రాష్ట్రంలో 40% కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకే!
ఖరీఫ్, యాసంగి సీజన్లలో రూ. 162 కోట్ల భారీ కమీషన్ సాధించిన మహిళా సంఘాలుఈ రబీలో 3,403 ఐకేపీ కేంద్రాల ఏర్పాటు.. మహిళలకు పెద్దపీట వేస్తున్న సర్కార్రైతులకు పారదర్శక సేవలు.. గ్రామాల్లోనే ధాన్యం...
రైతన్నలకు గుడ్ న్యూస్: ధాన్యం కొనుగోళ్లకు సర్కార్ సిద్ధం.. 48 గంటల్లోనే నగదు జమ!
Uttam Kumar Reddy Paddy Procurement : రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్....
అధిక వినియోగంతో అనర్థాలే.. హెచ్చరించిన మంత్రి తుమ్మల – Rythu Nestham
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న 'రైతునేస్తం (Rythu Nestham) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ...
Rythu Nestham : ఈనెల 7న వరి సన్న రకాలు, ప్రకృతి వ్యవసాయంపై చర్చ!
Rythu Nestham 89th Episode Telangana : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సాగు మెళుకువలు, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించే "రైతు నేస్తం" కార్యక్రమం మరో కీలక ఘట్టానికి చేరుకుంది....
Warangal Market : నేటి అగ్రి కమోడిటీ రేట్లు ఇవే.. రైతులకు కీలక గమనిక!
Warangal Market Prices : ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఎనుమాముల అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ (A.M.C) నేటి (ఏప్రిల్ 01, 2026) వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, రాక వివరాలను...
Nizamabad | పసుపు రైతులకు గుడ్ న్యూస్: తడిసినా సరే.. కోతలు లేకుండా కొనుగోలు చేయాలి!
Nizamabad Turmeric Market news | అకాల వర్షాలతో నష్టపోయిన పసుపు రైతులకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పష్టం చేశారు....
KVK Ghantasala | కె.వి.కె ఘంటసాల ఆధ్వర్యంలో రైతు విజ్ఞాన యాత్ర
KVK Ghantasala Farmer Visit | ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం (KVK) రైతు సాధికారత దిశగా రెండు కీలక కార్యక్రమాలను నిర్వహించింది. గురువారం...
రైతులకు అలర్ట్: వరుసగా మూడు రోజులు ఎనుమాముల మార్కెట్ బంద్! – Warangal Market
వరంగల్: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ కీలక ప్రకటన చేసింది. శ్రీరామనవమి పండుగ మరియు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్కు వరుసగా మూడు రోజుల పాటు (మార్చి 27 నుండి మార్చి...
Rythu Utsavalu | ‘రైతు ఉత్సవాల’ జాతర: నాగలి నుండి డ్రోన్ వరకు.. ఆధునిక వ్యవసాయానికి వేదిక!
3,446 కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డిసరికొత్త ఆవిష్కరణలతో అలరించిన అగ్రిషో.. భారీగా తరలివచ్చిన అన్నదాతలుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “రైతు ఉత్సవాలు” (Rythu...












