Harithamithra Telugu News

Thursday, April 30Agriculture - Green Mobility - Clean Energy
Shadow

General News

ఆంధ్రాలో ‘వారీ’ విప్లవం: ₹8,175 కోట్లతో దేశంలోనే అతిపెద్ద లిథియం-అయాన్ గిగాఫ్యాక్టరీ! – Waaree Energies Lithium-ion Gigafactory

ఆంధ్రాలో ‘వారీ’ విప్లవం: ₹8,175 కోట్లతో దేశంలోనే అతిపెద్ద లిథియం-అయాన్ గిగాఫ్యాక్టరీ! – Waaree Energies Lithium-ion Gigafactory

General News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రీన్ ఎనర్జీ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ దేవీయ పునరుత్పాదక ఇంధన సంస్థ వారీ ఎనర్జీస్ (Waaree Energies), రాష్ట్రంలో భారీ పెట్టుబడితో సమగ్ర లిథియం-అయాన్ బ్యాటరీ గిగాఫ్యాక్టరీ (Waaree Energies Lithium-ion Gigafactory ) ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం మారడమే కాకుండా, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది.రాంబిల్లిలో గ్రీన్ ఎనర్జీ హబ్అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి ఈ చారిత్రాత్మక ప్రాజెక్టుకు వేదిక కానుంది. సుమారు ₹8,175 కోట్ల భారీ వ్యయంతో ఈ గ్రీన్‌ఫీల్డ్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు:ఈ గిగాఫ్యాక్టరీ ద్వారా దా...
Sundarbans Mangrove plantation | ‘గ్రీన్’ విప్లవం – కేసీఆర్ జన్మదినం సందర్భంగా 10 వేల మడ మొక్కల పెంపకం !

Sundarbans Mangrove plantation | ‘గ్రీన్’ విప్లవం – కేసీఆర్ జన్మదినం సందర్భంగా 10 వేల మడ మొక్కల పెంపకం !

General News
కోల్‌కతా/హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని (ఫిబ్రవరి 17), ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతమైన సుందర్ బన్ (Sundarbans) అడవుల్లో 10 వేల మడ మొక్కలను (Sundarbans Mangrove plantation) నాటే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల పరీవాహక ప్రాంతంలోని ఈ సున్నితమైన పర్యావరణ వ్యవస్థను కాపాడడమే ఈ ఉద్యమ ప్రధాన లక్ష్యం.సుందర్ బన్ అడవుల రక్షణే లక్ష్యం..ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో సుందర్ బన్ ఒకటి.మడ అడవులు తీర ప్రాంతానికి 'గ్రీన్ ఆర్మ్' (Green Arm) లాంటివి. ఇవి సునామీలు, తుఫాన్ల తీ...
రైతులకు అలెర్ట్: రైతులకు కేంద్రం కొత్త రూల్: ఆధార్ తరహాలో ‘ఫార్మర్ ఐడి’.. ఇది లేకపోతే పీఎం కిసాన్ పైసలు రావు!

రైతులకు అలెర్ట్: రైతులకు కేంద్రం కొత్త రూల్: ఆధార్ తరహాలో ‘ఫార్మర్ ఐడి’.. ఇది లేకపోతే పీఎం కిసాన్ పైసలు రావు!

General News
Unique Farmer ID Registration Telangana : రైతులకుప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించడానికి కేంద్ర ప్రభుత్వం 'అగ్రిస్టాక్' (AgriStack) అనే డిజిటల్ నెట్‌వర్క్‌ను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఒక విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య (Unique Farmer ID) కేటాయించేందుకు 'ఫార్మర్ రిజిస్ట్రీ' ప్రక్రియను ప్రారంభించింది.ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి?తెలంగాణలోని చిన్న, పెద్ద రైతులందరూ ఈ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం కిసాన్ పథకం ద్వారా నగదు పొందుతున్న వారు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లి.2026 నుంచి నిబంధనలు: 2026 సంవత్సరం నుంచి పీఎం కిసాన్ వంటి పథకాలతో లబ్ధి పొందాలంటే ఈ విశిష్ట ఐడి (ID) ఉండటం తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ లేని పక్షంలో భవిష్యత్తులో ప్రభుత...
Global Solar Expo Telangana 2026 |హైదరాబాద్‌లో రేపటి నుంచే మెగా ఈవెంట్! దక్షిణ భారతంలోనే అతిపెద్ద సోలార్ ఎక్స్‌పో

Global Solar Expo Telangana 2026 |హైదరాబాద్‌లో రేపటి నుంచే మెగా ఈవెంట్! దక్షిణ భారతంలోనే అతిపెద్ద సోలార్ ఎక్స్‌పో

General News, Solar Energy
Global Solar Expo Telangana 2026 Updates | తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదిక కానుంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రదర్శన 'గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో తెలంగాణ 2026 రేపటి నుంచి (ఫిబ్రవరి 6) ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ మెగా ఎక్స్‌పోకు భాగ్య‌నగరం (Hyderabad) గర్వించదగ్గ హైటెక్స్ (HITEX) ఎగ్జిబిషన్ సెంటర్ ఆతిథ్యమిస్తోంది.ఎక్స్‌పో ముఖ్యాంశాలు:వేదిక: హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, మాదాపూర్(Madapur), హైదరాబాద్.తేదీలు: 2026, ఫిబ్రవరి 6 మరియు 7 (శుక్ర, శనివారాలు).సమయం: ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు.భాగస్వామ్యం: సుమారు 10,000 మందికి పైగా సందర్శకులు, ప్రపంచవ్యాప్త ప్ర‌ఖ్యాత‌ సోలార్ కంపెనీలు.ఒకే వేదికపై 'పాలసీ, బిజినెస్ - టెక్నాలజీ'EQ ఇంటర్నేషనల్ మ్యాగజైన్, C2Z మార్కెట్‌ప్లేస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్...
బడ్జెట్ 2026: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా? సబ్సిడీలపై కేంద్రం కీలక నిర్ణయం.. పూర్తి వివరాలు!

బడ్జెట్ 2026: ఎలక్ట్రిక్ బైక్ కొంటున్నారా? సబ్సిడీలపై కేంద్రం కీలక నిర్ణయం.. పూర్తి వివరాలు!

General News, EV Updates
PM E-Drive Scheme Budget 2026 : మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎల‌క్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే కేంద్ర బడ్జెట్ 2026లో వినియోగదారులకు సంబంధించిన కీలక అప్‌డేట్స్ వచ్చాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'PM E-డ్రైవ్' పథకానికి సంబంధించి నిధుల కేటాయింపు, గడువుపై తాజాగా స్పష్టత వచ్చింది.ఈ బడ్జెట్‌లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఇవే:PM E-Drive పథకానికి రూ.1,500 కోట్లు2026-27 (FY27) ఆర్థిక సంవత్సరానికి గానూ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్‌ కోసం రూ.1,500 కోట్లు కేటాయించింది. గత సంవ‌త్స‌రం సవరించిన బడ్జెట్ (రూ.1,300 కోట్లు) కంటే ఇది కొంత ఎక్కువ. దీనివల్ల మరిన్ని వాహనాలకు సబ్సిడీ లభించే అవకాశం ఉంది. ఇది కొనుగోలుదారుల‌కు శుభ‌వార్తే..టూవీలర్, త్రీవీలర్ సబ్సిడీలకు గడు...
హైదరాబాద్‌లో గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో 2026: ఫిబ్రవరి 6 నుండి హైటెక్స్‌లో మెగా ఈవెంట్.. పూర్తి వివరాలు!

హైదరాబాద్‌లో గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో 2026: ఫిబ్రవరి 6 నుండి హైటెక్స్‌లో మెగా ఈవెంట్.. పూర్తి వివరాలు!

General News
Global Solar Expo Hyderabad 2026 : మీరు మీ ఇంటికి సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవాలనుకుంటున్నారా? లేదా ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో వస్తున్న మార్పులను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక అద్భుతమైన అవకాశం. హైదరాబాద్ వేదికగా మరో భారీ అంతర్జాతీయ ప్రదర్శన సిద్ధమైంది.క్లీన్ ఎనర్జీ రంగంలో అగ్రగామిగా ఉన్న EQMagPro ఆధ్వర్యంలో 'గ్లోబల్ సోలార్ ఎక్స్‌పో' మరియు 'సూర్యకాన్ కాన్ఫరెన్స్' ఫిబ్రవరి 6, 7 తేదీలలో ఘనంగా జరగనున్నాయి.ఎక్కడ? ఎప్పుడు?వేదిక: హైటెక్స్ (HITEX), హైదరాబాద్.తేదీలు: ఫిబ్రవరి 06 - 07, 2026 (శుక్రవారం, శనివారం).సమయం: ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు.ఈ ఎక్స్‌పోలో ప్రత్యేకతలు ఏంటి?ఈ రెండు రోజుల ప్రదర్శనలో కేవలం సోలార్ మాత్రమే కాకుండా, పర్యావరణానికి మేలు చేసే పలు అంశాల(Sustainability)ను ఒకే చోట చూడవచ్చు:Solar & గ్రీన్ ఎనర్జీ: అత్యాధునిక సోలార్ ప్యానెల్స...
India EU Trade : మన రైతులకు దక్కే ‘వరాలు’ ఇవే!

India EU Trade : మన రైతులకు దక్కే ‘వరాలు’ ఇవే!

సేంద్రియ వ్యవసాయం, General News
India EU Trade Deal : EU భారత్ - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య జరిగిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం (India EU Trade) కేవలం కార్లు, మొబైల్ ఫోన్లకే పరిమితం కాదు. దీని వెనుక మన వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే పెద్ద అవకాశం దాగి ఉంది. హరిత మిత్ర పాఠకుల కోసం ఈ ఒప్పందం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక విశ్లేషణ:అత్యాధునిక యంత్రాలు.. ఇక చౌక!మన దేశంలో చాలా మంది రైతులు ఖరీదైన యూరోపియన్ టెక్నాలజీ (ఉదాహరణకు: హై-ఎండ్ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్లు) కొనలేకపోతున్నారు. అయితే ఈ ఒప్పందంతో యూరోపియన్ యంత్రాలపై ఉన్న 44% దిగుమతి సుంకం తొలగిపోతుంది. దీనివల్ల అత్యాధునిక సాగు పరికరాలు మన రైతులకు తక్కువ ధరకే లభిస్తాయి.ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విప్లవంతెలంగాణలో పండే మిర్చి, పసుపు వంటి పంటలను నిల్వ చేయడానికి, పౌడర్ చేయడానికి కావాల్సిన 'ప్రాసెసింగ్ యూనిట్ల' యంత్రాలు ఇకపై చౌకగా దిగుమతి ...
Union Budget 2026 |  ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగానికి బూస్ట్ లభిస్తుందా? పరిశ్రమ ఆశిస్తున్న 5 కీలక మార్పులు ఇవే!

Union Budget 2026 | ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగానికి బూస్ట్ లభిస్తుందా? పరిశ్రమ ఆశిస్తున్న 5 కీలక మార్పులు ఇవే!

EV Updates, General News
Union Budget 2026 : : కేంద్ర బడ్జెట్ 2026-27 విడుదలకు సమయం దగ్గర పడుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను వేగవంతం చేసేలా విప్లవాత్మక చర్యలు తీసుకుంటారని పరిశ్రమ వర్గాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాయి. భారతదేశాన్ని గ్లోబల్ EV హబ్‌గా మార్చే దిశగా వ‌చ్చే బడ్జెట్ కీలకం కానుంది. ప్రముఖ విశ్లేషణ సంస్థ 'డెలాయిట్ ఇండియా' ప్రకారం, ఈసారి బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా దేశీయ తయారీ, ఆవిష్కరణలు, దిగుమతుల తగ్గింపుపై దృష్టి సారించనుంది.PLI పథకంలో మార్పులు: స్టార్టప్‌లకు ఊతంప్రస్తుతం ఉన్న ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం (PLI) నిబంధనలు కఠినంగా ఉండటం వల్ల చాలా చిన్న కంపెనీలు, స్టార్టప్‌లు ప్రయోజనం పొందలేకపోతున్నాయి.అయితే పెట్టుబడి పరిమితులను తగ్గించడం, దేశీయ విలువ జోడింపు నిబంధనలను సరళీకరించడం వంటి చ‌ర్య‌లుచే ప‌ట్టాల‌ని ప‌రిశ్ర‌మ‌లు కోరుకుంటున్నాయి. దీనివల్ల...
Electric Buses | హైదరాబాద్‌లో ఈవీ విప్లవం : 2,200 ఎలక్ట్రిక్ బస్సులు.. 25 డిపోల్లో భారీ ఛార్జింగ్ స్టేషన్లు!

Electric Buses | హైదరాబాద్‌లో ఈవీ విప్లవం : 2,200 ఎలక్ట్రిక్ బస్సులు.. 25 డిపోల్లో భారీ ఛార్జింగ్ స్టేషన్లు!

General News
హైదరాబాద్: భాగ్యనగరం గ్రీన్ సిటీగా మారే దిశగా మరో కీల‌క అడుగు పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించి, ప్రజా రవాణాను పర్యావరణ హితంగా మార్చేందుకు TGSRTC, TGSPDCL చేతులు కలిపాయి. నగరవ్యాప్తంగా 2,200 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను (Electric Buses) ప్రవేశపెట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో, వీటికి అవసరమైన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు.25 డిపోల్లో ఛార్జింగ్ పాయింట్లుహైద‌రాబాదాద్‌లో తాజాగా జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో సదరన్ డిస్కామ్ (TGSPDCL) కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని 25 ప్రధాన బస్ డిపోల్లో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.వీటితో పాటు జిల్లా కేంద్రాలైన సూర్యాపేట (2 స్టేషన్లు), సంగారెడ్డి (1), మరియు నల్గొండ (1) డిపోలలో కూడా ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి.124 మెగావాట్ల భారీ విద్యుత్ సరఫరాఈ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates