Honda Activa EV : హోండా యాక్టివా ఈవీ వచ్చేస్తోంది.. ఇదిగో టీజర్ చూడండి..
Honda Activa EV | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా (Honda) ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగులు వేస్తోంది. అతిత్వరలో ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ...
Vanamahotsavam 2024 | తెలంగాణలో వన మహోత్సవం కింద 33,320 మొక్కల పెంపకం..
తెలంగాణలో ఈ సంవత్సరం వన మహోత్సవం (Vanamahotsavam) కింద సుమారు 33,320 మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిర్ధేశించుకుంది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ నిన్న...
Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..
Agri News | తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్...
Tata Steel : దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ సరఫరా పైపులు.. టాటా స్టీల్ ఘనత
Tata Steel : దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ యాజమాన్యంలోని టాటా స్టీల్ అరుదైన ఘనతను సాధించింది. హైడ్రోజన్ (hydrogen) ను సరఫరా చేసేందుకు అవసరమైన పైపులను తయారు చేసిన...
Sundarbans Mangrove plantation | ‘గ్రీన్’ విప్లవం – కేసీఆర్ జన్మదినం సందర్భంగా 10 వేల మడ మొక్కల...
కోల్కతా/హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని (ఫిబ్రవరి 17), ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతమైన...
AIF Scheme | వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి : రూ.83,528 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం
Agriculture News | రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలకమైన పంటకోత అనంతర మౌలిక సదుపాయాల అభివృద్ధి (Post Harvest Infrastructure) కి కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రారంభించిన Agriculture Infrastructure Fund (AIF)...
PM KISAN | రైతుల ఖాతాల్లో మే నెలలో నగదు బదిలీ.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఎలా...
PM KISAN : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం అయిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం, భారత ప్రభుత్వం...
హైదరాబాద్లో గ్లోబల్ సోలార్ ఎక్స్పో 2026: ఫిబ్రవరి 6 నుండి హైటెక్స్లో మెగా ఈవెంట్.. పూర్తి వివరాలు!
Global Solar Expo Hyderabad 2026 : మీరు మీ ఇంటికి సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవాలనుకుంటున్నారా? లేదా ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో వస్తున్న మార్పులను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక...
కరెంటు బిల్లు కట్టే రోజులు పోయాయి..
ఇక విద్యుత్ సంస్థలే మీకు పైసలు ఇస్తాయి: డిప్యూటీ సీఎం భట్టిరావినూతలలో 'సోలార్ మోడల్ విలేజ్' పథకాన్ని ప్రారంభించిన భట్టి విక్రమార్క.రాష్ట్రవ్యాప్తంగా 81 గ్రామాల్లో రూ. 1,380 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్.ప్రతి ఇంటికి...











