దేశవ్యాప్తంగా ‘డిజిటల్ మండి’ విప్లవం: రూ. 4.84 లక్షల కోట్ల వాణిజ్యంతో e-NAM రికార్డు!
1,656 మండిల అనుసంధానం.. 1.80 కోట్ల మంది రైతులకు నేరుగా లబ్ధి! e-NAM performance 2026 | దేశంలోని వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో పెనుమార్పులు తెస్తున్న జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. 2026 మార్చి నాటికి ఈ ప్లాట్ఫామ్ ద్వారా జరిగిన మొత్తం వాణిజ్య విలువ రూ. 4.84 లక్షల కోట్లకు చేరిందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పారదర్శకత, మెరుగైన ధర మరియు నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు జమ వంటి…
