Tag: World Environment Day

World Environmental Health Day : పర్యావరణ ఆరోగ్యానికి మనమేం చేస్తే మంచిది..?
Environment

World Environmental Health Day : పర్యావరణ ఆరోగ్యానికి మనమేం చేస్తే మంచిది..?

World Environmental Health Day 2023: మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం నివసించే ప్రదేశం, మనం తినే ఆహారం, మనం నివసించే పరిసరాలు మరియు మనం పీల్చే గాలి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మనం మన జీవన నాణ్యతను మెరుగుపరిచే ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం చాలా ముఖ్యం. పర్యావరణ ఆరోగ్యంపైనే ప్రజారోగ్యం ఆధారపడి ఉంటుంది.ప్రపంచ మరణాలలో 24 శాతం, ప్రతి సంవత్సరం 13.7 మిలియన్ల మరణాలు పర్యావరణ కారకాల వల్ల సంభవిస్తున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పర్యావరణ సమస్యలతో లక్షలాది మంది అనారోగ్యంతో సతమతమవుతూ జీవిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోకపోతే భూగోళం జీవనానికి ప్రతికూలమైన గ్రహంగా మారుతుంది.ప్రతి సంవత్సరం, మానవులకు, పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధంపై అవగాహన పెంచుకోవాడానికి ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం, ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవాన్ని సెప్టెంబర్ 26 ...
పచ్చదనానికి చిరునామా దేవాలయాలు..
Environment

పచ్చదనానికి చిరునామా దేవాలయాలు..

ఆలయాలను హరితవనాలుగా తీర్చిదిద్దేందుకు కేరళ ప్రభుత్వం నిర్ణయం తిరువనంతపురం: కేరళలో వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి, CPI(M) నేతృత్వంలోని ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న ఐదు Devaswom Boards నిర్వహిస్తున్న 3,000 దేవాలయాలలో మొక్కల పెంపకానికి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అంతేకాకుండా, రాష్ట్రంలోని పాడుబడిన ఆలయ చెరువులను పునరుద్ధరించడం, తోటలను రక్షించడం ద్వారా నీటి వనరులను సంరక్షించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంది. green cover in templesప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడి ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు (టీడీబీ) ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో రాష్ట్ర దేవస్వామ్‌ మంత్రి కే రాధాకృష్ణన్‌ మొక్కలు నాటడం ద్వారా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రంలోని అన్ని దేవస్వం బోర్డులకు సర్క్యులేట్ చేశామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె.అనంతగోపాలన్ తెలిపారు...
దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ మిత్ర పాఠశాల
Environment, General News

దేశంలోనే మొట్టమొదటి పర్యావరణ మిత్ర పాఠశాల

పర్యావరణ పరిరక్షణపై స్పృహ కలిగించేలా పాఠ్యప్రణాళిక కాలుష్య నివారణ, నీటిపొదుపు, సౌరశక్తి వినియోగం ఇలా మరెన్నో ప్రత్యేకతలుClimate Resilient School: పిల్లల్లో పర్యావరణ స్పృహ కల్పించి వారిని ఉత్తమ పౌరులుగా,  పర్యావరణవేత్తలుగా తీర్చిదిద్దేందుకు డెట్టాల్ (Dettol) కంపెనీ దేశంలోని మొట్టమొదటి క్లైమేట్ రెసిలెంట్ స్కూల్ ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లోని ఉత్తరకాశీలో ప్రారంభించింది.ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ గురించి రెకిట్, SOA, ఎక్స్‌టర్నల్ అఫైర్స్ & పార్ట్‌నర్‌షిప్స్ డైరెక్టర్ రవి భట్నాగర్ ఇలా అన్నారు.. ‘మేము ఉత్తరాఖండ్ లో క్లైమేట్ రెసిలెంట్ పాఠశాలల (Climate Resilient School) భావనను తీసుకొచ్చాము. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించిన మిషన్ లైఫ్ ప్రోగ్రామ్ కింద.. వాతావరణ మార్పులపై పోరాడేందుకు పాఠశాలల్లో పిల్లల క్యాబినెట్‌లను కలిగి ఉండాలనే భావనను తీసుకొస్తున్నాము. ఈ క...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..