Year: 2025
ఓలా S1 ప్రో ప్లస్ vs సింపుల్ వన్ .. రెండింటిలో ఏది బెస్ట్ ?
Ola S1 Pro Plus vs Simple One | సింపుల్ ఎనర్జీ అప్డేట్ చేసిన తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఇటీవలే విడుదల చేయడంతో స్పోర్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పోటీ మరింత హీటెక్కింది. కొత్త EV మెరుగైన రేంజ్, పనితీరును అందిస్తుంది. ఇది దాని పోటీదారులకు నిద్రలేని రాత్రులను ఇవ్వవచ్చు. అయితే కొత్తగా వచ్చిన సింపుల్ వన్ ఈవీ.. కొత్త ఓలా S1 ప్రో ప్లస్తో పోటీ పెడితే ఏది ఉత్తమమో…

Simple One electric scooter | మరికొన్ని లేటెస్ట్ ఫీచర్లతో సింపుల్ వన్ ఈవీ స్కూటర్
Simple One electric scooter Updated | సింపుల్ ఎనర్జీ తన ఐకానిక్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ను అప్డేట్ చేసింది. ఈ కొత్త స్కూటర్ ఇప్పుడు ఏకంగా 248 కి.మీ రేంజ్ ఇస్తుంది. అయితే, కంపెనీ ధరలను పెంచలేదు. వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)గా కొనసాగుతోంది. సింపుల్ వన్ మొత్తం బ్యాటరీ సామర్థ్యం 5kWh, ఇది రెండు ప్యాక్లుగా విభజించబడింది. 3.7kWh యూనిట్ (ఫిక్స్ డ్ ) తోపాటు…

Green Hydrogen | 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం..
New Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం 2025 ఇండియా ఎనర్జీ వీక్ (India Energy Week 2025) ను వర్చువల్గా ప్రారంభించి ప్రసంగించారు. భారతదేశం ప్రతిష్టాత్మక ఇంధన రోడ్మ్యాప్ను వివరిస్తూ, రాబోయే రెండు దశాబ్దాలు దేశ వృద్ధికి కీలకమని ఆయన చెప్పారు. “రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానికి చాలా కీలకమైనవి, రాబోయే ఐదు సంవత్సరాలలో, మేము అనేక ప్రధాన మైలురాళ్లను సాధించబోతున్నాం. మా లక్ష్యాలలో చాలా వరకు 2030 గడువులోపు సాధించాలని…

de-oiled rice bran | పాల ధరలను తగ్గించే దిశగా కేంద్రం సంచలన నిర్ణయం..
నూనె తీసిన బియ్యం ఊక (de-oiled rice bran) ఎగుమతులపై నిషేధాన్ని ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ నూనె తీసిన బియ్యం ఊకను పశువులు, కోళ్ల దాణా తయారీలో ఉపయోగిస్తారు. దీనిని మొదట జూలై 2023లో నిషేధించారు. దీనిని ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. “నూనె తీసిన బియ్యం ఊక ఎగుమతి సెప్టెంబర్ 30, 2025 వరకు నిషేధించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. నిపుణుల అభిప్రాయం…

TVS Jupiter CNG | టీవీఎస్ నుంచి త్వరలో సీఎన్జి స్కూటర్ మైలేజీ 226 కి.మీ
TVS Jupiter CNG : బజాజ్ ఆటో నుంచి బజాజ్ ఫ్రీడమ్ పేరుతో సీఎన్జి బైక్ విడుదలైన తర్వాత, ఇప్పుడు టీవీఎస్ కూడాతన మొట్టమొదటి CNG స్కూటర్ విడుదల చేయడానికి సిద్ధమైంది .ఆటో ఎక్స్పో 2025లో కంపెనీ తన మొదటి జూపిటర్ సీఎన్జీ స్కూటర్ ను ఆవిష్కరించింది.జూపిటర్ స్కూటర్లో CNG ట్యాంక్ని వినూత్న రీతిలో అమర్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కొత్త జూపిటర్ CNG ఈ ఏడాదిలోనే విడుదల చేయనన్నట్లు తెలుస్తోంది. కొత్త స్కూటర్ ఎక్స్…

Budget 2025 : గ్రీన్ ఎనర్జీకి కేంద్రం భారీగా కేటాయింపులు
Budget 2025 : పునరుత్పాదక ఇంధన పరివర్తనపై కేంద్రం తన నిబద్ధతను చాటుకుంది. కేంద్ర బడ్జెట్ 2025-26 ఫిబ్రవరి 1న పునరుత్పాదన ఇంధన మంత్రిత్వ శాఖ (renewable energy) కు రూ. 26,549.38 కోట్లు కేటాయించింది. ఇది ఏడాది క్రితం రూ. 17,298.44 కోట్ల సవరించిన అంచనాలతో పోలిస్తే 53.48% పెరిగింది. FY21 నుండి కేటాయింపులు 904% పెరిగాయి. ఈ మొత్తంలో రూ.24,224.36 కోట్లను సౌరశక్తి (Solar Energy)కి ప్రభుత్వం కేటాయించింది. ఇందులో సోలార్ పవర్ (Grid)…

New Suzuki eAccess : కొత్తగా సుజికీ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెషాలిటీస్ ఇవే..
New Suzuki eAccess : ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లోకి దేశంలోని దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు బజాజ్, టీవీఎస్, హీరో, హోండా చేరాయి. కాస్త ఆలస్యంగా ఇప్పుడు మరో బడా కంపెనీ సుజుకి కూడా ఈవీ రంగంలోకి ప్రవేశించింది. ఈ జపనీస్ సంస్థ తన పాపులర్ స్కూటర్ Aceess పేరుతోనే కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. 2025 భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఆవిష్కరించబడిన, New Suzuki eAccess భారతదేశంలో కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం.. , దీన్ని…

Hydro Electric Projects | జలవిద్యుత్పై తెలంగాణ సర్కార్ ఆసక్తి
Hydro Electric Projects : బూట్ (BOOT) పద్ధతిలో 22 జల విద్యుత్ కేంద్రాల (Hydro Electric Projects) ఏర్పాటుకు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ప్రభుత్వం ప్రతిపాదనలను ఆహ్వానించింది. దీనిపై తెలంగాణ (Telangana) ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి మల్లు విక్రమార్క నేతృత్వంలో ఓ బృందం ఈ రోజు (గురువారం) హిమాచల్ ప్రదేశ్కు వెళ్లింది. Hydro Electric Projectsపై తెలంగాణ సర్కార్ ఆసక్తి హిమాచల్ ప్రదేశ్కు వెళ్లిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి…
