Harithamithra Telugu News

Wednesday, April 29Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: Oil Palm

Oil Palm | మే నెలలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

Oil Palm | మే నెలలో గోద్రేజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

ఉద్యాన పంటలు
సాంప్రదాయ పద్ధతులను వీడి, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం రఘునాథపాలెం మండలం రైతు వేదికలో నిర్వహించిన "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కొత్త కలెక్టర్ దివాకర టి.ఎస్. తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కీలక అంశాలు:ఆయిల్ పామ్ సాగు (Oil Palm Farming)పై నొక్కి: రైతులు ఆయిల్ పామ్ వంటి లాభదాయక పంటల వైపు మళ్లాలని మంత్రి సూచించారు. ఈ పంట సాగు చేసే రైతులకు నాలుగేళ్ల పాటు ₹51,000 సబ్సిడీ అందజేస్తామన్నారు. ఆయిల్ పామ్‌లో అంతర పంటలుగా పత్తి, మిర్చి, పప్పుధాన్యాలు సాగు చేసుకోవచ్చని, దీనివల్ల అదనపు ఆదాయం లభిస్తుందని వివరించారు.యాంత్రీకరణకు నిధులు: గత పదేళ్లలో వ్యవసాయ యాంత్రీకరణ నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుత ప్రభుత్వం దీనికి భారీ...
అధిక వినియోగంతో అనర్థాలే.. హెచ్చరించిన మంత్రి తుమ్మల – Rythu Nestham

అధిక వినియోగంతో అనర్థాలే.. హెచ్చరించిన మంత్రి తుమ్మల – Rythu Nestham

వ్యవసాయ వార్తలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న 'రైతునేస్తం (Rythu Nestham) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) , రైతులతో ముఖాముఖి సంభాషించారు. ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టిన 'యూరియా యాప్ (Urea App Telangana)' పనితీరు, ప్రయోజనాలపై రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు.లైన్లలో నిలబడే తిప్పలు తప్పాయి: రైతులుయూరియా యాప్‌ పట్ల రైతులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఇంట్లో ఉండే బుక్ చేసుకుని, వీలున్నప్పుడు తెచ్చుకునే వెసులుబాటు కలిగిందని మంత్రికి వివరించారు. సమయం వృథా కాకుండా చూస్తున్న ఈ యాప్‌ను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని కోరారు.అధి...
Oil Palm Processing Unit | ఆయిల్ పామ్ రైతులకు పండగ: సిద్ధిపేటలో రూ. 300 కోట్లతో భారీ ప్రాసెసింగ్ ప్లాంట్..

Oil Palm Processing Unit | ఆయిల్ పామ్ రైతులకు పండగ: సిద్ధిపేటలో రూ. 300 కోట్లతో భారీ ప్రాసెసింగ్ ప్లాంట్..

ఉద్యాన పంటలు, Agricultue
Oil Palm Processing Unit Narmetta | తెలంగాణ రాష్ట్రం ఆయిల్ పామ్ సాగులో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతోంది. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో సుమారు రూ. 300 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & వస్త్ర శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. సిద్ధిపేట జిల్లాలోని నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో నిర్మించిన ఆధునిక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు.Oil Palm Processing Unit : నర్మెట్ట యూనిట్ ప్రత్యేకతలు:రాష్ట్ర వ్యవసాయ ...
ఆయిల్ పామ్ రైతులకు పండుగ: టన్ను గెలల ధర రూ. 21,546కు పెంపు – మంత్రి తుమ్మల ‌‌ – Oil Palm Price

ఆయిల్ పామ్ రైతులకు పండుగ: టన్ను గెలల ధర రూ. 21,546కు పెంపు – మంత్రి తుమ్మల ‌‌ – Oil Palm Price

