Rythu Nestham
అధిక వినియోగంతో అనర్థాలే.. హెచ్చరించిన మంత్రి తుమ్మల – Rythu Nestham
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ‘రైతునేస్తం (Rythu Nestham) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) , రైతులతో ముఖాముఖి సంభాషించారు. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టిన ‘యూరియా యాప్ (Urea App Telangana)’ పనితీరు, ప్రయోజనాలపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. లైన్లలో నిలబడే తిప్పలు తప్పాయి: రైతులు యూరియా […]
Rythu Nestham : ఈనెల 7న వరి సన్న రకాలు, ప్రకృతి వ్యవసాయంపై చర్చ!
Rythu Nestham 89th Episode Telangana : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సాగు మెళుకువలు, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించే “రైతు నేస్తం” కార్యక్రమం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1600 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ వినూత్న కార్యక్రమం, ఈ నెల 07-04-2026 (మంగళవారం) రోజున 89వ ఎపిసోడ్ను పూర్తి చేసుకోనుంది. సమయం, వేదిక: Rythu Nestham ఎపిసోడ్లో చర్చించబోయే ముఖ్య అంశాలు: ఈ వారం […]
Rythu Nestham : ఇక పొలాల నుండే లైవ్ ప్రసారాలు.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!
హరిత్రమిత్ర: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం జరిగిన ‘రైతు నేస్తం’ (Rythu Nestham) కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయి రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం పొందుతున్న రైతులను అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను మంత్రి తుమ్మల అభినందించారు. పొలాల నుండే ప్రత్యక్ష ప్రసారాలు రైతు నేస్తం […]
