Friday, March 14Lend a hand to save the Planet
Shadow

General News

Amara Raja | దివిటిపల్లిలో  అమరరాజా ఈవీ బ్యాటరీ తయారీ పరిశ్రమ..

Amara Raja | దివిటిపల్లిలో అమరరాజా ఈవీ బ్యాటరీ తయారీ పరిశ్రమ..

General News
Amara Raja Giga Factory in Divitipalli | తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్‌లో నాలుగు తయారీ యూనిట్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ వేడుకలో భాగంగా, అమర రాజా కంపెనీ రాబోయే గిగా ఫ్యాక్టరీ-1 (Amara Raja Giga Factory 1) , లోహమ్ కంపెనీ కీలకమైన ఖనిజ శుద్ధి, బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్, స్సెల్ ఎనర్జీ సెల్ కేసింగ్ తయారీ యూనిట్, ఆల్ట్‌మిన్‌లోని మొదటి LFP-CAM గిగా ఫ్యాక్టరీలకు శంకుస్థాపనలు చేసినట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా అశ్వినీ వైష్ణవ్ (Union Minister Ashwini Vaishnaw) మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రభుత్వానికి ప్రధాన కేంద్రంగా ఉందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ప్రచారం, స్వీకరణ కోసం సరైన మౌలిక సదుపాయాలు, పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. భారతీయ ఆవిష్కరణలు, తయారీ ప్రయత్న...
New Electric Bikes | ఈ బ‌డా కంపెనీ నుంచి మార్చి 5న మ‌రికొన్ఇన స‌రికొత్త‌ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, స్కూటర్లు

New Electric Bikes | ఈ బ‌డా కంపెనీ నుంచి మార్చి 5న మ‌రికొన్ఇన స‌రికొత్త‌ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, స్కూటర్లు

General News
Ultraviolette New Electric Bikes : ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలో అద్భుత‌మైన ప‌నితీరుతోఅల్ట్రావయోలెట్ దూసుకుపోతోంది. అల్ట్రావ‌యోలెట్‌ F77 భారతీయ రోడ్లపై అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గా రికార్డుకెక్కిన విష‌యం తెలిసిందే.. అయితే, F99 ప్రోటోటైప్ క్లోజ్డ్ సర్క్యూట్‌లలో అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. అల్ట్రావయోలెట్ ఇప్పుడు F77 దాటి తన లైనప్‌ను విస్తరించాలని. భవిష్యత్తులో మరింత వైవిధ్యమైన వేరియంట్ల‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది.మార్చి 5న కొత్త లైనప్ రిలీజ్బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ తన రాబోయే కొత్త ఈవీల‌కు సంబంధించిన టీజ‌ర్ ను విడుద‌ల చేసింది. అయితే ఇది కాన్సెప్ట్ రూపంలోనే ఉంది. ఇది మార్చి 5, 2025న ప్రారంభం కానుంది. కొత్త లైనప్‌లో ఐదు విభిన్న డిజైన్ల‌లో మోటార్‌సైకిళ్లతోపాటు ఒక స్కూటర్ ఉంటాయి. ఈ మోడళ్లన్నీ రాబోయే రెండేళ్ల వ్యవధిలో ప్రారంభింనున్నారు.ఈ...
Biggest Boot Space | స్కూట‌ర్ లో ఎక్కువ స్థలం కావాలా? అతిపెద్ద బూట్ ఉన్న 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు చూడండి..

Biggest Boot Space | స్కూట‌ర్ లో ఎక్కువ స్థలం కావాలా? అతిపెద్ద బూట్ ఉన్న 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు చూడండి..

