New Market Yards | రాష్ట్రంలో 10 కొత్త మార్కెట్ యార్డులు
Hyderabad : తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 10 కొత్త మార్కెట్ యార్డులు (New Market Yards) ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో తెలంగాణలో మార్కెట్ యార్డుల సంఖ్య 197 నుంచి 207కి చేరుతుంది. కొత్త మార్కెట్ యార్డులను నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు, అదే జిల్లాలోని పెద్దకొత్తపల్లి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, వనపర్తి […]
Oben Rorr EZ Sigma | రూ.1.27 లక్షలకు కొత్త ఎలక్ట్రిక్ బైక్, 175 కి.మీ రేంజ్
Oben Rorr EZ Sigma ఒబెన్ ఎలక్ట్రిక్ 3.4 kWh వేరియంట్ కోసం రూ.1.27 లక్షల ఎక్స్షోరూం ధరకు రోర్ EZ సిగ్మా ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ను విడుదల చేసింది, బుకింగ్లు ₹2,999 నుండి ప్రారంభమవుతాయి మరియు డెలివరీలు ఆగస్టు 15, 2025 నుండి ప్రారంభమవుతాయి. నెక్ట్స్ జనరేషన్ ఎలక్ట్రిక్ కమ్యూటర్ మోటార్సైకిల్లో రివర్స్ మోడ్, నావిగేషన్, అలర్ట్ ఫంక్షన్లతో కూడిన 5-అంగుళాల TFT కలర్ డిస్ప్లే, రీబిల్ట్ చేసిన సీటింగ్, ఎలక్ట్రిక్ రెడ్ కలర్ ఆప్షన్తో సహా […]
ఢిల్లీకి ఊపిరి పోసిన జూలై 2025: ఏడేళ్లలో అత్యుత్తమ గాలి నాణ్యత – Delhi Air Improvement – 2025
Delhi Air Improvement – 2025 : జూలై 2025లో ఢిల్లీ 2018 తర్వాత అత్యంత స్వచ్ఛమైన జూలై గాలి నాణ్యతను నమోదు చేసింది. సగటు గాలి నాణ్యత సూచిక (AQI) 78గా ఉంది. ఇది ‘సంతృప్తికరమైన’ విభాగంలోకి వస్తుంది. ఈ ఘనత 2020 సంవత్సరంలో COVID-19 లాక్డౌన్ సమయంలో నమోదైన గాలిని కూడా అధిగమించింది. ఇది వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నగరం చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. జూలైలో అత్యుత్తమ AQI: పురోగతి […]
Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన 5 హైలెట్ ఫీచర్లు
Kinetic DX | దశాబ్దాల క్రితం ఓ వెలుగు వెలిగిన కైనెటిక్ స్కూటర్ మళ్లీ ఈవీ అవతార్ లో ముందుకు రావడం చాలా బాగుంది. కైనటిక్ DX బహుశా చాలా మంది ప్రయాణించిన మొదటి ద్విచక్ర వాహనాలలో ఒకటి. కంపెనీ పూర్తిగా విద్యుత్ రూపంలో తిరిగి తీసుకొచ్చింది. . కైనెటిక్ తిరిగి రావడమే కాదు, అనేక ఫీచర్లతో దీనిని తయారు చేసింది. వాహనాన్నికొత్తగా స్టార్ట్ చేయొచ్చు.. కైనెటిక్ డీక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను స్టార్ట్ చేయడానికి మాములు […]
40 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన Kinetic DX – ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ సిద్ధం
Kinetic DX Electric Scooter లాంచ్: ఫీచర్లు, ధరలు, బుకింగ్ వివరాలు ఇవే Kinetic DX Electric Scooter | దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కైనెటిక్ DX ఎట్టకేలకు తిరిగి వచ్చింది. కైనెటిక్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (KEL) కు చెందిన EV తయారీ అనుబంధ సంస్థ అయిన పూణేకు చెందిన కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ లిమిటెడ్ (KWV), పూర్తిగా ఎలక్ట్రిక్ అవతార్ (Electric two-wheeler)లో ఐకానిక్ కెనెటిక్ DX ఎలక్ట్రిక్ స్కూటర్ను తిరిగి తీసుకువచ్చింది. […]
Keesaragutta : ఉత్సాహంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎనిమిదో ఎడిషన్ ప్రారంభం
Hyderabad : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (జిఐసి) ఎనిమిదో ఎడిషన్ను జీఐసీ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదివారం ప్రారంభించారు. కీసరగుట్ట (Keesaragutta ) లోని రామలింగేశ్వర స్వామి ఆలయం ఆవరణంలోమొక్కలు నాటడం ద్వారా మాజీ ఎంపీ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా పాల్గొన్నారు . వారు కొత్త ఎడిషన్ లోగోను కూడా ఆవిష్కరించారు. నా జీవితాంతం కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను […]
Green India Challenge | సుందర్బన్స్లో మడ అడవుల పెంపకం
Green India Challenge | 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు నూతన దిక్సూచి అవుతోంది. గ్రీన్ ఇండియా చాలెంజ్ ఎనిమిదవ ఎడిషన్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్(Sundarbans)లో 2,000 మడ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సముద్ర తుఫానుల నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ (Joginapally Santosh Kumar) ప్రేరణ కాగా, ఉమాశంకర్ మండల్ (Uma […]
Ethanol | ఇంధనంలో విప్లవాత్మక మార్పులు: పెట్రోల్కి E27, డీజిల్కి IBA మిశ్రమం
Ethanol E27 : పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుత 20% నుంచి 27%కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త ఇంధనాన్ని E27గా పిలవాలని నిర్ణయించంది. ఇంధనం కోసం కొత్త నిబంధనలను రూపొందించే బాధ్యత బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కి అప్పగించింది. TOI నివేదిక ప్రకారం, మొదటి విడత సంప్రదింపులు వచ్చే వారం జరగనున్నాయి. E27 పెట్రోల్, IBA డీజిల్ కొత్త E27 పెట్రోల్కు అనుగుణంగా ఇంజిన్లను సవరించడం గురించి పరిశోధన నిర్వహించాలని భారతదేశ […]
Agriculture | నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు: రైతులకు హెల్ప్లైన్
Agriculture News : దేశవ్యాప్తంగా రైతులను తీవ్ర నష్టాలకు గురిచేస్తున్న నకిలీ విత్తనాలు, ఎరువుల సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chouhan) ప్రకటించారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతను నొక్కి చెబుతూ, నకిలీ వ్యవసాయ ఇన్పుట్ల ఉత్పత్తి, అమ్మకాలకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రైతులు ఏవైనా అనుమానాస్పద ఉత్పత్తులను చూసినట్లయితే టోల్ ఫ్రీ హెల్ప్లైన్కు తెలియజేయాలని […]
