Harithamithra Telugu News

Saturday, February 28Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Agricultue

ఆయిల్ పామ్ రైతులకు పండుగ: టన్ను గెలల ధర రూ. 21,546కు పెంపు – మంత్రి తుమ్మల ‌‌ – Oil Palm Price

ఆయిల్ పామ్ రైతులకు పండుగ: టన్ను గెలల ధర రూ. 21,546కు పెంపు – మంత్రి తుమ్మల ‌‌ – Oil Palm Price

ఉద్యాన పంటలు, వ్యవసాయ వార్తలు
Oil Palm Price Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, మిల్లులలో రికవరీ శాతాన్ని పరిగణనలోకి తీసుకొని, ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధరను టన్నుకు రూ. 21,546 (Oil Palm Subsidy) గా నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) వెల్లడించారు. గతేడాది ఇదే సమయంలో ధర రూ. 12,534 ఉండగా, ఇప్పుడు అది రికార్డు స్థాయికి చేరడం గమనార్హం.ముఖ్య విశేషాలు:అదనపు లబ్ధి: పెరిగిన ధరల వల్ల రాష్ట్రంలోని 15,024 మంది ఆయిల్ పామ్ రైతులకు సుమారు రూ. 2 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరనుంది.ఆయిల్ రికవరీ పెంపు: అప్పారావుపేట, అశ్వరావుపేట ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీలలో అత్యాధునిక యంత్రాల ఏర్పాటు ద్వారా నూనె రికవరీ శాతం (OER) 20.01%కి పెరిగింది. దీనివల్ల గెలల ధరలో గణనీయమైన పెరుగుదల సాధ్యమైంది.ఏ...
ఎర్రబంగారం జిగేల్.. వరంగల్ మార్కెట్‌లో రికార్డు ధర: క్వింటాల్ దేశీ మిర్చి ₹50,000 – Warangal Market Mirchi Price

ఎర్రబంగారం జిగేల్.. వరంగల్ మార్కెట్‌లో రికార్డు ధర: క్వింటాల్ దేశీ మిర్చి ₹50,000 – Warangal Market Mirchi Price

వ్యవసాయ వార్తలు
Warangal Market Mirchi Price | వరంగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ విడుదల చేసిన తాజా ధరల పట్టిక (Today Approximate Arrivals & Prices) ప్రకారం మార్కెట్‌లో ముఖ్యంగా మిర్చి కొనుగోళ్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం మొత్తం 17,080 బస్తాలు వచ్చాయి. అధిక రాకలు ఉన్నప్పటికీ కొన్ని రకాల మిర్చికి గరిష్ఠ ధరలు నమోదవడం రైతులకు ఊరటనిస్తోంది. అయితే వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లో ఈరోజు దేశీ మిర్చి క్వింటాల్‌కు ₹50,000 ధర పలకడం మార్కెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డ్.క్వింటాల్ మిర్చి ₹50,000!జయశంకర్ భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి మండలం పుల్లూరు పల్లి గ్రామానికి చెందిన రైతు ఎ. రవీందర్ రావు పండించిన దేశీ మిర్చి క్వింటాల్‌కు ఏకంగా ₹50,000 ధర దక్కించుకుంది. రవీందర్ రావు 9 బస్తాల మిర్చిని మార్కెట్‌కు తీసుకురాగా, అంబికా & కంపెనీ (Adti) ద్వారా శాంతి ఇండస్ట్రీస్ (Trader) ఈ రికార్డు ధరకు కొనుగోలు ...
సేంద్రీయ వ్యవసాయం vs రసాయన వ్యవసాయం: ఏది మనకు శ్రీరామరక్ష? సంపూర్ణ సమాచారం – Organic vs Ohemical Farming

సేంద్రీయ వ్యవసాయం vs రసాయన వ్యవసాయం: ఏది మనకు శ్రీరామరక్ష? సంపూర్ణ సమాచారం – Organic vs Ohemical Farming

సేంద్రియ వ్యవసాయం
Organic vs Ohemical Farming key differences and benefits | నేడు మనం తింటున్న ఆహారం అమృతమా? లేక విషమా? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. అధిక దిగుబడి కోసం ప్రవేశపెట్టిన రసాయన పద్ధతులు కాలక్రమేణా మనిషి ఆరోగ్యాన్ని, నేల సారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సేంద్రీయ వ్యవసాయం (Organic Farming) ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు, లాభాలు మరియు సవాళ్ల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.1. సేంద్రీయ వ్యవసాయం: ప్రకృతితో మమేకమైన సాగుసేంద్రీయ వ్యవసాయం అనేది కేవలం పంటలు పండించే పద్ధతి మాత్రమే కాదు, అది ఒక పర్యావరణ జీవనశైలి. ఇది కృత్రిమ ఇన్‌పుట్‌ల కంటే సహజ ప్రక్రియలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది.రసాయనాల నిషేధం: ఈ పద్ధతిలో రసాయన ఎరువులు, కృత్రిమ పురుగుమందులు మరియు జన్యుపరంగా మార్పు చేసిన (GMO) విత్తనాలను పూర్తిగా నివారిస్తారు.సహజ వనరుల వినియోగ...
MAO Suspension | పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిపై వేటు.. ఏసీబీ తనిఖీలే కారణమా?

MAO Suspension | పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిపై వేటు.. ఏసీబీ తనిఖీలే కారణమా?

వ్యవసాయ వార్తలు
Peddapalli MAO Suspension : జిల్లాలోని మండల వ్యవసాయ శాఖలో కలకలం రేగింది. విధుల్లో నిర్లక్ష్యం, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి (MAO) కె.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు.ఏసీబీ తనిఖీలే కారణమా?ఫిబ్రవరి 24వ తేదీన మండల వ్యవసాయ శాఖ కార్యాలయంపై ఏసీబీ (ACB) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వెలుగు చూసిన అంశాలు, కార్యాలయంలోని రికార్డుల నిర్వహణలో లోపాల ఆధారంగానే ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ విచారణ పూర్తిగా ముగిసే వరకు ఆమె సస్పెన్షన్ (MAO Suspension ) అమలులో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.అధికారుల మధ్య ఆధిపత్య పోరు?గత కొంతకాలంగా పెద్దపల్లి వ్యవసాయ శాఖలో అధికారుల మధ్య సమన్వయం లోపించిందని, ఆధిపత్య పోరు నడుస్తోందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికారుల మధ్య నెలకొన్న అంతర్గత ...
Warangal Market Yard Prices వరంగల్ మార్కెట్‌లో రికార్డు ధరలు.. క్వింటాల్ మిర్చి ₹40,000

Warangal Market Yard Prices వరంగల్ మార్కెట్‌లో రికార్డు ధరలు.. క్వింటాల్ మిర్చి ₹40,000

వ్యవసాయ వార్తలు
Warangal Market Yard Prices : ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో మిర్చి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గత రెండు రోజులుగా క్రమంగా పెరుగుతున్న ధరలు బుధవారం నాడు సరికొత్త రికార్డును సృష్టించాయి. దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా ₹40,000 పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.నేటి మార్కెట్ విశేషాలు:దేశీ మిర్చి రికార్డు: నిన్న (ఫిబ్రవరి 24) గరిష్టంగా ₹36,000 పలికిన దేశీ మిర్చి ధర, ఈ రోజు ₹4,000 పెరిగి ₹40,000 కు చేరింది.వండర్ హాట్ ధర: వండర్ హాట్ రకం మిర్చి గరిష్టంగా క్వింటాల్‌కు ₹37,000 ధర సాధించింది.మార్కెట్‌కు ఈ రోజు మొత్తం 24,060 బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది.పత్తి ధర: పత్తి ధరలు స్థిరంగా ఉన్నాయి. క్వింటాల్ కొత్త పత్తి గరిష్టంగా ₹7,515 వద్ద నమోదైంది.ఇతర పంటలు: పల్లికాయ (సూక) గరిష్టంగా ₹10,300 పలకగా, మక్కలు క్వింటాల్‌కు ₹1,905 ధర పలికా...
Ornamental fish training | అలంకరణ చేపల పెంపకంపై KVK శిక్షణ – గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశం –

Ornamental fish training | అలంకరణ చేపల పెంపకంపై KVK శిక్షణ – గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశం –

పశుసంవర్ధకం
Ornamental fish training | ఘంట‌శాల‌ : గ్రామీణ యువతకు స్వయం ఉఘ‌పాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో కృషి విజ్ఞాన కేంద్రం (KVK) ఆధ్వర్యంలో అలంకరణ చేపల (Ornamental Fish) పెంపకం యాజమాన్య పద్ధతులపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ డి. సుధారాణి మాట్లాడుతూ, అలంకరణ చేపల పెంపకం గ్రామీణ యువతకు మంచి స్వయం ఉపాధి మార్గమని తెలిపారు. తక్కువ పెట్టుబడితో, రోజువారీ పనులకు ఆటంకం లేకుండా అదనపు ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని వివరించారు.అలంకరణ చేపల పెంపకంపై కీలక సూచనలుఈ సందర్భంగా మత్స్య శాస్త్రవేత్త జె. యశ్వంత్ కుమార్ అలంకరణ చేపల పెంపకంపై సాంకేతిక అంశాలను వివరించారు. మంచినీరు, సముద్ర నీటిలో లభించే అలంకరణ చేపల రకాలు, అక్వేరియం తయారీకి అవసరమైన సామగ్రి, అక్వేరియం (Aquarium) సైజును బట్టి గాజు పలకల మందం ఎంపిక, అక్వేరియం తయారీలో తీసుకోవాల్సిన జాగ్ర...
Warangal Market Prices | వరంగల్ మార్కెట్‌లో మిర్చి రికార్డు ధర @₹37,000!

Warangal Market Prices | వరంగల్ మార్కెట్‌లో మిర్చి రికార్డు ధర @₹37,000!

వ్యవసాయ వార్తలు
కలెక్టర్ పర్యవేక్షణ.. రైతులకు కీలక సూచనలుWarangal Market Prices Today | ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. గడిచిన రెండు రోజుల్లో మార్కెట్ ధరలను పరిశీలిస్తే మిర్చి రకాలు మునుపటి కంటే మెరుగైన ధరలను సాధించాయి.మిర్చి (దేశి రకం): ఫిబ్రవరి 19న ఈ రకం క్వింటాల్‌కు ఏకంగా ₹39,000 గరిష్ట ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. 20వ తేదీన గరిష్ట ధర ₹37,000 గా నమోదైంది.వండర్ హాట్: రెండు రోజులూ గరిష్ట ధర ₹37,000 వద్ద స్థిరంగా కొనసాగింది.పత్తి (CCI): ప్రభుత్వం (CCI) ద్వారా కొనుగోలు చేసిన పత్తికి గరిష్టంగా ₹8,010 లభించింది.పసుపు: ఫిబ్రవరి 19న పసుపు (గోల) క్వింటాల్‌కు ₹11,114 గరిష్ట ధర పలికి రైతులకు ఊరటనిచ్చింది.ఇతర పంటలు: కందులు గరిష్టంగా ₹7,520, మినుములు ₹8,150, మరియు నువ్వులు (తెల్లవి) గరిష్టంగా ₹9,752 ...
Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుతో ఎకరానికి ₹2 లక్షల ఆదాయం!

Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుతో ఎకరానికి ₹2 లక్షల ఆదాయం!

వ్యవసాయ వార్తలు
తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్ పామ్ సాగు (Oil Palm Cultivation)ను ప్రోత్సహించడం ద్వారా రైతాంగం ఆర్థికంగా బలోపేతం కానుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పాల్వంచమర్రి గ్రామంలో జరిగిన 'మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సాగు విస్తరణకు రూ.456 కోట్ల కేటాయింపురాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ఉధృతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.88 లక్షల ఎకరాల్లో ఈ సాగు ఉండగా, ఈ ఏడాది అదనంగా 1.25 లక్షల ఎకరాల్లో సాగును విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రూ.456 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.ఆయిల్ పామ్ సాగు విశేషాలు ,ప్రయోజనాలు:దీర్ఘకాలిక ఆదాయం: ఈ పంట నాటిన 4 సంవత్సరాల నుండి దిగుబడి ప్రారంభమ...
Vegetable Farming | రాష్ట్రంలో కూరగాయల కొరతకు చెక్: 800 మంది రైతులను ‘వెజిటబుల్ వాలంటీర్లు’గా తయారు చేస్తాం

Vegetable Farming | రాష్ట్రంలో కూరగాయల కొరతకు చెక్: 800 మంది రైతులను ‘వెజిటబుల్ వాలంటీర్లు’గా తయారు చేస్తాం

ఉద్యాన పంటలు
Vegetable Farming Telangana | రాష్ట్రంలో కూరగాయల కొరత (Vegetable shortage) స‌మ‌స్య‌ను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 908 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో 800 మందికి పైగా రైతులను ఉత్తమ కూరగాయల సాగు వాలంటీర్లుగా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహ‌న్ (Surendra Mohan) తెలిపారు.రాజేంద్రనగర్‌లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం ( Professor Jayashankar Telangana State Agricultural University ) పరిధిలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కూరగాయల పంటపై 44వ వార్షిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంరైతుల ఆదాయం రెండింతలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates