Urea Booking App | ఇకపై యాప్ ద్వారా యూరియా బుకింగ్.. క్యూ లైన్లకు చెక్!

Urea Booking App | రైతులు ఎరువుల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే కష్టాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.…

Kisan Diwas : రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ టాప్ 10 పథకాలు

దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు అందిస్తున్న సేవలను గౌరవిస్తూ, భారతదేశ 5వ ప్రధానమంత్రి, రైతు హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయ‌కుడు చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని…

EV Price Hike : కొత్త ఏడాదిలో ఏథర్ షాక్:

జనవరి 1 నుండి పెరగనున్న స్కూటర్ల ధరలు! బెంగళూరు/హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ (Ather Energy) తన…

Zero Bill | విద్యుత్ బిల్లుల టెన్షన్ ఇక లేదు: ‘పీఎం సూర్య ఘర్’తో 7.7 లక్షల ఇళ్లలో సున్నా బిల్లు!

PM Surya Ghar Muft Bijli Yojana | న్యూఢిల్లీ: పెరుగుతున్న కరెంట్ బిల్లులతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి సూర్య…

DelhiAir Pollution : నేటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్.. వాహనాలకు కఠిన నిబంధనలు!

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (DelhiAir Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వాయు నాణ్యత…

ప్రభుత్వ అగ్రి విజన్‌లో పసుపుకు కీలక స్థానం : మంత్రి తుమ్మల

హైదరాబాద్ : దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.…

Hyderabad electric buses | మూడేళ్లలో హైదరాబాద్‌ అంతటా ఎలక్ట్రిక్‌ బస్సులు

హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సంస్థ‌ ఎండీ నాగిరెడ్డి మంగళవారం భద్రాచలం ఆర్టీసీ డిపోను సందర్శించిన సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. మూడేళ్లలో హైదరాబాద్‌ పరిధిలో…

యువ రైడర్ల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ బైక్: VIDA DIRT.E K3 గురించి తెలుసుకోండి.

హైదరాబాద్: హీరో మోటోకార్ప్ నుంచి అభివృద్ధి చెందుతున్న మొబిలిటీ బ్రాండ్ VIDA, చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ VIDA DIRT.E K3…

MGNREGA : మహారాష్ట్ర రైతన్నలకు శుభవార్త: వ్యవసాయ రోడ్లకు 100% యాంత్రిక నిర్మాణం

ముంబై, డిసెంబర్ 8: మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల రైతులకు ఉపశమనం కల్పించే దిశగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.…