EV Subsidy Scheme
రూ.10,900 కోట్లతో ఎలక్ట్రిక్ వాహనాలకు కొత్తగా సబ్సిడీ పథకం
PM E-DRIVE subsidy scheme | దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు, ఛార్జింగ్ మౌలికళ వసతుల కల్పనకు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్ధికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.10,900 కోట్లతో ‘పీఎమ్ ఇ-డ్రైవ్’ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా ఏప్రిల్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలయిన EMPS-2024 (ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్) పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో PM E-DRIVE పథకాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త పథకం […]
EV Subsidy Scheme | గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.10,900 కోట్ల వరకు సబ్సిడీ పథకం
EV Subsidy Scheme | న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాలు, కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.10,900 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ పథకం, PM E-డ్రైవ్ ను ప్రకటించింది. ఈ కొత్త పథకం ద్వారా కేంద్రం ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సుల స్వీకరణపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు సబ్సిడీలను స్వల్పంగా తగ్గించింది. PM E-డ్రైవ్ పథకం 14,028 ఎలక్ట్రిక్ బస్సుల అమ్మకాలను పెంచేందుకు […]