Tag: Delhi
Green Crackers | ఢిల్లీలో గ్రీన్ బాణసంచాకు అనుమతి — గ్రీన్ క్రాకర్స్ తో పండుగ ఉత్సాహం
Diwali 2025 | దీపావళికి ముందే గ్రీన్ బాణసంచా (Green Crackers) పై నిషేధాన్ని సుప్రీంకోర్టు సడలించింది, ఢిల్లీ-ఎన్సిఆర్ పరిధిలో నిర్ణీత ప్రదేశాలు, సమయాల్లో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగానికి అనుమతిచ్చింది. “పర్యావరణ ఆందోళనలు, పండుగ సీజన్ మనోభావాలు, టపాసుల తయారీదారుల జీవనోపాధి హక్కు”ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రూపొందించబడిన గ్రీన్ క్రాకర్లు సాంప్రదాయ పటాకుల కంటే తక్కువ-ఉద్గారాలను వెలువరిస్తాయి. శబ్ద తీవ్రత, ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో […]
Devi Bus | ఢిల్లీ వీధుల్లో కొత్తగా దేవీ బస్సులు.. ఛార్జీ రూ.10 నుంచి రూ.25
New Delhi Devi Bus : ఢిల్లీ వాసుల రాకపోకలను సజావుగా, ఆహ్లాదకరంగా మార్చేందుకు, ఢిల్లీ ప్రభుత్వం ఒక కొత్త చొరవ తీసుకుంది. దీని ప్రకారం త్వరలో ఢిల్లీ ప్రజా రవాణా వ్యవస్థలో 200 కి పైగా ఎయిర్ కండిషన్డ్ మినీ-ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆకుపచ్చ రంగు మినీ-ఎలక్ట్రిక్ బస్సులు ఢిల్లీలోని ఇరుకైన సందులలో సజావుగా ప్రయాణించడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. గతంలో వీటికి మొహల్లా బస్ అని పేరు పెట్టారు, ఇప్పుడు దీనిని ‘దేవి’ (Devi […]
Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు
Delhi News : వచ్చే నెల నుంచి ఢిల్లీ రోడ్లపైకి మరో 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) రానున్నాయి. దీని కోసం ఢిల్లీ ప్రభుత్వం సన్నాహాలను ఇప్పటికే ప్రారంభించింది. రాష్ట్ర రవాణా మంత్రి పంకజ్ సింగ్ (Minister Pankaj singh) మాట్లాడుతూ ఈ బస్సులు ఏప్రిల్ నుంచి రావడం ప్రారంభిస్తాయని చెప్పారు. ఢిల్లీ (Delhi) ని భారతదేశానికి ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రాజధానిగా మార్చడమే మా లక్ష్యం. 2027 నాటికి రాజధానిలోని అన్ని బస్సులను […]
Electric Bus | త్వరలో ఈ నగరానికి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు
Delhi | ఈనెలలో దేశ రాజధానికి 1,000 కి పైగా ఎలక్ట్రిక్ బస్సులు (Electric Bus ) వస్తాయని ఢిల్లీ రవాణా మంత్రి పంకజ్ కుమార్ సింగ్ తెలిపారు. ఢిల్లీ రవాణా శాఖ ప్రస్తుతం రూ.235 కోట్ల నష్టంలో ఉందని సింగ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రభుత్వం ఒక ప్రణాళికపై పనిచేస్తోందని, ఏడాదిలోపు దిల్లీ రవాణా సంస్థను లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి అన్నారు. “ఈ నెలలో మేము ఢిల్లీలో 1,000 […]
Green Hydrogen | 2030 నాటికి ఏటా 5 మిలియన్ మెట్రిక్టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తాం..
New Delhi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం 2025 ఇండియా ఎనర్జీ వీక్ (India Energy Week 2025) ను వర్చువల్గా ప్రారంభించి ప్రసంగించారు. భారతదేశం ప్రతిష్టాత్మక ఇంధన రోడ్మ్యాప్ను వివరిస్తూ, రాబోయే రెండు దశాబ్దాలు దేశ వృద్ధికి కీలకమని ఆయన చెప్పారు. “రాబోయే రెండు దశాబ్దాలు భారతదేశానికి చాలా కీలకమైనవి, రాబోయే ఐదు సంవత్సరాలలో, మేము అనేక ప్రధాన మైలురాళ్లను సాధించబోతున్నాం. మా లక్ష్యాలలో చాలా వరకు 2030 గడువులోపు సాధించాలని […]