ఉద్యాన పంటలు, వ్యవసాయ వార్తలు
Oil Palm Price Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, మిల్లులలో రికవరీ శాతాన్ని పరిగణనలోకి తీసుకొని, ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధరను టన్నుకు రూ. 21,546 (Oil Palm Subsidy) గా నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) వెల్లడించారు. గతేడాది ఇదే సమయంలో ధర రూ. 12,534 ఉండగా, ఇప్పుడు అది రికార్డు స్థాయికి చేరడం గమనార్హం.ముఖ్య విశేషాలు:అదనపు లబ్ధి: పెరిగిన ధరల వల్ల రాష్ట్రంలోని 15,024 మంది ఆయిల్ పామ్ రైతులకు సుమారు రూ. 2 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరనుంది.ఆయిల్ రికవరీ పెంపు: అప్పారావుపేట, అశ్వరావుపేట ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీలలో అత్యాధునిక యంత్రాల ఏర్పాటు ద్వారా నూనె రికవరీ శాతం (OER) 20.01%కి పెరిగింది. దీనివల్ల గెలల ధరలో గణనీయమైన పెరుగుదల సాధ్యమైంది.ఏ...
Oil Plam | రైతు ఇంటి వద్దే పామాయిల్ కొనుగోలు చేస్తాం..

Oil Plam | రైతు ఇంటి వద్దే పామాయిల్ కొనుగోలు చేస్తాం..

సేంద్రియ వ్యవసాయం, General News
Telangana | తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆయిల్ పామ్ (Oil Plam ) సాగుపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao ) సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేస్తామని, పామాయిల్ పంటను రైతు ఇంటి వద్దనే కొంటామని తెలిపారు. పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు.వలస జిల్లాగా పేరు పొందిన మహబూబ్ నగర్ (Mahaboob Nagar) జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంతో కీలకమైనదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యమిచ్చి త్వరగా పూర్తి చేయించాలని సభా ముఖంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎండాకాలం పంట మార్చి లోపల కోతలు ప్రారంభిస్తేనే నూకలు తక్కువ అవుతాయని లేకుంటే బియ్యం నూకల శాతం అధికంగా ఉంటుందన్నారు. అందువల్ల ఎ...
Agri News | తెలంగాణలో సొంతంగా సీడ్‌ గార్డెన్‌ ఏర్పాటు

Agri News | తెలంగాణలో సొంతంగా సీడ్‌ గార్డెన్‌ ఏర్పాటు

సేంద్రియ వ్యవసాయం
హైదరాబాద్‌: భవిష్యత్ లో తెలంగాణలో సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) తెలిపారు. మలేసియా పర్యటనలో ఉన్న మంత్రి.. గురువారం రెండో రోజు పలు సంస్థలను సందర్శించారు. ప్రపంచంలోనూ అతి పెద్ద వ్యాపార ఆధారిత క్రూడ్‌ ‌ఫామాయిల్‌ ఉత్పత్తిదారుల్లో ఒకటైన ఎఫ్‌జీవీ కంపెనీకి చెందిన సీడ్‌ ‌గార్డెన్ ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్ధతులతో ఉన్న విత్తన కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం ఆ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో సీడ్‌ ‌గార్డెన్ ఏర్పాటుకు ఎఫ్‌జీవీ కంపెనీ సహకరించాలని మంత్రి తుమ్మల కోరారు. అందుకు కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యంతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఎఫ్‌జీవీ కంపెనీ కర్మాగారాన్ని సందర్శించి అక్కడ తయారు చేసే వి...
Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌ఫ్యాక్టరీ

Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌ఫ్యాక్టరీ

ఉద్యాన పంటలు
Oil Palm Factory | తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏడాది లోపే రూ. 300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌పరిశ్రమ (Oil Palm Factory) ను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పామ్‌ ఆయిల్ ఉత్పత్తిలో సిద్దిపేట జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.గజ్వేల్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తర దేశాల నుంచి లక్ష కోట్లు పెట్టి పామ్‌ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది.  ఇంకా 11 వేల ఎకరాలకు పెంచాలి. భారత దేశానికి క...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates