Harithamithra Telugu News

Sunday, May 3Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Tag: agriculture news

Kharif Crop | రానున్న ఖరీఫ్‌లో ‘ఎల్ నినో’ ముప్పు

Kharif Crop | రానున్న ఖరీఫ్‌లో ‘ఎల్ నినో’ ముప్పు

వ్యవసాయ వార్తలు
మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సన్న రకాలకే ప్రాధాన్యంపప్పుధాన్యాలు, నూనెగింజల సాగు పెంచడమే లక్ష్యంఏకపంట విధానం వద్దు - భూసారాన్ని కాపాడుకుందాంఅధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షKharif Crop Planning : రానున్న ఖరీఫ్ సీజన్‌లో వర్షపాత పరిస్థితులు, సాగు ప్రణాళికపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే సీజన్‌లో 'ఎల్ నినో' ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, రైతులకు నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.మే 15లోగా సమగ్ర నివేదికవాతావరణ శాఖ నుండి మే 15వ తేదీ నాటికి పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకోవాలని మంత్రి సూచించారు. వాతావరణ అంచనాలు మరియు ఆయా జిల్లాల వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా జిల్లా వారీ సాగు ప్రణాళికలను (District-wise Crop Plans) సిద్ధం చే...
Warangal Market | ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఏనుమాముల మార్కెట్..

Warangal Market | ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఏనుమాముల మార్కెట్..

వ్యవసాయ వార్తలు
ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ (Warangal Market) 'ఎర్ర బంగారం'తో కళకళలాడుతోంది. శుక్రవారం మార్కెట్‌కు రికార్డు స్థాయిలో మిర్చి తరలివచ్చింది. గత నాలుగేళ్ల తర్వాత మళ్లీ ధరలు పుంజుకోవడంతో రైతన్నల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది.సీజన్‌లోనే రికార్డు స్థాయిలో రాకఈరోజు సుమారు 26,292 బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. మార్కెట్ యార్డు అంతా మిర్చి బస్తాలతో నిండిపోయి ఎరుపు రంగు సంతరించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ధరలు మెరుగ్గా ఉండడం విశేషం.Warangal Market : నేటి గరిష్ఠ ధరల వివరాలు (క్వింటాకు):నాణ్యత కలిగిన వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి:మిర్చి రకంగరిష్ఠ ధర (రూ.)సింగిల్‌పట్టి30,000/-దేశీ మిర్చి40,000/-వండర్‌హాట్35,500/-దీపిక30,000/-యూఎస్ 34121,100/-ఎల్లో మిర్చి20,000/-తేజ రకం19,200/-తాలు12,500/-దేశీ మిర్చికి విదేశీ డిమాండ్ప్రధానంగా...
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ద్రాక్ష ఎగుమతులకు బ్రేక్ – West Asia Conflict

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ద్రాక్ష ఎగుమతులకు బ్రేక్ – West Asia Conflict

Agricultue, వ్యవసాయ వార్తలు
Agriculture News | ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు (West Asia Conflict impact on Grapes) మహారాష్ట్ర ద్రాక్ష రైతులను ఆందోళనలోకి నెట్టాయి. వాయు, సముద్ర మార్గాల్లో భద్రతా కారణాల దృష్ట్యా రవాణా నిలిచిపోవడంతో, గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన వేలాది టన్నుల ద్రాక్ష నిలిచిపోయింది. నవీ ముంబైలోని Jawaharlal Nehru Port Authority (జేఎన్‌పిఎ) వద్ద ఇప్పటికే లోడ్ చేసిన దాదాపు 300 కంటైనర్లు షిప్పింగ్ షెడ్యూల్‌లపై స్పష్టత కోసం నిలిచిపోయాయి. అదనంగా, మరో 700 కంటైనర్లు జేఎన్‌పిఎ సమీప కోల్డ్ స్టోరేజ్ కేంద్రాల్లో ఉన్నాయి.తీరంలో నిలిచిన వేలాది టన్నుల సరుకునవీ ముంబైలోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA) వద్ద ప్రస్తుతం ద్రాక్ష కంటైనర్లు పేరుకుపోయాయి.దుబాయ్ మార్గంలో: దుబాయ్ మీదుగా గల్ఫ్ మార్కెట్లకు వెళ్లాల్సిన సుమారు 300 కంటైనర్ల ద్రాక్ష (దాదాపు 3,900 టన్నులు) ఇప్పటికే లోడ...
ఆయిల్ పామ్ రైతులకు పండుగ: టన్ను గెలల ధర రూ. 21,546కు పెంపు – మంత్రి తుమ్మల ‌‌ – Oil Palm Price

ఆయిల్ పామ్ రైతులకు పండుగ: టన్ను గెలల ధర రూ. 21,546కు పెంపు – మంత్రి తుమ్మల ‌‌ – Oil Palm Price

ఉద్యాన పంటలు, వ్యవసాయ వార్తలు
Oil Palm Price Telangana : తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, మిల్లులలో రికవరీ శాతాన్ని పరిగణనలోకి తీసుకొని, ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధరను టన్నుకు రూ. 21,546 (Oil Palm Subsidy) గా నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) వెల్లడించారు. గతేడాది ఇదే సమయంలో ధర రూ. 12,534 ఉండగా, ఇప్పుడు అది రికార్డు స్థాయికి చేరడం గమనార్హం.ముఖ్య విశేషాలు:అదనపు లబ్ధి: పెరిగిన ధరల వల్ల రాష్ట్రంలోని 15,024 మంది ఆయిల్ పామ్ రైతులకు సుమారు రూ. 2 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరనుంది.ఆయిల్ రికవరీ పెంపు: అప్పారావుపేట, అశ్వరావుపేట ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీలలో అత్యాధునిక యంత్రాల ఏర్పాటు ద్వారా నూనె రికవరీ శాతం (OER) 20.01%కి పెరిగింది. దీనివల్ల గెలల ధరలో గణనీయమైన పెరుగుదల సాధ్యమైంది.ఏ...
Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!

Chilli Price | ఆగని ‘ఎర్ర బంగారం’ జోరు.. వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹38,000!

సేంద్రియ వ్యవసాయం
Agriculture News Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. నిన్నటి రికార్డును బ్రేక్ చేస్తూ, ఈరోజు (05-02-2026) వండర్ హాట్ రకం మిర్చి క్వింటాల్‌కు గరిష్టంగా ₹38,000 పలికింది.నేటి ప్రధాన పంటల ధరల పట్టిక (05.02.2026)పంట రకంగరిష్ట ధర (Max)కనిష్ట ధర (Min)మోడల్ ధరవండర్ హాట్ మిర్చి₹38,000₹14,500₹28,000యుఎస్ (US) 341 మిర్చి₹26,700₹12,500₹24,500దీపిక మిర్చి₹27,000₹27,000₹27,000తేజ మిర్చి₹19,500₹11,500₹17,000పత్తి (Cotton New)₹7,630₹6,000₹7,000మినుములు (Black Gram)₹8,602₹8,602₹8,602పెసర్లు (Green Gram)₹8,352₹7,722₹8,352నిన్నటితో పోలిస్తే ధరలు ఇలా..వండర్ హాట్ మిర్చి: నిన్నటి గరిష్ట ధర ₹37,100 కాగా, ఈరోజు (గురువారం ) అది ₹900 పెరిగి ₹38,000 కు చేరింది.US 341: బుధవారం ₹26,200 పలికిన ఈ రకం, నేడు ₹500 పెరిగి ₹26,700 వద్ద ట్ర...
Agriculture subsidy | కూరగాయలు సాగు చేసే రైతుల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌

Agriculture subsidy | కూరగాయలు సాగు చేసే రైతుల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌

సేంద్రియ వ్యవసాయం, Agricultue
కూరగాయల ఉత్పత్తి పెంపు దిశగా ప్రభుత్వ కీలక నిర్ణయంకొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు – రైతులకు ఎకరాకు రూ.9,600 సబ్సిడీAgriculture subsidy : రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగ‌మించి స్థానిక మార్కెట్లలో సరఫరా, ధ‌రలను స్థిరంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో కొత్త‌ సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 10,000 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూర‌గాయ‌ల‌ రైతులపై భారం తగ్గించేందుకు ఎకరాకు రూ.9,600 నేరుగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్ఫర్‌ (DBT) ద్వారా జమ చేయనుంది.ప్రస్తుతం తెలంగాణ‌లో 1.35 లక్షల ఎకరాల్లో 14.64 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర అవసరాలు సుమారు 26 లక్షల టన్నులుగా ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ అంచనాల ప్రకారం 12.68 లక్షల టన్నుల లోటు ఉండటంతో, ఏటా 10 వేల ఎకరాల అదనపు సాగును ...
రేప‌టి నుంచి ధాన్యం సేకరణ షురూ.. – PaddyProcurement

రేప‌టి నుంచి ధాన్యం సేకరణ షురూ.. – PaddyProcurement

సేంద్రియ వ్యవసాయం
Amaravathi | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ (PaddyProcurement) కార్యకలాపాలు నవంబర్ 3 నుండి ప్రారంభం కానున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. రైతులు తమ వివరాలను వాట్సాప్ నంబర్‌ 73373 59375కు "HI" సందేశం పంపడం ద్వారా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. 2025-26 ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్య సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్రవ్యాప్తంగా 3,000 రైతు సేవా కేంద్రాలు, దాదాపు 2,000 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి మ‌నోహ‌ర్‌ వివరించారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు 10,500 మందికి పైగా సిబ్బందిని నియమించామని, కొనుగోలు చేసిన 48 గంటల్లోపు రైతులకు చెల్లింపు జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.అలాగే, గన్నీ బ్యాగుల నాణ్యతను ముందుగానే పరీక్షించుకోవాలని, తేమ పరీక్ష యంత్రాలు, రవాణా సౌకర్యాలు ఆలస్యం లేకుండా అందుబాటులో ఉంచాలని అధి...
ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు

ఇకపై పత్తి రైతులకు వాట్సప్ సేవలు

సేంద్రియ వ్యవసాయం
Cotton Farmers | హైదరాబాద్ : పత్తి రైతుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం వాట్సప్ సేవలను ప్రారంభించింది. వాట్సప్ నంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సన్నద్ధమైంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ సేవలను ప్రారంభించింది. పత్తి కొనుగోళ్లు, అమ్మకం, అర్హత, తదితర వివరాలు, చెల్లింపు స్థితి, సీసీఐ సెంటర్లలో వేచి ఉండే సమయం వంటి ముఖ్యమైన వివరాలను రైతులు తమ ఇంటి వద్దనే ఉండి ఈ వాట్సప్ నంబరు ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులందరూ మార్కెటింగ్ శాఖ తీసుకొచ్చిన ఈ వాట్సప్ యాప్ ను ఉపయోగించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా పత్తిని విక్రయించుకోవాలని రైతులను కోరారు. అలాగే, రైతులకు ఎటువంటి ఫిర్యాదు ఉన్నా వాట్సప్ ద్వారా సమాచారమిస్తే.. మార్కె...
Agriculture | దేశంలో రికార్డు స్థాయిలో 3322.98 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి

Agriculture | దేశంలో రికార్డు స్థాయిలో 3322.98 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి

E-scooters
Agriculture News | వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023-24 సంవత్సరానికి ప్రధాన వ్యవసాయ పంటల ఉత్పత్తి తుది అంచనాలను విడుదల చేసింది. ఈ అంచనాలు ప్రాథమికంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందిన సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించారు. రిమోట్ సెన్సింగ్, వీక్లీ క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్, ఇతర ఏజెన్సీల నుంచి అందుకున్న సమాచారంతో పంట ప్రాంతాన్ని ధ్రువీకరించి లెక్కగట్టారు. పంట దిగుబడి అంచనాలు ప్రధానంగా దేశవ్యాప్తంగా నిర్వహించే పంట కోత ప్రయోగాల (సీసీఈలు) ఆధారంగా ఉంటాయి. 2023-24 వ్యవసాయ సంవత్సరాల్లో ప్రధాన రాష్ట్రాల్లో రూపొందించిన డిజిటల్ జనరల్ క్రాప్ ఎస్టిమేషన్ సర్వే (డీజీసీఈసీఎస్) ప్రారంభించి సీసీఈలను రికార్డ్ చేసే ప్రక్రియ మళ్లీ రూపొందించారు. దిగుబడి అంచనాల పారదర్శకత, పటిష్టతను ఈ కొత్త విధానం నిర్ధారిస్తుంది.2023-24లో దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 3322.98 ఎల్ఎం...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates