Harithamithra Telugu News

Sunday, March 1Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Agricultue

సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో సడలింపులు ఇవ్వండి

సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో సడలింపులు ఇవ్వండి

సేంద్రియ వ్యవసాయం
Telangana : సోయాబీన్, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లలో ఏర్పడిన సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరోసారి కేంద్ర ప్రభుత్వ దృష్టికి లేఖల ద్వారా తీసుకెళ్లారు. మంత్రి తుమ్మల పేర్కొన్న ప్రకారం, మోంథా తుఫాను, అకాల వర్షాలు, అనిశ్చిత వాతావరణం కారణంగా పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం నిబంధనలలో ప్రత్యేక సడలింపులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.మంత్రి తుమ్మ‌ల ప్ర‌కారం రాష్ట్రంలో 3.66 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు జరిగిందని, ఎకరాకు సగటు 7.62 క్వింటాళ్ల దిగుబడి అంచనా వేశారు. కానీ అకాల వర్షాల ప్రభావంతో గింజల నాణ్యత తగ్గి, FAQ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో రైతులు (Telangana Farmers ) ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో NAFED, NCCF సంస్థలు సడలించిన నాణ్యత ప్రమాణాలకనుగుణంగా కొనుగోళ్లు జరపాలని కేంద్రం ఆదేశాలు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు.మొక్కజొన్న రైతులకు MSP కింద రక్ష...
రేప‌టి నుంచి ధాన్యం సేకరణ షురూ.. – PaddyProcurement

రేప‌టి నుంచి ధాన్యం సేకరణ షురూ.. – PaddyProcurement

సేంద్రియ వ్యవసాయం
Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ (PaddyProcurement) కార్యకలాపాలు నవంబర్ 3 నుండి ప్రారంభం కానున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రైతులు తమ వివరాలను వాట్సాప్ నంబర్‌ 73373 59375కు "HI" సందేశం పంపడం ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్య సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్రవ్యాప్తంగా 3,000 రైతు సేవా కేంద్రాలు, దాదాపు 2,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి మ‌నోహ‌ర్‌ వివరించారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు 10,500 మందికి పైగా సిబ్బందిని నియమించామని, కొనుగోలు చేసిన 48 గంటల్లోపు రైతులకు చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.అలాగే, గన్నీ బ్యాగుల నాణ్యతను ముందుగానే పరీక్షించుకోవాలని, తేమ పరీక్ష యంత్రాలు, రవాణా సౌకర్యాలు ఆలస్యం లేకుండా అందుబాటులో ఉంచాలని అధి...
BIRC 2025 : 26 దేశాలకు భారత బియ్యం ఎగుమతి

BIRC 2025 : 26 దేశాలకు భారత బియ్యం ఎగుమతి

సేంద్రియ వ్యవసాయం, General News
పాకిస్తాన్‌, థాయిలాండ్‌ ఆధిపత్యానికి సవాలున్యూఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్‌న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెంచేందుకు జపాన్‌, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 26 దేశాలను ఎంపిక చేసింది. వీటికి గ్లోబ‌ల్ ఇండెక్స్‌ (GI) గుర్తింపు పొందిన బియ్యం ఎగుమతి చేయనుంది. ఈ ప్రణాళికతో ₹1.8 లక్షల కోట్ల దిగుమతులను భర్తీ చేసే అవకాశం ఉందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం పాకిస్తాన్‌, థాయిలాండ్‌ ఆధిపత్యం ఉన్న బియ్యం మార్కెట్లపై భారత ప్రభావాన్ని పెంచనుంది. దీంతో పాకిస్తాన్‌లో ఇప్పటికే ఉన్న ఆర్థిక ఒత్తిడులు మరింత తీవ్రం కానున్నాయని అంచనా వేస్తున్నారు.ఇండియా ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్‌ (BIRC 2025)రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలో ఫిలిప్పీన్స్‌, ఘనా, నమీబియా, గాంబియా విదేశాంగ మంత్రులు పాల్గొననున్నారు. APEDA చైర్మన్‌ అభిషేక్‌...
Kapas Kisan App : రైతుల చేతుల్లోనే మొత్తం మార్కెట్‌ సమాచారం, చెల్లింపుల వివరాలు!-

Kapas Kisan App : రైతుల చేతుల్లోనే మొత్తం మార్కెట్‌ సమాచారం, చెల్లింపుల వివరాలు!-

సేంద్రియ వ్యవసాయం, Agricultue
Kapas Kisan App : భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) పత్తి రైతుల ప్రయోజనార్థం రూపొందించిన “కపాస్ కిసాన్ యాప్” ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వ‌చ్చింది. ఈ యాప్‌ ద్వారా రైతులు తమ ప్రాంతంలోని పత్తి కొనుగోలు కేంద్రాల వివరాలు, రోజువారీ మార్కెట్ ధరలు, కనీస మద్దతు ధర (MSP), అమ్మకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, చెల్లింపుల స్థితి వంటి పూర్తి స‌మాచారం మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు.కపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App) అనేది భారత ప్రభుత్వ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) రూపొందించిన మొబైల్ అప్లికేషన్. ఇది పత్తి రైతులకు (Cotton Farmers) ఉపయోగపడేలా రూపొందించింది. ఈ యాప్ ముఖ్యంగా పత్తి సాగు, కొనుగోలు ధరలు, మార్కెట్ సమాచారం వంటి అంశాలను సులభంగా తెలుసుకోవ‌చ్చు.క‌పాస్ కిసాన్‌ యాప్‌లోని “Market Rate” ఫీచర్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న పత్తి ధరలు (MSP – Minimum Support Pric...
రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త‌ పథకాలు ‌‌ – New Agriculture Schemes

రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త‌ పథకాలు ‌‌ – New Agriculture Schemes

సేంద్రియ వ్యవసాయం, Agricultue
దేశంలో రైతుల సంక్షేమం కోసం PM-DDKY,పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ ప‌థ‌కాలు ప్రారంభంNew Agriculture Schemes 2025 | ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ రూ.35,440 కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలు ప్రారంభించారు. PM-DDKY ద్వారా 100 జిల్లాలను అభివృద్ధి చేయడం, పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచి స్వయం సమృద్ధి సాధించడం ఈ ప‌థ‌కాల‌ లక్ష్యం. రైతులు విక‌సిత్ భారత్ దిశగా ముందుకు సాగాలని ప్ర‌ధాని మోదీ పిలుపునిచ్చారు.దేశీయ, ప్రపంచ డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాలని రైతులకు ప్ర‌ధాని పిలుపునిచ్చారు. దేశ రాజధానిలోని పూసా క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, 2047 నాటికి విక‌సిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడంలో రైతులు కీలక పాత్ర పోషించాలని అన్నారు.రెండు పెద్ద పథకాలు - రూ. 24,000 కోట్ల ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన (PM-DDKY), పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత కోసం రూ. 11,440 కోట్ల మిషన్ - ...
New Market Yards | రాష్ట్రంలో 10 కొత్త మార్కెట్ యార్డులు

New Market Yards | రాష్ట్రంలో 10 కొత్త మార్కెట్ యార్డులు

సేంద్రియ వ్యవసాయం
నాగర్‌కర్నూల్, వనపర్తి, ఖమ్మం, నల్గొండ, హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త యార్డులుపంట కొనుగోలు, ధరల నిర్ధారణ, తూకం లావాదేవీలన్నీ పారదర్శకంగా నిర్వహణరైతుల భద్రత, రవాణా ఖర్చుల తగ్గింపు, కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగులు వంటి సదుపాయాలుHyderabad : తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 10 కొత్త మార్కెట్ యార్డులు (New Market Yards) ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో తెలంగాణలో మార్కెట్ యార్డుల సంఖ్య 197 నుంచి 207కి చేరుతుంది.కొత్త మార్కెట్ యార్డులను నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు, అదే జిల్లాలోని పెద్దకొత్తపల్లి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, వనపర్తి జిల్లా పానగల్, వీవనగండ్ల, ఖిలాఘ ర్, గోపాల్‌పేట, ఖమ్మం జిల్లా మత్కేపల్లి, నల్గొండ జిల్లా దామరచర్...
Agriculture | నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: రైతులకు హెల్ప్‌లైన్

Agriculture | నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: రైతులకు హెల్ప్‌లైన్

Agricultue, సేంద్రియ వ్యవసాయం
Agriculture News : దేశవ్యాప్తంగా రైతులను తీవ్ర న‌ష్టాల‌కు గురిచేస్తున్న నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ప్రకటించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతను నొక్కి చెబుతూ, నకిలీ వ్యవసాయ ఇన్‌పుట్‌ల ఉత్పత్తి, అమ్మకాలకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రైతులు ఏవైనా అనుమానాస్పద ఉత్పత్తులను చూసినట్లయితే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌కు తెలియజేయాలని ఆయన కోరారు.రైతులకు మద్దతుగా, ప్రభుత్వం ఇప్పటికే ఒక హెల్ప్‌లైన్ నంబర్‌ను జారీ చేసింది, దీని ద్వారా వారు ఫిర్యాదులు చేయవచ్చు, అలాగే సహాయం పొందవచ్చు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ (Agriculture Ministry) శాఖ యొక్క అధికారిక X హ్యాండిల్ లో షేర్ చేసిన వీడియోలో ఒక పోస్టు షేర్ చేశారు. అందులో కేంద్ర మంత్రి శ...
Mulugu | రైతులు మోసపోకుండా కొత్త విత్తన చట్టం..

Mulugu | రైతులు మోసపోకుండా కొత్త విత్తన చట్టం..

సేంద్రియ వ్యవసాయం
మొక్కజొన్న నష్టపోయిన 671 మందికి రూ.3.8 కోట్లు నష్టపరిహారం పంపిణీMulugu News | రైతులకు నకిలీ విత్తనాల బెడదను పూర్తిగా నివారించేందుకు కొత్త విత్తన చట్టాన్ని రూపొందించబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageshwar Rao) అన్నారు. సోమవారం ములుగు జిల్లా (Muluau) వాజేడు (Vajedu)మండల కేంద్రంలో వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల్లో 1521 ఎకరాల్లో మొక్కజొన్న వేసి పంట నష్టపోయిన 671 రైతులకు మంత్రి తుమ్మల, మంత్రి సీతక్క, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్. అన్వేష్ రెడ్డితో కలిసి రూ.3.80 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా రాష్ట్రంలో విత్తన చట్టాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. జిల్లాలో పామాయ...
రైతులకు శాటిలైట్ ఆధారిత ఏఐ టెక్నాలజీ – ముందస్తు హెచ్చరికలతో అధిక దిగుబడి – AI in Agriculture

రైతులకు శాటిలైట్ ఆధారిత ఏఐ టెక్నాలజీ – ముందస్తు హెచ్చరికలతో అధిక దిగుబడి – AI in Agriculture

సేంద్రియ వ్యవసాయం, Agricultue
పంట రోగ ముందస్తుగా నిర్ధారణతక్కువ కూలీ ఖర్చులురైతులకు ఆధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయ శాఖ ‘కృషివాస్’ సంస్థతో కలిసి ఏఐ ఆధారిత శాటిలైట్ టెక్నాలజీ (AI in Agriculture) ని వినియోగించేందుకు ముందడుగు వేసింది. ఈ టెక్నాలజీతో రైతులు ఇప్పుడు మొబైల్ యాప్ (Krishivas App) ద్వారా తమ పంటల్లో తెగుళ్ళను ముందే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చు.కృషివాస్ సంస్థ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageshwar Rao) సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆ సంస్థ తయారు చేసిన ఏఐ టెక్నాలజీతో శాటిలైట్ ఇమేజింగ్ ద్వారా ముందస్తుగానే పంటలకు వ్యాపించే చీడ పురుగులు, రసం పీల్చే పురుగులను గుర్తించి, వాటిని మొదట్లోనే నిరోధించేలా టెక్నాలజీ (Crop Disease Detection) గురించి మంత్రికి వివరించారు. అంతేకాకుండా పంట బయటకు కనిపించే వాటినే కాకు...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates