Tag: Sustainable farming
మానవ వెంట్రుకలతో ఎరువులు.. యూరియా కంటే 11% ఎక్కువ ప్రభావవంతం! – Human Hair Fertilizer
Human Hair Fertilizer | సాధారణంగా సెలూన్లలో కటింగ్ చేయించుకున్నాక పారేసే మానవ వెంట్రుకలు పర్యావరణానికి ఒక పెద్ద సమస్యగా మారుతున్నాయి. కానీ, ఒక పరిశోధకుడి ఆలోచన ఆ వ్యర్థాలను మొక్కలకు ప్రాణం పోసే ‘గ్రోటీన్’ (Grotein – Liquid Fertilizer) గా మార్చేసింది. పంజాబ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు హృతిక్ చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు వ్యవసాయ రంగంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. Human Hair Fertilizer : ఆలోచన పుట్టింది ఇలా.. […]
Indian Agriculture 2047 : అన్నదాతల ఆదాయమే లక్ష్యం.. వ్యవసాయ రంగంలో పెను మార్పులకు ఆర్థిక సర్వే పిలుపు!
Indian Agriculture 2047 | 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా (Viksit Bharat) మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ దార్శనికతలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషించనుందని తాజా ఆర్థిక సర్వే (Economic Survey 2026) స్పష్టం చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యవసాయం స్థిరమైన వృద్ధిని నమోదు చేసినప్పటికీ, ఉత్పాదకత లోపాలు, వాతావరణ మార్పు ప్రభావాలు, నిర్మాణాత్మక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సినవిగా ఉన్నాయని సర్వే హెచ్చరించింది. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయం, […]
BIRC 2025 : 26 దేశాలకు భారత బియ్యం ఎగుమతి
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: భారత ప్రభుత్వం బియ్యం ఎగుమతులను పెంచేందుకు జపాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా సహా 26 దేశాలను ఎంపిక చేసింది. వీటికి గ్లోబల్ ఇండెక్స్ (GI) గుర్తింపు పొందిన బియ్యం ఎగుమతి చేయనుంది. ఈ ప్రణాళికతో ₹1.8 లక్షల కోట్ల దిగుమతులను భర్తీ చేసే అవకాశం ఉందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ నిర్ణయం పాకిస్తాన్, థాయిలాండ్ ఆధిపత్యం ఉన్న బియ్యం మార్కెట్లపై భారత ప్రభావాన్ని పెంచనుంది. దీంతో పాకిస్తాన్లో […]
రైతుల భవితవ్యాన్ని మార్చనున్న రెండు కొత్త పథకాలు – New Agriculture Schemes
దేశంలో రైతుల సంక్షేమం కోసం PM-DDKY,పప్పుధాన్యాల ఆత్మనిర్భరత మిషన్ పథకాలు ప్రారంభం New Agriculture Schemes 2025 | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.35,440 కోట్లతో రెండు ప్రధాన వ్యవసాయ పథకాలు ప్రారంభించారు. PM-DDKY ద్వారా 100 జిల్లాలను అభివృద్ధి చేయడం, పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచి స్వయం సమృద్ధి సాధించడం ఈ పథకాల లక్ష్యం. రైతులు వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశీయ, ప్రపంచ డిమాండ్ను తీర్చడానికి ఉత్పత్తిని పెంచాలని రైతులకు […]
Organic agriculture | సేంద్రియ వ్యవసాయానికి మారడానికి ఏడు చిట్కాలు
Organic agriculture| వ్యవసాయం (రసాయనాల వినియోగంతో సాగు) నుండి సేంద్రియ వ్యవసాయానికి వెళ్లడం వల్ల ఖర్చులు తగ్గుతాయి, భూసారాన్ని మెరుగుపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చు. సేంద్రీయ వ్యవసాయానికి మారడానికి రైతులు కొన్ని మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది. మానవ ఆరోగ్యం, పర్యావరణంపై రసాయన ఎరువులు, పురుగుమందుల హానికరమైన ప్రభావాల గురించి అవగాహన పెరగడంతో, చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లుతున్నారు. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. భారతదేశం దీనికి మినహాయింపు కాదు. సేంద్రియ […]
