ఖమ్మంలో రూ.300 కోట్లతో ‘గోద్రెజ్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ
పామ్ ఆయిల్ సాగు రైతులకు వరం.. ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.45 వేల వరకు సబ్సిడీ: భట్టి విక్రమార్క!తెలంగాణను దేశంలోనే ఆయిల్ పామ్ హబ్గా తీర్చిదిద్దుతాం.. 10 లక్షల ఎకరాలే లక్ష్యం:...
పంట వ్యర్థాలను తగులబెడితే రూ.5,000 వరకు జరిమానా! – Crop Residue Burning
హైదరాబాద్ : వ్యవసాయ భూముల్లో పంట కోతల అనంతరం మిగిలిపోయే అవశేషాలను (Crop Residue Burning) కాల్చివేయడం వల్ల భూసారం, పర్యావరణం మరియు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడుతున్నాయని తెలంగాణ రాష్ట్ర...
Urea Stock | మే చివరినాటికి 3.5 లక్షల టన్నుల బఫర్ స్టాక్
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్కు అవసరమైన యూరియా సరఫరా, నిల్వలు (Urea Stock), నానో యూరియా వినియోగంపై సోమవారం సచివాలయంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) సమీక్ష నిర్వహించారు....
అన్నదాతకు అండగా ‘రైతు వారం’: సాగు రంగంలో సరికొత్త విప్లవం!
ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ సాగుపై రైతులకు విస్తృత అవగాహనఆయిల్ పామ్ సాగుతోనే ఆర్థికాభివృద్ధి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపీఎం కుసుమ్ ద్వారా సౌర విద్యుత్.. యాంత్రీకరణకు పెద్దపీటమే...
Farmers Support | అకాల వర్షాల బాధితులకు ఊరట, డెయిరీ అభివృద్ధి, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Telangana Cabinet Decisions : రాష్ట్రంలో రైతుల సంక్షేమం, పాడి పరిశ్రమ అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు ప్రాధాన్యతనిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్...
ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి: ‘నంది రథం’ – గ్రామీణ భారత్లో సరికొత్త ఇంధన విప్లవం! – Nandi Rath...
Nandi Rath bull powered electricity | ప్రస్తుత కాలంలో వ్యవసాయానికి విద్యుత్ అత్యంత కీలకం. కానీ పెరుగుతున్న విద్యుత్ ధరలు, అప్పుడప్పుడు ఎదురయ్యే కోతలు రైతన్నలను ఇబ్బంది పెడుతున్నాయి. దీనికి తోడు...
TG Organics App | రైతులకు గుడ్ న్యూస్.. మే 4న ‘TG ఆర్గానిక్స్’ యాప్ ప్రారంభం
సేంద్రీయ సాగులో సరికొత్త అధ్యాయంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో మరో కీలక అడుగు వేసింది. రసాయనాలు లేని ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు, సేంద్రీయ రైతుల...
Kharif 2026 | రైతులకు నాణ్యమైన విత్తనాలే లక్ష్యం – మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
Kharif 2026 Seed Distribution Telangana | తెలంగాణ రాష్ట్రంలో రాబోయే వానాకాలం (ఖరీఫ్) 2026 సాగు సన్నాహకాల్లో భాగంగా, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు సచివాలయంలో కీలక...
Oil Palm | మే నెలలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
సాంప్రదాయ పద్ధతులను వీడి, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం రఘునాథపాలెం మండలం రైతు వేదికలో నిర్వహించిన "రైతు ముంగిట్లో...











