Narmada Millets | నర్మద మిల్లెట్స్ బ్రాండ్తో మార్కెట్లోకి చిరుధాన్యాల ఉత్పత్తులు!
MP Narmada Millets | చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రైతులు పండించిన చిరుధాన్యాలకు విలువను జోడించి (Value Addition) వాటిని సొంత బ్రాండ్తో విక్రయించేందుకు సిద్ధమైంది. దీనికోసం ప్రత్యేకంగా “నర్మద మిల్లెట్స్” (Narmada Millets) అనే బ్రాండ్ను ప్రారంభించింది. శ్రీ అన్నా ఫెడరేషన్ సమాఖ్య ద్వారా ఐదు రకాల మిల్లెట్ ఉత్పత్తులను (ఇడ్లీ, దోస, ఉప్మా, కిచిడీ మిశ్రమాలు, బిస్కెట్లు) తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఉత్పత్తులు నాణ్యతా…