General News
EV Scooters with Biggest Boot Space | బైక్‌ల కంటే స్కూటర్లు కుటుంబ అవ‌స‌రాల‌ను తీర్చుతాయి. ఏ ద్విచక్ర వాహనం లేని విధంగా అదనపు నిల్వ‌ సామర్థ్యాన్ని (Biggest Boot) క‌లిగి ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు వాటి పెట్రోల్ వాహ‌నాలతో స‌మానంగా బూట్ స్పేస్‌ను క‌లిగి ఉంటున్నాయి. అయితే ఈ క‌థ‌నంలో అత్య‌ధికంగా బూట్ స్పేస్ క‌లిగి ఉన్న టాప్ 5 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ల గురించి తెలుసుకోండి..Ather Energyఏథర్ రిజ్టాఫ్యామిటీ స్కూట‌ర్ ట్యాగ్‌లైన్ తో వచ్చిన‌ ఏథర్ రిజ్టా ఈవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఫ్యామిలీ ఎల‌క్ట్రిక్‌ స్కూటర్ల విషయానికి వస్తే మార్కెట్లో ఏథర్ ఎనర్జీ త‌న‌ స్థానాన్ని పదిలం చేసుకుంది . రిజ్టాలో 34 లీటర్ల బూట్ స్పేస్‌ ఉంది, ఇందులో ఫుల్ ఫేజ్ హెల్మెట్, కిరాణ బ్యాగ్, అదనపు సరుకుల‌ను అండర్ స్టోరేజ్ లో భ‌ద్ర‌ప‌రుచుకోవ‌చ్చు. అంతే కాదు ఎందుకంటే రిజ్టా అదనంగా 22 లీటర్లను అందిస్తుంది. ఏ...
Green Hydrogen | 2030 నాటికి ఏటా 5 మిలియ‌న్ మెట్రిక్‌ట‌న్నుల‌ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం..

Green Hydrogen | 2030 నాటికి ఏటా 5 మిలియ‌న్ మెట్రిక్‌ట‌న్నుల‌ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం..

General News
New Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం 2025 ఇండియా ఎనర్జీ వీక్‌ (India Energy Week 2025) ను వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు. భారతదేశం ప్రతిష్టాత్మక ఇంధన రోడ్‌మ్యాప్‌ను వివరిస్తూ, రాబోయే రెండు దశాబ్దాలు దేశ వృద్ధికి కీలకమని ఆయన చెప్పారు. "రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానికి చాలా కీలకమైనవి, రాబోయే ఐదు సంవత్సరాలలో, మేము అనేక ప్రధాన మైలురాళ్లను సాధించబోతున్నాం. మా లక్ష్యాలలో చాలా వరకు 2030 గడువులోపు సాధించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. 2030 నాటికి, మేము 500 GW పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని (Green Hydrogen) పెంచుకోవాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నాం" అని ప్రధానమంత్రి అన్నారు."భారత రైల్వేలు 2030 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గార లక్ష్యాన్ని నిర్దేశించాయి. అదనంగా, 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడమే మా లక్ష్యం" అని ప్ర‌ధాని మోదీ అన...
de-oiled rice bran | పాల ధ‌ర‌ల‌ను త‌గ్గించే దిశ‌గా కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం..

de-oiled rice bran | పాల ధ‌ర‌ల‌ను త‌గ్గించే దిశ‌గా కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం..

General News
నూనె తీసిన బియ్యం ఊక (de-oiled rice bran) ఎగుమతులపై నిషేధాన్ని ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఈ నూనె తీసిన బియ్యం ఊకను పశువులు, కోళ్ల దాణా తయారీలో ఉప‌యోగిస్తారు. దీనిని మొదట జూలై 2023లో నిషేధించారు. దీనిని ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు. "నూనె తీసిన బియ్యం ఊక ఎగుమతి సెప్టెంబర్ 30, 2025 వరకు నిషేధించిన‌ట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాణా ధరలు పెరగడం దేశంలో పాల ధరలు కూడా పెరగడానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఎగుమతులపై నిషేధం విధించడం వల్ల దేశీయ మార్కెట్లో దానా ఉత్పత్తి లభ్యత పెరుగుతుంది, తద్వారా ధరలు కూడా తగ్గుతాయి. అంచనాల ప్రకారం, పశువుల దాణాలో, దాదాపు 25 శాతం వరి ఊకను ఉప‌యోగిస్తున్నారు.పశువుల దాణాలో కీలకమైన పదార్థమైన బియ్యం ఊక (de-oiled rice bran) పశువులు పాడి పరిశ్రమలకు చాలా ముఖ్యమైనది. పెరుగుతు...
Hydro Electric Projects | జ‌ల‌విద్యుత్‌పై తెలంగాణ స‌ర్కార్ ఆస‌క్తి

Hydro Electric Projects | జ‌ల‌విద్యుత్‌పై తెలంగాణ స‌ర్కార్ ఆస‌క్తి

General News
Hydro Electric Projects : బూట్ (BOOT) పద్ధతిలో 22 జ‌ల విద్యుత్ కేంద్రాల (Hydro Electric Projects) ఏర్పాటుకు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ప్రభుత్వం ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆహ్వానించింది. దీనిపై తెలంగాణ (Telangana) ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి మ‌ల్లు విక్ర‌మార్క నేతృత్వంలో ఓ బృందం ఈ రోజు (గురువారం) హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు వెళ్లింది.Hydro Electric Projectsపై తెలంగాణ స‌ర్కార్ ఆస‌క్తిహిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు వెళ్లిన తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka), విద్యుత్ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాష్ట్ర ముఖ్య‌మంత్రి సుఖ్వింద‌ర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu)తో భేటీ అయ్యారు. 100 మెగావాట్లకు పైగా సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులపై ఆసక్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు తెలిపారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ శాఖ కార్యదర్శితో కూడా చర్...
Tata Steel : దేశంలో మొట్ట‌మొద‌టి హైడ్రోజన్ సరఫరా పైపులు.. టాటా స్టీల్ ఘ‌న‌త‌

Tata Steel : దేశంలో మొట్ట‌మొద‌టి హైడ్రోజన్ సరఫరా పైపులు.. టాటా స్టీల్ ఘ‌న‌త‌

General News
Tata Steel : దేశీయ పారిశ్రామిక దిగ్గ‌జ సంస్థ‌ టాటా గ్రూప్ యాజమాన్యంలోని టాటా స్టీల్ అరుదైన ఘనతను సాధించింది. హైడ్రోజన్‌ (hydrogen) ను సరఫరా చేసేందుకు అవసరమైన పైపులను త‌యారు చేసిన మొట్ట‌మొద‌టి భారతీయ కంపెనీగా అవ‌త‌రించింది. ఇది భారతదేశం స్వచ్ఛమైన ఇంధన ప్రయత్నాలలో ఒక కీల‌క దశను సూచిస్తుంది.కంపెనీ హైడ్రోజన్-కంప్లైంట్ API X65 పైపులు టాటా స్టీల్ కు చెందిన ఖోపోలి ప్లాంట్‌లో దాని కళింగనగర్ ఫెసిలిటీలో ఉక్కును ఉపయోగించి మొద‌టి పైపుల‌ను త‌యారు చేసింది. ఒక పత్రికా ప్రకటనలో, ఈ పైపులు హైడ్రోజన్ రవాణా కోసం అన్ని క్లిష్టమైన అవసరాలను తీరుస్తాయని కంపెనీ తెలిపింది. ఇది పూర్తిగా దేశీయ ప‌రిజ్ఞానంతోనే అభివృద్ధి చేసింది. టాటా స్టీల్ హాట్-రోల్డ్ స్టీల్‌ను డిజైన్ చేయడం, తయారు చేయడం నుంచి పైపులను ఉత్పత్తి చేయడం వరకు మొత్తం ప్రక్రియను సొంతంగా నిర్వహించింది,2024లో, టాటా స్టీల్ గ్యాస్ హైడ్రోజన్ రవాణా కోసం హాట...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..