Praja Palana
Hyderabad : మార్చి 2025 నాటికి హైదరాబాద్లో 353 కొత్త ఈ-బస్సులు
Hyderabad : హైదరాబాద్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు TGSRTC పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా భాగ్యనగరంలో డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తోంది. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు TGSRTC ఇప్పటివరకు 1389 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. వీటిలో 822 బస్సులు మహిళల కోసం ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకానికి కేటాయించింది . కొత్తగా 353 ఎలక్ట్రిక్ బస్సులు మార్చి 2025 నాటికి హైదరాబాద్లో 353 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను, కరీంనగర్, నిజామాబాద్, […]