Tag: omega seiki

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ప్లాంట్
cargo electric vehicles

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ ప్లాంట్

Omega Seiki Mobility క‌ర్ణాట‌క‌లో ఏర్పాటు చేస్తోంది.. ఫరీదాబాద్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ Omega Seiki Mobility (ఒమేగా సీకి మొబిలిటీ ) కర్ణాటకలో USD 250 మిలియన్ల (సుమారు రూ. 1,900 కోట్లు) పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ తయారీ ప్లాంట్‌ను ( world's largest electric three-wheeler plant ) ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.250 ఎకరాల స్థలంలో మూడు దశల్లో ఈ ప్లాంటును నిర్మించ‌నున్నారు. ఏటా ఒక మిలియన్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. ఈ మెగా ఫ్యాక్టరీ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు అనుగుణంగా ఉత్పత్తిని ప్రారంభిస్తుందని Omega Seiki Mobility (OSM ) తెలిపింది. ఈ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు కంపెనీ ఈక్విటీ. డెట్ ద్వారా మూలధనాన్ని కూడా సేకరిస్తుంది.త్వ‌ర‌లో ప్యాసింజ‌ర్ త్రీ వీల‌ర్ కొత్త మెగా ఫ్యాక్టరీ స...
35 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్
E-scooters

35 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్

omega Seiki  త్రీ వీలర్ల కోసం Log9 కంపెనీ తో ఒప్పందం లాస్ట్-మైల్ డెలివరీ కంపెనీ Omega Seiki Mobility (OSM) అలాగే Log9 Materials దేశంలోని ప్ర‌ధాన నగరాలు/పట్టణాలలో మొత్తం 10,000 ఎలక్ట్రిక్ త్రీ-వీలర్‌లను మోహరించేందుకు తమ భాగస్వామ్యాన్ని కుదుర్చ‌కున్నాయి. Rage+ Rapid Electric Three Wheelers ల‌ను విస్త‌రించ‌డానికి ఈ రెండు కంపెనీలు ఇన్‌స్టాచార్జింగ్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేయ‌నున్నాయి. ఈ ఇన్‌స్టాచార్జింగ్ స్టేషన్‌లు కేవలం 35 నిమిషాల్లో ఈ త్రీ-వీలర్‌ల బ్యాటరీలను చార్జ్ చేసే సామర్థ్యం క‌లిగి ఉంటాయి.లాస్ట్-మైల్ డెలివరీ కోసం ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లకు  ఊహించిన డిమాండ్ కారణంగా OSM,  Log9  సంస్థ‌లు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్న‌ట్లు ప్రకటించాయి. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్ల కోసం రూ.150 కోట్లు పెట్టుబ‌డులు పెడుతున్నాయి. ఈ భాగస్వామ్యం గురించి ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపకు...
Omega Seiki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు
EV Updates

Omega Seiki నుంచి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు

పండుగ సీజన్‌లో ప్రారంభం గంట‌కు 45 km/h వేగం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల‌Omega Seiki మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ (OSM) ఇటీవ‌ల‌ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్క‌రించింది. ఈ మోడ‌ళ్ల పేర్లు జోరో మ‌రియు ఫియారే. ఈ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల బుకింగ్‌లు 2021 ఆగష్టు నెలాఖ‌రుకు ప్రారంభమవుతాయి. ఇవి పండుగ సీజన్‌లో డెలివరీలు ప్రారంభం కానున్నాయి. Omega Seiki సంస్థ తన కొత్త ఉత్పత్తులను పూణేలోని కొత్త ఫ్లాగ్‌షిప్ షోరూమ్‌లో ఇటీవ‌ల‌ ప్రదర్శించింది. OSM ఎలక్ట్రిక్ వాహనాలు జోరో అలాగే ఫియారే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల‌ కంటే ఎక్కువ దూరం ప్ర‌యాణిస్తాయి.  ఇవి గంట‌కు 45 km/h వేగంతో వెళ్తాయి. ఈ వాహనాలు ఏడు రంగులలో అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది చివ‌రినాటికి 115 షోరూంలు ఒమేగా సీకి మొబిలిటీ వ్యవస్థాపకుడు ఉదయ్ నారంగ్ మాట్లాడుతూ.. తాము B2B సెక్టార్ కోసం త‌మ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రత్య...
కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..