Sunday, December 22Lend a hand to save the Planet
Shadow

Tag: EVs

Electric cycle offer | ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పై రూ.3000 డిస్కౌంట్..

Electric cycle offer | ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పై రూ.3000 డిస్కౌంట్..

Electric cycles
Electric cycle offer | అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని Nexzu Mobility కంపెనీ మహిళా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది.  ఈ ఆఫర్  మార్చి 8 నుండి మార్చి 17 వరకు (10 రోజులు) కొనసాగుతుంది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు Rompus Plus, Bazinga EV సైకిళ్లపై   మూడు వేల తగ్గింపు  పొందవచ్చు.గతంలో రూ.32,750గా ఉన్న రోంపస్ ప్లస్ ఇప్పుడు రూ.29,750 తగ్గింపు ధరతో అందుబాటులోకి వచ్చింది. రోంపస్ ప్లస్ రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించబడింది. 5.2Ah Li-ion బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సింగిల్ ఛార్జింగ్ పై 32 కిమీ రేంజ్ ఇస్తుంది.  ఇది గంటకు  25 కిమీ/గం గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.ఇక మరో మోడల్ Nexzu Bazinga EV సైకిల్ మునుపటి ధర రూ. 44,500 గా ఉండగా, ఇప్పుడు ప్రత్యేక ఆఫర్ కింద రూ. 41,500 కి అందుబాటులో ఉంది.  Bazinga లోల్ డిటాచబుల్ Li-ion బ్యాటరీపై సింగిల్ చార్జిపై 100km వరకు ప్ర...
Vida V1 Plus :  రూ. లక్ష లోపే విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్..

Vida V1 Plus : రూ. లక్ష లోపే విడా వి1 ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్..

E-scooters
Vida V1 Plus: దేశీయ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ విడ నుంచి మరో మోడల్ వీ 1 ప్లస్ స్కూటర్ మార్కెట్లోకి వస్తోంది. విడా ఎలక్ట్రిక్ వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత్ లో రూ. 97,800  ప్రారంభ ధరతో తీసుకువస్తూ.. మార్కెట్ లో మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. విడా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ Vida V1 Plus Electric scooter: ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్లో మార్కెట్ వాటాను పెంచుకునే లక్ష్యంతో వ్యూహాత్మకంగా విడా ఎలక్ట్రిక్ అధికారికంగా వీ 1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను సబ్సిడీల అనంతరం కేవలం రూ. 97,800 లకే అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత మార్కెట్లో అత్యంత చౌకగా లభించే ఎలక్ట్రిక్ స్కూటర్ వి 1 ప్లస్ అని చెబుతోంది. 100 కి.మీ రేంజ్ విడా వి1 ప్లస్ (Vida V1 Plus) స్కూటర్ లో 1.72 కిలోవాట్ల సామర్థ్యం గల రెండు రిమూవబుల్ ...
Sokudo Electric : తక్కువ ధ‌ర‌లోనే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను విడుద‌ల చేసిన ఈవీ కంపెనీ

Sokudo Electric : తక్కువ ధ‌ర‌లోనే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను విడుద‌ల చేసిన ఈవీ కంపెనీ

E-scooters
Affordable E-Scooters | ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌పై దృష్టి సారించిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా (Sokudo Electric India).. తాజాగా FAME-II స్కీమ్‌కు అనుగుణంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. బడ్జెట్- ఫ్రెండ్లీ బైక్‌లను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాల‌ని భావిస్తోంది. ఇదిలా ఉండ‌గా ఈ సంస్థ 2023లో అమ్మకాల్లో 36 శాతం పెరుగుదలను న‌మోదు చేసుకుంది. త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో గణనీయమైన 15-20 శాతం వాటాను సాధించాల‌ని సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. రూ.59,889 నుంచి ప్రారంభం ఈ 'మేక్ ఇన్ ఇండియా' స్కూటర్లు భారత మార్కెట్ లో అన్ని వ‌ర్గాల వినియోగ‌దారుల‌కు సరిపోయే విధంగా పోటీ ధరలను కలిగి ఉన్నాయి....
VinFast Klara S | 190కి.మీ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో ఇండియాలో విడుదల..

VinFast Klara S | 190కి.మీ మైలేజీ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్.. త్వరలో ఇండియాలో విడుదల..

E-scooters
VinFast Klara S | వియత్నాం దేశానికి చెందిన ఈవీ తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఆటో (VinFast Auto) ..  ఫిబ్రవరి 25, 2024న తమిళనాడులోని తూత్తుకుడిలో తన ఎలక్ట్రిక్ కార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అయితే కొద్ది రోజుల్లోనే భారతదేశంలో తన ఎలక్ట్రిక్ స్కూటర్‌లలో ఒకదానికి డిజైన్ పేటెంట్‌ను నమోదు చేసింది.2017లో ప్రారంభ‌మైన విన్‌ఫాస్ట్ కంపెనీ.. అన‌తికాలంలోనే అత్యాధుని ఫీచ‌ర్లు క‌లిగిన‌ ప్రీమియం ఎలక్ట్రిక్ కార్లను విడుద‌ల చేసి ప్రసిద్ది చెందింది. అయితే కంపెనీ తన హోమ్ మార్కెట్‌లో అనేక రకాల ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విక్రయిస్తోంది. CY2023లో, VinFast దాని మొత్తం 72,468 ఇ-స్కూటర్‌లను విక్రయించింది. వాటిలో ఒకటి క్లారా S (VinFast Klara S), దీని కోసమే ఇప్పుడు భారతదేశంలో డిజైన్ ట్రేడ్‌మార్క్‌ను నమోదు చేసింది. రంగులు విన్ ఫాస్ట్ Klara S ఎలక్ట్రిక్ స్కూటర్ వివిధ రకాలైన హై-ఎండ్ రంగులలో వస్తుంది. ఇది అత్యంత సొగసైన అత...
భారతదేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్ సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

భారతదేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే టాప్ సూపర్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ బైక్స్ ఇవే..

E-bikes
Longest Range Electric Bikes : భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్‌లు ఒక్కసారి చార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించలేవని అందరూ అనుకుంటారు. కానీ ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ సాయంతో అలాంటి సవాళ్లను అధిగమించాయి ఈవీ కంపెనీలు.  మార్కెట్ లో విడుదలైన కొన్ని అత్యాధునిక ఎలక్ట్రిక్ బైక్స్ .. ఎంత వేగంగా చార్జ్ అవుతాయో అంతే వేగంగా రోడ్లపైకి దూసుకుపోతున్నాయి. అంతేకాకుండా ఏకంగా సింగిల్ చార్జిపై 200 నుంచి 300వరకు కిలోమీటర్ల మైలేజీ ఇస్తున్నాయి.  మీ రైడింగ్‌ను మరింత ఉత్తేజపరిచే భారతదేశంలోని టాప్ 7 ఎలక్ట్రిక్ బైక్స్ ను ఒకసారి పరిశీలిద్దాం.. మరెందుకు ఆలస్యం పదండిఎలక్ట్రిక్ బైక్  రేంజ్ అల్ట్రావయోలెట్ F77 307 కి.మీకొమాకి రేంజర్ 250 కి.మీఓర్క్సా మాంటిస్ 221 కి.మీపవర్ EV P- స్పోర్ట్ + 210 కి.మీకబీరా మొబిలిటీ 4000 201 కి.మీఒబెన్ రోర్ 187 కి.మీABZO VS01 180 కి.మీ...
Fame II subsidies |  ఎలక్ట్రిక్ స్కూటరలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇంకా కొద్దిరోజులే సమయం!

Fame II subsidies | ఎలక్ట్రిక్ స్కూటరలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఇంకా కొద్దిరోజులే సమయం!

E-scooters
Fame II subsidies on electric vehicles | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకసారి త‌న ప్ర‌సంగంలో "యాహీ సమయ్ హై, స‌హి సమయ్ హై" అని అన్నారు. ఆయన  మాటలు వేరే సందర్భం కోసం అన్న‌ప్ప‌టికీ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఈ మాటలు స‌రిగ్గా స‌రిపోయి. మీకు ఇష్టమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్‌ను త‌క్కువ ధ‌ర‌లో కొనుగోలు చేసే అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి బ‌హుషా మీకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండవచ్చు. దీని వెను కార‌ణాలేంటో ఇపుడు తెలుసుకోండి..దేశంలో ప‌ర్యావ‌ర‌ణ అనుకూల‌మైన ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ, అమ్మ‌కాలను ప్రోత్స‌హిస్తోంది. ఇందుకోసం Fame II subsidies తీసుకొచ్చి ఈవీల‌పై భారీగా సబ్సిడీ అందిస్తోంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ FAME సబ్సిడీని కొన‌సాగిస్తుందా లేదా అనేదానిపై అనిశ్చితి నెల‌కొంది. మార్చి 31, 2024 వరకు విక్ర...
Revolt Motors | మరిన్ని రాష్ట్రాలకు రివోల్ట్ మోటార్స్ డీలర్ షిప్ లు

Revolt Motors | మరిన్ని రాష్ట్రాలకు రివోల్ట్ మోటార్స్ డీలర్ షిప్ లు

EV Updates
Revolt Motors  | రివోల్ట్ మోటార్స్ 15 కొత్త డీలర్‌షిప్‌ల ప్రారంభోత్సవాన్ని ప్రకటించింది. భారతదేశం అంతటా మొత్తం 115 ప్రాంతాలకు తమ నెట్‌వర్క్‌ను  విస్తరించింది.  బీహార్, గోవా, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తోపాటు పశ్చిమ బెంగాల్‌తో సహా కీలక ప్రాంతాలలో  ఈ కొత్త డీలర్‌షిప్‌లను రివోల్ట్ మోటార్స్ ఏర్పాటు చేసింది.రివోల్ట్ మోటార్స్ మాతృ సంస్థ రట్టన్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బిజినెస్ ఛైర్‌పర్సన్ అంజలి రత్తన్  మాట్లాడుతూ "ఈ వృద్ధి మాలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. భవిష్యత్తు కోసం మా దృష్టికి బాలన్నిస్తుంది.  ఈ కొత్త డీలర్‌షిప్‌లు తీసుకువచ్చే అవకాశాల గురించి మేము సంతోషిస్తున్నాము. అర్బన్ మొబిలిటీని అభివృద్ధి చేయడంలో మేము కొత్త ప్రణాళికలను రూపొందిస్తున్నాము." అని తెలిపారు.కొత్తగా ప్రారంభించబడిన ఈ Revolt Motors dealership లు ఆధునిక సౌ...
లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక  ఆఫర్లు ప్రకటించిన కంపెనీ

లక్ష ఈ-స్కూటర్ల సేల్స్ పూర్తయిన సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిన కంపెనీ

EV Updates
Joy e-bike offers : భారతదేశంలో 'జాయ్ ఇ-బైక్' (Joy e-bike) బ్రాండ్ తో  ఎలక్ట్రిక్ వాహనాల తయారీ చేస్తున్న Wardwizard సంస్థ దేశంలో 1 లక్ష ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాల మైలురాయిని దాటేసింది. ఈమేరకు  కంపెనీ తన 1,00,000వ యూనిట్ మిహోస్‌ను వడోదరలోని దాని తయారీ కర్మాగారం నుంచి విడుదల చేసింది.2016లో స్థాపించబడిన ఈ సంస్థ ఎలక్ట్రిక్ సైకిళ్లలో తన మొదటి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని ప్రారంభించింది. BSE లో భారతదేశం యొక్క మొట్టమొదటి లిస్టెడ్ EV కంపెనీగా, వార్డ్‌విజార్డ్ 2018లో దాని మొట్టమొదటి  తక్కువ-వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్, బటర్‌ఫ్లైని పరిచయం చేసింది. ప్రస్తుతం, కంపెనీ 10 మోడళ్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. వీటిలో హై స్పీడ్, లో -స్పీడ్ వేరియంట్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 750కి పైగా టచ్‌పాయింట్‌ల నెట్‌వర్క్ ను పెంపొందించుకుంది.కాగా  లక్ష యూనిట్ల సేల్స్  మైలురాయిని పురస్కరించుకుని, కంపెనీ ...
ఎలోన్ మస్క్ టెస్లా EV త్వరలో భారత్ లోకి ప్రవేశించనుందా? కేంద్రం కొత్త విధానం ఏం చెబుతోంది.?  

ఎలోన్ మస్క్ టెస్లా EV త్వరలో భారత్ లోకి ప్రవేశించనుందా? కేంద్రం కొత్త విధానం ఏం చెబుతోంది.?  

Electric cars
Tesla to enter India soon | బిలియనీర్ ఎలోన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని టెస్లా .. భారత్ లోకి ప్రవేశించేందుకు మర్గం సుగమమవుతోంది. EVలపై రాయితీ దిగుమతి సుంకాలను పొడిగించే విధానాన్ని కేంద్రం ప్రస్తుతం ఖరారు చేస్తోంది. ఈ పరిణామం ఇది టెస్లా కారు ఇండియాలో విక్రయాలకు దార్లు తెరుచుకునే అవకాశం ఉందని ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.₹ 30 లక్షల ($36,000) కంటే ఎక్కువ విలువైన  ఎలక్ట్రిక్ కార్లపై రాయితీ దిగుమతి సుంకాన్ని 2-3 ఏళ్లపాటు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నందున టెస్లా ఇప్పుడు భారత మార్కెట్‌లోకి ప్రవేశించే దశలో ఉంది.  దీనివల్ల  భారతదేశంలోని నిరుద్యోగ యువతకు ఉపాధిని పెంచడానికి  అలాగే దేశంలో EVల ధరలను తగ్గించడంలో సహాయపడుతుంది.  అంతేకాకుండా, భారతదేశంలో EV తయారీ కర్మాగారాన్ని నిర్మించడానికి టెస్లా బ్యాంక్ గ్యారెంటీని పొందేందుకు బదులుగా దిగుమతి సుంకాలను తగ్గించవచ్చని ET నివేదిక పేర్కొంది....