1 min read

రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త‌ పథకాలు ‌‌ – New Agriculture Schemes

దేశంలో రైతుల సంక్షేమం కోసం PM-DDKY,పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ ప‌థ‌కాలు ప్రారంభం New Agriculture Schemes 2025 | ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ రూ.35,440 కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలు ప్రారంభించారు. PM-DDKY ద్వారా 100 జిల్లాలను అభివృద్ధి చేయడం, పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచి స్వయం సమృద్ధి సాధించడం ఈ ప‌థ‌కాల‌ లక్ష్యం. రైతులు విక‌సిత్ భారత్ దిశగా ముందుకు సాగాలని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చారు. దేశీయ, ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాలని రైతులకు […]