Telangana Agri Vision 2047
ప్రభుత్వ అగ్రి విజన్లో పసుపుకు కీలక స్థానం : మంత్రి తుమ్మల
హైదరాబాద్ : దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లో సీఐఐ తెలంగాణ, నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్ – 2025 (Turmeric Value Chain Summit 2025) లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అగ్రి విజన్ 2047 – ఆర్థిక వృద్ధికి ఇంజిన్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన […]
