Tag: agriculture news
Warangal Market | ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఏనుమాముల మార్కెట్..
ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ (Warangal Market) ‘ఎర్ర బంగారం’తో కళకళలాడుతోంది. శుక్రవారం మార్కెట్కు రికార్డు స్థాయిలో మిర్చి తరలివచ్చింది. గత నాలుగేళ్ల తర్వాత మళ్లీ ధరలు పుంజుకోవడంతో రైతన్నల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. సీజన్లోనే రికార్డు స్థాయిలో రాక ఈరోజు సుమారు 26,292 బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. మార్కెట్ యార్డు అంతా మిర్చి బస్తాలతో నిండిపోయి ఎరుపు రంగు సంతరించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ధరలు మెరుగ్గా ఉండడం […]
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ద్రాక్ష ఎగుమతులకు బ్రేక్ – West Asia Conflict
Agriculture News | ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు (West Asia Conflict impact on Grapes) మహారాష్ట్ర ద్రాక్ష రైతులను ఆందోళనలోకి నెట్టాయి. వాయు, సముద్ర మార్గాల్లో భద్రతా కారణాల దృష్ట్యా రవాణా నిలిచిపోవడంతో, గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన వేలాది టన్నుల ద్రాక్ష నిలిచిపోయింది. నవీ ముంబైలోని Jawaharlal Nehru Port Authority (జేఎన్పిఎ) వద్ద ఇప్పటికే లోడ్ చేసిన దాదాపు 300 కంటైనర్లు షిప్పింగ్ షెడ్యూల్లపై స్పష్టత కోసం నిలిచిపోయాయి. […]
ఆయిల్ పామ్ రైతులకు పండుగ: టన్ను గెలల ధర రూ. 21,546కు పెంపు – మంత్రి తుమ్మల – Oil Palm Price
Oil Palm Price Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, మిల్లులలో రికవరీ శాతాన్ని పరిగణనలోకి తీసుకొని, ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధరను టన్నుకు రూ. 21,546 (Oil Palm Subsidy) గా నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) వెల్లడించారు. గతేడాది ఇదే సమయంలో ధర రూ. 12,534 ఉండగా, […]
Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!
Agriculture News Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నిన్నటి రికార్డును బ్రేక్ చేస్తూ, ఈరోజు (05-02-2026) వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్కు గరిష్టంగా ₹38,000 పలికింది. నేటి ప్రధాన పంటల ధరల పట్టిక (05.02.2026) పంట రకం గరిష్ట ధర (Max) కనిష్ట ధర (Min) మోడల్ ధర వండర్ హాట్ మిర్చి ₹38,000 ₹14,500 ₹28,000 యుఎస్ (US) 341 మిర్చి ₹26,700 […]
Agriculture subsidy | కూరగాయలు సాగు చేసే రైతులకు సర్కారు గుడ్న్యూస్
Agriculture subsidy : రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగమించి స్థానిక మార్కెట్లలో సరఫరా, ధరలను స్థిరంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 10,000 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూరగాయల రైతులపై భారం తగ్గించేందుకు ఎకరాకు రూ.9,600 నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమ చేయనుంది. ప్రస్తుతం తెలంగాణలో 1.35 లక్షల […]
రేపటి నుంచి ధాన్యం సేకరణ షురూ.. – PaddyProcurement
Amaravathi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ (PaddyProcurement) కార్యకలాపాలు నవంబర్ 3 నుండి ప్రారంభం కానున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రైతులు తమ వివరాలను వాట్సాప్ నంబర్ 73373 59375కు “HI” సందేశం పంపడం ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 2025-26 ఖరీఫ్ సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్య సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,000 రైతు సేవా కేంద్రాలు, దాదాపు 2,000 కొనుగోలు కేంద్రాలు […]
ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు
Cotton Farmers | హైదరాబాద్ : పత్తి రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ సేవలను ప్రారంభించింది. వాట్సప్ నంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సన్నద్ధమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే […]
Agriculture | దేశంలో రికార్డు స్థాయిలో 3322.98 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి
Agriculture News | వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023-24 సంవత్సరానికి ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పత్తి తుది అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనాలు ప్రాథమికంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించారు. రిమోట్ సెన్సింగ్, వీక్లీ క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్, ఇతర ఏజెన్సీల నుంచి అందుకున్న సమాచారంతో పంట ప్రాంతాన్ని ధ్రువీకరించి లెక్కగట్టారు. పంట దిగుబడి అంచనాలు ప్రధానంగా దేశవ్యాప్తంగా నిర్వహించే పంట కోత […]
PM-ASHA | రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. పీఎం ఆశా పథకం కొనసాగింపు
PM-ASHA | రైతులకు లాభదాయకమైన ధరలను అందించడానికి, వినియోగదారులకు అవసరమైన వస్తువుల ధరల హెచ్చుతగ్గులను నియంత్రించడానికి ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ (PM-ASHA) పథకాలను కొనసాగించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సమయంలో 2025-26 వరకు దీనిపై మొత్తం ఆర్థిక వ్యయం రూ.35,000 కోట్లు వెచ్చించింది. రైతులు, వినియోగదారులకు మరింత సమర్ధవంతంగా సేవలందించేందుకు ప్రభుత్వం ధరల మద్దతు పథకం (PSS), ధరల […]
