BPCL తో MG Motor India జట్టు
విస్తరించనున్న చార్జింగ్ మౌలిక సౌకర్యాలు
దేశవ్యాప్తంగా EV (ElectricVehicles) ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి MG Motor India తాజాగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనితో MG మోటార్ ఇండియా ‘green mobility’.(గ్రీన్ మొబిలిటీ) స్వీకరణను వేగంగా పెంచడానికి BPCLతో జతకట్టిన మొదటి ప్యాసింజర్ కార్ కంపెనీగా అవతరించింది.ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను బలోపేతం చేయడానికి MG వేసిన మరో ముందడుగు. BPCLతో భాగస్వామ్యంతో ఇంటర్సిటీ ప్రయాణానికి అవకాశాలను విస్తరించడం ద్వారా EV స్వీకరణకు ఊపందుకోనుంది. ఎందుకంటే రెండు సంస్థలు హైవేలు, నగరాల్లో పెద్ద సంఖ్యలో EV Charging Stations ఏర్పాటు చేయనున్నాయి.Bharat Petroleum Corporation Limited ( BPCL ) దేశంలో విస్తారమైన కస్టమర్ రీచ్, నెట్వర్క్ కలిగి ఉంది .. EV రంగంలో పురోగతి చెదుతున్న MG వంటి ...