Harithamithra Telugu News

Sunday, March 1Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Agricultue

వరంగల్ మార్కెట్ లో మిర్చి ఘాటు.. పత్తి, మక్కలకు తప్పని నిరీక్షణ!

వరంగల్ మార్కెట్ లో మిర్చి ఘాటు.. పత్తి, మక్కలకు తప్పని నిరీక్షణ!

వ్యవసాయ వార్తలు
Warangal Market Prices Today : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఫిబ్రవరి 9, 2026 నాటి క్రయ విక్రయాలు ఆసక్తికరంగా సాగాయి. ఒకవైపు మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండగా, మరోవైపు పత్తి, మక్కల ధరలు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువగా ఉండటం రైతు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.మిర్చి మార్కెట్: రకాన్ని బట్టి రేటు!Chilli Price : మిర్చి యార్డుకు ఈరోజు సుమారు 13,728 బస్తాల భారీ రాక కనిపించింది. నాణ్యమైన వండర్ హాట్ రకం క్వింటాల్‌కు గరిష్టంగా ₹38,000 పలికి అగ్రస్థానంలో నిలిచింది.దేశి రకం కూడా ₹36,000 వరకు ధరను అందుకుని రైతులకు ఊరటనిచ్చింది. ఇక మార్కెట్లో అత్యధికంగా వచ్చే తేజ రకం గరిష్టంగా ₹18,700 పలికినప్పటికీ, సగటున (Modal) ₹15,500 వద్ద స్థిరంగా ఉంది. తాలు మిర్చికి కూడా ₹8,000 వరకు ధర లభిస్తోంది.VarietyMaximum PriceMinimum PriceModal (Average) PriceTeja18,70012,80015,500Wonder Hot38,00015,...
రైతులకు అలర్ట్: మార్చి 15లోపు ‘డిజిటల్ క్రాప్ సర్వే’ పూర్తి కావాలి.. సిఎస్ రామకృష్ణారావు ఆదేశం!

రైతులకు అలర్ట్: మార్చి 15లోపు ‘డిజిటల్ క్రాప్ సర్వే’ పూర్తి కావాలి.. సిఎస్ రామకృష్ణారావు ఆదేశం!

వ్యవసాయ వార్తలు
Digital Crop Survey Telangana : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని డిజిటలైజ్ చేసే దిశగా రాష్ట్ర‌ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి సెంటు భూమిలో ఏ పంట సాగవుతుందో కచ్చితంగా లెక్కించే డిజిటల్ క్రాప్ సర్వే (DCS) ప్రక్రియను మార్చి 15వ తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావు (CS Ramakrishna Rao) అధికారులను సోమ‌వారం ఆదేశించారు.సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షహైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో 'అగ్రిస్టాక్' (AgriStack), డిజిటల్ క్రాప్ సర్వేపై కీలక సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు, అగ్రిస్టాక్ చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్ రాజీవ్ చావ్లా ఈ సమావేశంలో పాల్గొని, ఇతర రాష్ట్రాల్లో (యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక) ఈ ప్రక్రియ పూర్తయిన తీరును వివరించారు.ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మార్చి 15వ తేదీలోగా డిజిట‌ల్ క్రాప...
జాతీయ ఉద్యానవన మిషన్ (NHM): పండ్లు, పూల సాగుపై భారీ సబ్సిడీలు.. రైతులకు లాభాల పంట!

జాతీయ ఉద్యానవన మిషన్ (NHM): పండ్లు, పూల సాగుపై భారీ సబ్సిడీలు.. రైతులకు లాభాల పంట!

ఉద్యాన పంటలు, ప్రభుత్వ పథకాలు
National Horticulture Mission Subsidy | సంప్రదాయ వ్యవసాయం కంటే లాభసాటిగా ఉండే ఉద్యానవన పంటల వైపు రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉద్యానవన మిషన్ (National Horticulture Mission) ద్వారా భారీగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా ఉద్యానవన సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు శిక్షణ, సాంకేతిక మార్గనిర్దేశం, ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఉద్యానవన పంటలపై రైతుల్లో ఆసక్తి పెరిగింది. చాలా మంది రైతులు పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ పంటల ద్వారా మంచి ఆదాయం సంపాదిస్తున్నారు.ఈ నేపథ్యంలో NHM పథకం రైతులకు ఒక కీలక అవకాశంగా మారింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.జాతీయ ఉద్యానవన మిషన్ అంటే ఏమిటి?ఉద్యానవన సాగుపై ఆసక్తి ఉన్న రైతులకు సమాచారం, శిక్షణ అందించేందుకు పదవ పంచవర్ష ప్ర...
రైతులకు అలెర్ట్: రైతులకు కేంద్రం కొత్త రూల్: ఆధార్ తరహాలో ‘ఫార్మర్ ఐడి’.. ఇది లేకపోతే పీఎం కిసాన్ పైసలు రావు!

రైతులకు అలెర్ట్: రైతులకు కేంద్రం కొత్త రూల్: ఆధార్ తరహాలో ‘ఫార్మర్ ఐడి’.. ఇది లేకపోతే పీఎం కిసాన్ పైసలు రావు!

ప్రభుత్వ పథకాలు
Unique Farmer ID Registration Telangana : రైతులకుప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా అందించడానికి కేంద్ర ప్రభుత్వం 'అగ్రిస్టాక్' (AgriStack) అనే డిజిటల్ నెట్‌వర్క్‌ను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి రైతుకు ఆధార్ తరహాలో ఒక విశిష్ట రైతు గుర్తింపు సంఖ్య (Unique Farmer ID) కేటాయించేందుకు 'ఫార్మర్ రిజిస్ట్రీ' ప్రక్రియను ప్రారంభించింది.ఎందుకు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి?తెలంగాణలోని చిన్న, పెద్ద రైతులందరూ ఈ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం కిసాన్ పథకం ద్వారా నగదు పొందుతున్న వారు, కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లి.2026 నుంచి నిబంధనలు: 2026 సంవత్సరం నుంచి పీఎం కిసాన్ వంటి పథకాలతో లబ్ధి పొందాలంటే ఈ విశిష్ట ఐడి (ID) ఉండటం తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ లేని పక్షంలో భవిష్యత్తులో ప్రభుత...
సోనాలి కోళ్ల పెంపకం: నాటు కోడి రుచి.. లేయర్ కోడి దిగుబడి.. రైతులకు లాభాల సిరి!

సోనాలి కోళ్ల పెంపకం: నాటు కోడి రుచి.. లేయర్ కోడి దిగుబడి.. రైతులకు లాభాల సిరి!

పశుసంవర్ధకం
Sonali Chicken Farming | భారతదేశ పౌల్ట్రీ రంగంలో ఇటీవల ఒక కొత్త హైబ్రిడ్ జాతి చికెన్​ ప్రియుల్లో మంచి క్రేజ్​ను సంపాదించుకుంది. అదే 'సోనాలి' (Sonali) కోడి. దీనికి నాటు కోడికి ఉన్నంత డిమాండ్ ఉంది. ఈ కోళలకు వ్యాధి నిరోధకత కలిగి ఉండటంతో పాటు, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను ఇస్తుండటంతో అటు రైతులు, ఇటు వినియోగదారులు ఈ జాతిపై మొగ్గు చూపుతున్నారు.ఈ సొనాలీ నాటు కోళ్లు వరంగల్​ జిల్లా మామునూరు(Mamunoor) లో ప్రభుత్వం ఆధ్వర్యంలోని వనరాజా కోళ్ల ఉత్పత్తి కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ అదాయం పొందాలనుకునే రైతులు ఈ కేంద్రంలో సంప్రదించవచ్చని అసిస్టెంట్ డైరెక్టర్​ బి.రవీందర్​ సూచించారు. ఈ కేంద్రం సుమారు 20వేల వరకు కోడి పిల్లలను పెంచే సామర్థ్యం ఉందని తెలిపారు. ఇక ఈ సొనాలీ కోడి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..సోనాలి చికెన్ అంటే ఏమిటి?Sonali Chicken Breed India : సోన...
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం: మన రైతులకు ‘రక్షణ కవచం’.. ఆ దిగుమతులకు నో ఎంట్రీ! -India US Trade Deal Agriculture

అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం: మన రైతులకు ‘రక్షణ కవచం’.. ఆ దిగుమతులకు నో ఎంట్రీ! -India US Trade Deal Agriculture

Agricultue
India US Trade Deal Agriculture | భారత వ్యవసాయ రంగానికి గ్లోబల్ మార్కెట్‌లో ఒక చారిత్రాత్మక విజయం లభించింది. ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న మధ్యంతర వాణిజ్య ఒప్పందం (India US Trade Deal) లో భారతదేశ వ్యవసాయ, పాడి పరిశ్రమలకు పూర్తిస్థాయి రక్షణ లభించిందని కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ (Piyush Goyal) వెల్లడించారు. ఈ ఒప్పందం ద్వారా మన దేశీయ రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే, అమెరికా వంటి అగ్రరాజ్య మార్కెట్లలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం లభించనుంది.ఏయే పంటలకు రక్షణ లభించింది?భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక రంగాలను రక్షిత జాబితాలో ఉంచారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి:పాడి పరిశ్రమ: అమెరికా నుంచి పాలు, వెన్న, నెయ్యి, పనీర్ వంటి ఉత్పత్తులు మన దేశంలోకి రాకుండా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల మన పాడి రైతులకు ఎలాంటి నష్టం కలగదు.సుగంధ ద్రవ్యాలు: ప్రపంచ సుగంధ ద్రవ్యాల వ...
వరంగల్ మార్కెట్‌లో రూ. 40,000 మార్కును తాకిన ‘దేశీ మిర్చి’.. వేరుశనగ ధరల్లోనూ జోరు!

వరంగల్ మార్కెట్‌లో రూ. 40,000 మార్కును తాకిన ‘దేశీ మిర్చి’.. వేరుశనగ ధరల్లోనూ జోరు!

Agricultue
Warangal Market Today Rates : వరంగల్ వ్యవసాయ మార్కెట్​లో ఎర్ర బంగారం ధరలు రికార్డు క్రియేట్​ చేశాయి. ఫిబ్రవరి 5, 6వ తేదీల్లో జరిగిన క్రయవిక్రయాల్లో మిర్చి రికార్డు ధరలను నమోదు చేయగా, వేరుశనగ సాగు చేసే రైతులకు కూడా అద్భుతమైన గిట్టుబాటు ధర లభిస్తోంది.గత రెండు రోజులుగా మార్కెట్‌లో మిర్చి ధరలు స్థిరంగా ఉండటమే కాకుండా, కొన్ని రకాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఫిబ్రవరి 5న దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా రూ. 40,005 పలికి రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి 6న దీని గరిష్ట ధర రూ. 25,000గా నమోదైంది.వండర్ హాట్ రకం రెండు రోజులుగా క్వింటాల్‌కు రూ. 38,000 గరిష్ట ధర వద్ద నిలకడగా కొనసాగుతోంది. తేజ మిర్చి: ఫిబ్రవరి 5న రూ. 19,500 పలికిన తేజ రకం, ఫిబ్రవరి 6న స్వల్పంగా తగ్గి రూ. 19,200 వద్ద ఉంది. ఎల్లో మిర్చి (తేజ) రకానికి డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరి 5న రూ. 35,000 ఉండగా, ఫిబ్రవరి 6 నాటికి రూ. 36,000 క...
వరంగల్ మార్కెట్లో రూ. 40,000 మార్కును దాటిన మిర్చి..

వరంగల్ మార్కెట్లో రూ. 40,000 మార్కును దాటిన మిర్చి..

సేంద్రియ వ్యవసాయం
ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో ఎర్ర బంగారం మరోసారి రికార్డులను తిరగరాసింది. గురువారం (05-02-2026) జరిగిన క్రయవిక్రయాల్లో మిర్చి ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా రూ. 40,000 మార్కు (Desi Chilli Record Price) ను దాటేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.నేటి మార్కెట్‌లో వివిధ రకాల మిర్చి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:Today Chilli Prices : దేశీ మిర్చి నేడు మార్కెట్‌లో అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 40,005 పలికింది. దీని మోడల్ ధర రూ. 25,000 గా నమోదైంది.వండర్ హాట్: ఈ రకం మిర్చి గరిష్టంగా రూ. 38,000 పలికి రైతులను ఆశ్చర్యపరిచింది. దీని మోడల్ ధర రూ. 23,000.యుఎస్ 341: క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 26,700 పలికింది.తేజ మిర్చి: మార్కెట్‌కు అత్యధికంగా 3,992 బస్తాల రాకడ రాగా, గరిష్ట ధర రూ. 19,500 వద్ద స్థిరంగా ఉంది.దీపిక: ఈ రక...
Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!

Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!

సేంద్రియ వ్యవసాయం
Agriculture News Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నిన్నటి రికార్డును బ్రేక్ చేస్తూ, ఈరోజు (05-02-2026) వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్టంగా ₹38,000 పలికింది.నేటి ప్రధాన పంటల ధరల పట్టిక (05.02.2026)పంట రకంగరిష్ట ధర (Max)కనిష్ట ధర (Min)మోడల్ ధరవండర్ హాట్ మిర్చి₹38,000₹14,500₹28,000యుఎస్ (US) 341 మిర్చి₹26,700₹12,500₹24,500దీపిక మిర్చి₹27,000₹27,000₹27,000తేజ మిర్చి₹19,500₹11,500₹17,000పత్తి (Cotton New)₹7,630₹6,000₹7,000మినుములు (Black Gram)₹8,602₹8,602₹8,602పెసర్లు (Green Gram)₹8,352₹7,722₹8,352నిన్నటితో పోలిస్తే ధరలు ఇలా..వండర్ హాట్ మిర్చి: నిన్నటి గరిష్ట ధర ₹37,100 కాగా, ఈరోజు (గురువారం ) అది ₹900 పెరిగి ₹38,000 కు చేరింది.US 341: బుధవారం ₹26,200 పలికిన ఈ రకం, నేడు ₹500 పెరిగి ₹26,700 వద్ద ట్ర...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates