Saturday, March 22Lend a hand to save the Planet
Shadow

Tag: Business news

Tata Steel : దేశంలో మొట్ట‌మొద‌టి హైడ్రోజన్ సరఫరా పైపులు.. టాటా స్టీల్ ఘ‌న‌త‌

Tata Steel : దేశంలో మొట్ట‌మొద‌టి హైడ్రోజన్ సరఫరా పైపులు.. టాటా స్టీల్ ఘ‌న‌త‌

General News
Tata Steel : దేశీయ పారిశ్రామిక దిగ్గ‌జ సంస్థ‌ టాటా గ్రూప్ యాజమాన్యంలోని టాటా స్టీల్ అరుదైన ఘనతను సాధించింది. హైడ్రోజన్‌ (hydrogen) ను సరఫరా చేసేందుకు అవసరమైన పైపులను త‌యారు చేసిన మొట్ట‌మొద‌టి భారతీయ కంపెనీగా అవ‌త‌రించింది. ఇది భారతదేశం స్వచ్ఛమైన ఇంధన ప్రయత్నాలలో ఒక కీల‌క దశను సూచిస్తుంది.కంపెనీ హైడ్రోజన్-కంప్లైంట్ API X65 పైపులు టాటా స్టీల్ కు చెందిన ఖోపోలి ప్లాంట్‌లో దాని కళింగనగర్ ఫెసిలిటీలో ఉక్కును ఉపయోగించి మొద‌టి పైపుల‌ను త‌యారు చేసింది. ఒక పత్రికా ప్రకటనలో, ఈ పైపులు హైడ్రోజన్ రవాణా కోసం అన్ని క్లిష్టమైన అవసరాలను తీరుస్తాయని కంపెనీ తెలిపింది. ఇది పూర్తిగా దేశీయ ప‌రిజ్ఞానంతోనే అభివృద్ధి చేసింది. టాటా స్టీల్ హాట్-రోల్డ్ స్టీల్‌ను డిజైన్ చేయడం, తయారు చేయడం నుంచి పైపులను ఉత్పత్తి చేయడం వరకు మొత్తం ప్రక్రియను సొంతంగా నిర్వహించింది,2024లో, టాటా స్టీల్ గ్యాస్ హైడ్రోజన్ రవాణా కోసం హాట...
Ola Electric Scooter | రూ.69,999 లకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆక్టీవా స్కూటర్ కంటే తక్కువే..

Ola Electric Scooter | రూ.69,999 లకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆక్టీవా స్కూటర్ కంటే తక్కువే..

E-scooters
Ola Electric Scooter | ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌.. దేశంలోని అతిపెద్ద ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ త‌యారీ సంస్థ అయిన‌ ఓలా ఎల‌క్ట్రిక్‌ (Ola Electric) త‌న ఎలక్ట్రిక్ స్కూటర్‌పై భారీగా ధరను తగ్గించేసింది. ఓలా ఎస్ 1ఎక్స్ మోడల్ ధర రూ.79 వేల 999 ఉండ‌గా, దానిపై 12.5 శాతం తగ్గిస్తున్నట్టు కంపెనీ వెల్ల‌డించింది. దీంతో ఓలా బేసిక్ వేరియంట్ రూ.69,999 వేలకు అందుబాటులోకి రానుంది. గ‌తంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలళ్ల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ప‌థ‌కాల‌ను అమ‌లుచేసింది. ఆ తర్వాత సబ్సిడీపై కోతలు విధిస్తూ వ‌చ్చింది. దీంతో ఈవీల అమ్మ‌కాలు క్ర‌మంగా త‌గ్గాయి. ఈ నేప‌థ్యంలో ఓలా కంపెనీ త‌న వాహనాల విక్ర‌యాల‌ను పెంచుకునేందుకు ఓలా కంపెనీ ధ‌ర‌ల‌ను త‌గ్గించింది.2024లో బెంగళూరుకు చెందిన ఓలా కంపెనీ 3,26,443 ఎల‌క్ట్రిక్‌ స్కూటర్లను విక్రయించింది. నిజానికి మూడు లక్ష‌ల వాహ‌నాల‌...
Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

Pure EV ePluto 7G Max | ఒక్కసారి చార్జితో 200 కిలోమీటర్లు ప్రయాణించండి..

E-scooters
Pure EV ePluto 7G Max ఎలక్ట్రిక్ స్కూటర్ విశేషాలు ఇవే.. Pure EV ePluto 7G Max | హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూ ఈవీ (Pure EV ) నుంచి వచ్చిన తాజా ఎలక్ట్రిక్ స్కూటర్ ఈప్లూటో 7జీ మ్యాక్స్ (epluto 7G Max) స్కూటర్‌ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇది ఒక్కసారి చార్జితో ఏకంగా 201 కి.మీ దూరం సాఫీగా ప్రయాణించవచ్చు. అయితే ఈ ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కేవలం రూ.1.14 లక్షలు (ఎక్స్ షోరూమ్) మాత్రమే.. ఇందులో హిల్ స్టార్ట్ అసిస్ట్, డౌన్ హిల్ అసిస్ట్, కోస్టింగ్ రీజెన్, రివర్స్ మోడ్ వంటి స్మారట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈప్లూటో 7జీ మ్యాక్స్ ఈవీ.. మ్యాట్ బ్లాక్, రెడ్, గ్రే, తెలుపు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ Elecric scooter లో స్మార్ట్ బీఎంఎస్‌తో కూడిన ఏఐఎస్-156 సర్టిఫైడ్ 3.5కిలోవాట్ల హెవీ డ్యూటీ బ్యాటరీని అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ, 2.4 కిలోవా...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..