Electrification : భారతీయ రైల్వే వందేళ్ల విద్యుదీకరణ వేడుకలు..
Indian railways Electrification : భారతీయ రైల్వే త్వరలో 100 సంవత్సరాల విద్యుదీకరణ వేడుకలను జరుపుకోనున్నాయి. ఇది ప పర్యావరణ హితమైన రైలు వ్యవస్థ దిశగా మార్చేందుకు రైల్వేలు ఫిబ్రవరి 3 (సోమవారం) మొట్టమొదటి సారిగా విద్యుత్ తో నడిచే రైలును ప్రారంభించారు. భారతదేశ మొట్టమొదటి ‘ఎలక్ట్రిక్ రైలు’ చరిత్ర.. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (గతంలో విక్టోరియా టెర్మినస్ అని పిలువబడేది) ప్లాట్ఫారమ్ 2 నుంచి ఫిబ్రవరి 3,…
