Harithamithra Telugu News

e-NAM

దేశవ్యాప్తంగా ‘డిజిటల్ మండి’ విప్లవం: రూ. 4.84 లక్షల కోట్ల వాణిజ్యంతో e-NAM రికార్డు!

1,656 మండిల అనుసంధానం.. 1.80 కోట్ల మంది రైతులకు నేరుగా లబ్ధి! e-NAM performance 2026 | దేశంలోని వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో పెనుమార్పులు తెస్తున్న జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. 2026 మార్చి నాటికి ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా జరిగిన మొత్తం వాణిజ్య విలువ రూ. 4.84 లక్షల కోట్లకు చేరిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పారదర్శకత, మెరుగైన ధర మరియు నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు జమ వంటి…

Read More
IKP Paddy Procurement Centers Telangana

రాష్ట్రంలో 40% కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకే!

IKP Paddy Procurement Centers Telangana | తెలంగాణ రాష్ట్రంలో పంట కొనుగోలు వ్యవస్థలో మహిళా స్వయం సహాయక సంఘాలు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాయి. కేవలం ఇంటికే పరిమితం కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నడిపించే శక్తిగా మారుతున్నారు. ఇందిరా క్రాంతి పథం (IKP) ద్వారా మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాలు ఇప్పుడు రైతులకు, మహిళా సంఘాలకు ఆశాకిరణంగా మారాయి. మహిళల చేతుల్లోనే 40 శాతం కేంద్రాలు ఈ రబీ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,251…

Read More
Uttam Kumar Reddy Paddy

రైతన్నలకు గుడ్ న్యూస్: ధాన్యం కొనుగోళ్లకు సర్కార్ సిద్ధం.. 48 గంటల్లోనే నగదు జమ!

Uttam Kumar Reddy Paddy Procurement : రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy Paddy) వెల్లడించారు. మంగళవారం సాయంత్రం హుజూర్ నగర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని…

Read More
Tummala Nageswara Rao Rythu Nestham,

అధిక వినియోగంతో అనర్థాలే.. హెచ్చరించిన మంత్రి తుమ్మల – Rythu Nestham

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ‘రైతునేస్తం (Rythu Nestham) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) , రైతులతో ముఖాముఖి సంభాషించారు. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టిన ‘యూరియా యాప్ (Urea App Telangana)’ పనితీరు, ప్రయోజనాలపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. లైన్లలో నిలబడే తిప్పలు తప్పాయి: రైతులు యూరియా…

Read More
Rythu Nestham Video Conference Telangana Farmers

Rythu Nestham : ఈనెల 7న వరి సన్న రకాలు, ప్రకృతి వ్యవసాయంపై చర్చ!

Rythu Nestham 89th Episode Telangana : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సాగు మెళుకువలు, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించే “రైతు నేస్తం” కార్యక్రమం మరో కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1600 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ వినూత్న కార్యక్రమం, ఈ నెల 07-04-2026 (మంగళవారం) రోజున 89వ ఎపిసోడ్‌ను పూర్తి చేసుకోనుంది. సమయం, వేదిక: Rythu Nestham ఎపిసోడ్‌లో చర్చించబోయే ముఖ్య అంశాలు: ఈ వారం…

Read More
Warangal Market Prices

Warangal Market : నేటి అగ్రి కమోడిటీ రేట్లు ఇవే.. రైతులకు కీలక గమనిక!

Warangal Market Prices : ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌లలో ఒకటైన వరంగల్ ఎనుమాముల అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ (A.M.C) నేటి (ఏప్రిల్ 01, 2026) వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, రాక వివరాలను విడుదల చేసింది. దీంతో పాటు రైతులకు, వ్యాపారులకు మార్కెట్ సెలవుల గురించి కీలక సమాచారాన్ని అందించింది. నేటి మార్కెట్ ధరల వివరాలు (Warangal Market Prices : 1-Apr-2026): నేడు మార్కెట్‌కు మిర్చి రాక భారీగా ఉంది. వివిధ రకాల మిర్చి క్వింటాల్‌కు…

Read More
Nizamabad Turmeric Market news

Nizamabad | పసుపు రైతులకు గుడ్ న్యూస్: తడిసినా సరే.. కోతలు లేకుండా కొనుగోలు చేయాలి!

Nizamabad Turmeric Market news | అకాల వర్షాలతో నష్టపోయిన పసుపు రైతులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మార్కెట్ యార్డుల్లో పసుపు కొనుగోళ్లపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తేమ పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు వర్షాల కారణంగా తడిసిన పసుపును ఎలాంటి కోతలు లేకుండా, పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని…

Read More
KVK Ghantasala Farmer Visit

KVK Ghantasala | కె.వి.కె ఘంటసాల ఆధ్వర్యంలో రైతు విజ్ఞాన యాత్ర

KVK Ghantasala Farmer Visit | ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం (KVK) రైతు సాధికారత దిశగా రెండు కీలక కార్యక్రమాలను నిర్వహించింది. గురువారం దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర్రు గ్రామాలు, గుంటూరు జిల్లా నుంచి రైతులను విజ్ఞాన యాత్ర కు తీసుకురావడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముందుగా సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి డాక్టర్​ డి. సుధారాణి గారు కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన విధుల వివరాలు, పనితీరు,…

Read More
Warangal Market

రైతులకు అలర్ట్: వరుసగా మూడు రోజులు ఎనుమాముల మార్కెట్ బంద్! – Warangal Market

వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ కీలక ప్రకటన చేసింది. శ్రీరామనవమి పండుగ మరియు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు (మార్చి 27 నుండి మార్చి 29 వరకు) సెలవు ప్రకటించారు. సెలవుల వివరాలు: తిరిగి మార్చి 30, 2026 (సోమవారం) నుండి మార్కెట్ యధావిధిగా పునఃప్రారంభమవుతుంది. రైతులు ఈ విషయాన్ని గమనించి, బంద్ రోజుల్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకువచ్చి ఇబ్బందులు పడవద్దని మార్కెట్ కమిటీ ఉన్నత…

Read More
Back To Top
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates