తెలంగాణ ధాన్యం సేకరణపై కేంద్రంతో రేవంత్ రెడ్డి భేటీ: 30 లక్షల టన్నుల లక్ష్యం! – Paddy Procurement
రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,400 కోట్ల బకాయిలు విడుదల చేయాలని వినతి.. Paddy Procurement | తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయిన ముఖ్యమంత్రి బృందం, రాష్ట్రంలో పండిన ధాన్యం సేకరణ మరియు పెండింగ్ నిధుల విడుదలపై సుదీర్ఘంగా చర్చించారు. Paddy Procurement : ముఖ్యాంశాలు…
