Warangal Market Yard Prices

మిర్చి రికార్డు స్థాయి ధర.. క్వింటా గరిష్టంగా రూ. 38,500! – Warangal Market Yard Prices

వరంగల్ మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి, పసుపు రాకపత్తి గరిష్ట ధర రూ. 8,010రైతులకు కలిసొస్తున్న ‘సింగల్ పట్టి’ రకం మిర్చి ధరWarangal Market Yard Prices | ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో...
Warangal Ennumamula Market Auction Timings 2026

రైతులకు గమనిక: వేలం సమయాల్లో మార్పులు.. ఇకపై ప్రతి బుధవారం సెలవు! – Warangal Ennumamula Market

ఎండల తీవ్రత దృష్ట్యా మార్కెట్ కమిటీ కీలక నిర్ణయం.. ఏ సరుకు వేలం ఏ సమయానికో ఇక్కడ చూడండి!Warangal Ennumamula Market Auction Timings 2026 : వేసవి కాలంలో పెరుగుతున్న ఎండల...
Godrej Agrovet

అగ్రికల్చర్ విద్యార్థినుల కోసం గోద్రెజ్ ఆగ్రోవెట్ కెరీర్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ప్రారంభం.

BSc అగ్రికల్చర్ చదివే మహిళలకు కార్పొరేట్ కొలువుల బాట..ఉపాధి నైపుణ్యాల కోసం ప్రత్యేక శిక్షణ!33 శాతం మందికి పైగా ఇప్పటికే నియామకం..గోద్రెజ్ ఆగ్రోవెట్ సమ్మిట్‌లో కీలక నిర్ణయాలు!Godrej Agrovet...
Paddy Procurement

తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్రంతో రేవంత్ రెడ్డి భేటీ: 30 లక్షల టన్నుల లక్ష్యం! – Paddy Procurement

రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,400 కోట్ల బకాయిలు విడుదల చేయాలని వినతి..Paddy Procurement | తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్...
Zero Business in Market Yards

మార్కెట్ యార్డుల్లో ‘జీరో బిజినెస్’ చేస్తే లైసెన్సులు రద్దు..

రూ. 568.50 కోట్లతో మార్కెట్ల ఆధునీకరణ..జూలై నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావాలి!Zero Business in Market Yards : తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధి, రైతులకు మెరుగైన...
e-NAM

దేశవ్యాప్తంగా ‘డిజిటల్ మండి’ విప్లవం: రూ. 4.84 లక్షల కోట్ల వాణిజ్యంతో e-NAM రికార్డు!

1,656 మండిల అనుసంధానం.. 1.80 కోట్ల మంది రైతులకు నేరుగా లబ్ధి!e-NAM performance 2026 | దేశంలోని వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థలో పెనుమార్పులు తెస్తున్న జాతీయ వ్యవసాయ మార్కెట్ (e-NAM) మరో చారిత్రాత్మక...
IKP Paddy Procurement Centers Telangana

రాష్ట్రంలో 40% కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాలకే!

ఖరీఫ్, యాసంగి సీజన్లలో రూ. 162 కోట్ల భారీ కమీషన్ సాధించిన మహిళా సంఘాలుఈ రబీలో 3,403 ఐకేపీ కేంద్రాల ఏర్పాటు.. మహిళలకు పెద్దపీట వేస్తున్న సర్కార్రైతులకు పారదర్శక సేవలు.. గ్రామాల్లోనే ధాన్యం...
Uttam Kumar Reddy Paddy

రైతన్నలకు గుడ్ న్యూస్: ధాన్యం కొనుగోళ్లకు సర్కార్ సిద్ధం.. 48 గంటల్లోనే నగదు జమ!

Uttam Kumar Reddy Paddy Procurement : రాష్ట్రంలో రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్....
Tummala Nageswara Rao Rythu Nestham,

అధిక వినియోగంతో అనర్థాలే.. హెచ్చరించిన మంత్రి తుమ్మల – Rythu Nestham

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న 'రైతునేస్తం (Rythu Nestham) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ...