాజ్ చేతక్, హీరో విడా, ఓలా S1 ప్రో వంటి స్కూటర్లు రేంజ్‌, పనితీరు, ధరల పరంగా అగ్రస్థానంలో నిలిచాయి. ప్రస్తుతం మర్కెట్​లో అందుబాటులో ఉన్న టాప్​ ఎలక్ట్రిక్​ స్కూటర్ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఇక్కడ తెలుసుకోండి.అమ్మకాల్లో TVS iQube దాదాపు 22% వాటాతో అగ్రస్థానంలో ఉంది, తరువాత బజాజ్ చేతక్ దాదాపు 20% వాటాతో రెండవ స్థానంలో ఉంది. హీరో విడా 107% వార్షిక వృద్ధితో అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేయగా, ఒకప్పుడు మార్కెట్ లీడర్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది.TVS iQube ST (5.3 kWh)TVS iQube ST, ధర ₹1,58,834. ఇది iQube లైనప్‌లో ప్రీమియం వేరియంట్. 212 కి.మీ రేంజ్ ఇస్తుంది. విశాలమైన స్టోరేజ్ స్పేస్‌, 7″ TFT డిస్ప్లే వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. పట్టణ కుటుంబాల క...
EV Chargers : భారత్ లో  EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల

EV Chargers : భారత్ లో EV ఛార్జింగ్ సౌకర్యాలు రెండేళ్లలో నాలుగు రెట్లు పెరుగుదల

charging Stations, EV Updates
EV Chargers | ఎలక్ట్రిక్ వాహనాల (Electric vehicles ‌‌ – EV) విస్తరణకు విస్తృతమైన పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు అత్యంత కీలకం. ఈ క్రమంలో టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం, 2023 నుంచి 2025 మధ్య దేశవ్యాప్తంగా EV ఛార్జింగ్ ఇన్ఫ్రా 4 రెట్లు పెరిగిందని వెల్లడించింది.టాటా మోటార్స్ (Tata Motors) విడుదల చేసిన ఇండియన్ EV నివేదిక ప్రకారం , దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు 2023 మరియు 2025 మధ్య 4x వృద్ధిని సాధించాయి, మొత్తం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య 5,500 నుండి 23,000 కు పెరిగింది. ఈ వేగవంతమైన వృద్ధి కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం, OEMలు, ఇతర థర్డ్ పార్టీ సొల్యూషన్ ప్రొవైడర్ల మధ్య పరస్పర సహకారంతో సాధ్యమైంది. ఇవి కేవలం 15 నెలల్లో 18,000 కంటే ఎక్కువ పబ్లిక్ ఛార్జర్‌లను ఏర్పాటు చేశారు.EV Chargers : హైవేలపై 50కి.మీలోపు ఫాస్ట్​ చార్జర్లు...
Ethanol | ఇంధనంలో విప్లవాత్మక మార్పులు: పెట్రోల్‌కి E27, డీజిల్‌కి IBA మిశ్రమం

Ethanol | ఇంధనంలో విప్లవాత్మక మార్పులు: పెట్రోల్‌కి E27, డీజిల్‌కి IBA మిశ్రమం

Green Mobility
Ethanol E27 : పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుత 20% నుంచి 27%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త ఇంధనాన్ని E27గా పిలవాలని నిర్ణయించంది. ఇంధనం కోసం కొత్త నిబంధనలను రూపొందించే బాధ్యత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కి అప్పగించింది. TOI నివేదిక ప్రకారం, మొదటి విడత సంప్రదింపులు వచ్చే వారం జరగనున్నాయి.E27 పెట్రోల్, IBA డీజిల్కొత్త E27 పెట్రోల్‌కు అనుగుణంగా ఇంజిన్‌లను సవరించడం గురించి పరిశోధన నిర్వహించాలని భారతదేశ వాహన పరీక్ష, ధృవీకరణ సంస్థ ARAIని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కోరింది.అధికారుల బృందం త్వరలో ఒక నివేదికను సమర్పించనుంది. భారతదేశం క్లీనర్ మొబిలిటీ వైపు మొగ్గు చూపుతున్న సమయంలో, విదేశాల నుంచి ఇంధన దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్న క్రమంలో ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టింది.డీజిల్‌లో 10% ఐసోబుటనాల్ (IBA) మిశ్రమానికి ప్రభుత్వ...
Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు

Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు

General News
Delhi News : వచ్చే నెల నుంచి ఢిల్లీ రోడ్లపైకి మరో 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) రానున్నాయి. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర రవాణా మంత్రి పంకజ్ సింగ్ (Minister Pankaj singh) మాట్లాడుతూ ఈ బస్సులు ఏప్రిల్ నుంచి రావడం ప్రారంభిస్తాయని చెప్పారు. ఢిల్లీ (Delhi) ని భారతదేశానికి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రాజధానిగా మార్చడమే మా లక్ష్యం. 2027 నాటికి రాజధానిలోని అన్ని బస్సులను ఎలక్ట్రిక్ వాహనాలతో భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సాధించడానికి, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించడం, ఆధునిక రవాణా సాంకేతికతలపై కసరత్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.బస్సుల జీవితకాలం ముగియబోతోంది.వాస్తవానికి, అనేక DTC బస్సుల జీవితకాలం మార్చి 31 నుంచి ముగుస్తోంది. దీని కారణంగా బస్సుల కొరత ఏర్పడవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates