Environment
దేశవ్యాప్త ఉద్యమంగా రిలయన్స్ ఫౌండేషన్ ‘వాటర్4లైఫ్’.. (Water4Life Campaign)
1400 జలవనరుల పునరుద్ధరణలో 33 వేల మంది వాలంటీర్లు! Reliance Foundation Water4Life Campaign : పర్యావరణ పరిరక్షణ, జలవనరుల పునరుద్ధరణే ధ్యేయంగా రిలయన్స్ ఫౌండేషన్ ప్రారంభించిన #Water4Life (వాటర్4లైఫ్) ప్రచారం దేశవ్యాప్తంగా ఒక ఉధృతమైన ప్రజా ఉద్యమంగా మారుతోంది. మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 15 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 108 జిల్లాల్లో వేలాది మంది వాలంటీర్లు భాగస్వాములయ్యారు. Water4Life Campaign : 10 […]
Delhi Pollution | కాలుష్యంపై ఢిల్లీ సర్కార్ ‘బ్లూప్రింట్’: 14 వేల బస్సులు, ఈవీ పాలసీ 2.0తో సరికొత్త ప్రణాళిక!
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని (Delhi Pollution) అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం అత్యంత భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేఖ గుప్తా అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో కాలుష్య నిరోధక ‘బ్లూప్రింట్’ను ఆమోదించారు. రాబోయే 12 నెలల పాటు 24 గంటలూ పనిచేసి కాలుష్య రహిత ఢిల్లీని నిర్మించాలని అధికారులకు పిలుపునిచ్చారు. ప్రజా రవాణాలో విప్లవాత్మక మార్పులు ప్రైవేట్ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు రవాణా వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా పునర్నిర్మిస్తోంది:2029 […]
DelhiAir Pollution : నేటి నుండి వర్క్ ఫ్రమ్ హోమ్.. వాహనాలకు కఠిన నిబంధనలు!
న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (DelhiAir Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. వాయు నాణ్యత సూచిక (AQI) ‘తీవ్రమైన’ వర్గంలోకి పడిపోవడంతో గురువారం (నేటి) నుండి GRAP-4 పరిమితులకు అదనంగా మరికొన్ని కఠినమైన ఆంక్షలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. సగం మందికి ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ తప్పనిసరి ఢిల్లీ కార్మిక మంత్రి కపిల్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో 50 […]
Green Crackers | ఢిల్లీలో గ్రీన్ బాణసంచాకు అనుమతి — గ్రీన్ క్రాకర్స్ తో పండుగ ఉత్సాహం
Diwali 2025 | దీపావళికి ముందే గ్రీన్ బాణసంచా (Green Crackers) పై నిషేధాన్ని సుప్రీంకోర్టు సడలించింది, ఢిల్లీ-ఎన్సిఆర్ పరిధిలో నిర్ణీత ప్రదేశాలు, సమయాల్లో గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలు, వినియోగానికి అనుమతిచ్చింది. “పర్యావరణ ఆందోళనలు, పండుగ సీజన్ మనోభావాలు, టపాసుల తయారీదారుల జీవనోపాధి హక్కు”ను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి రూపొందించబడిన గ్రీన్ క్రాకర్లు సాంప్రదాయ పటాకుల కంటే తక్కువ-ఉద్గారాలను వెలువరిస్తాయి. శబ్ద తీవ్రత, ఉద్గారాలను తగ్గించే లక్ష్యంతో […]
ఢిల్లీకి ఊపిరి పోసిన జూలై 2025: ఏడేళ్లలో అత్యుత్తమ గాలి నాణ్యత – Delhi Air Improvement – 2025
Delhi Air Improvement – 2025 : జూలై 2025లో ఢిల్లీ 2018 తర్వాత అత్యంత స్వచ్ఛమైన జూలై గాలి నాణ్యతను నమోదు చేసింది. సగటు గాలి నాణ్యత సూచిక (AQI) 78గా ఉంది. ఇది ‘సంతృప్తికరమైన’ విభాగంలోకి వస్తుంది. ఈ ఘనత 2020 సంవత్సరంలో COVID-19 లాక్డౌన్ సమయంలో నమోదైన గాలిని కూడా అధిగమించింది. ఇది వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా నగరం చేస్తున్న పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పవచ్చు. జూలైలో అత్యుత్తమ AQI: పురోగతి […]
కేరళలో ఈ-వ్యర్థాల సేకరణకు స్పెషల్ డ్రైవ్ – e-Waste Collection
తిరువనంతపురం: ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (e-Waste Collection) సురక్షితంగా పారవేయడానికి కేరళ ప్రభుత్వం సరికొత్త చొరవను ప్రారంభించింది. ఇందులో మంగళవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా ఈ వేస్టేజ్ కలెక్షన్ డ్రైవ్ను ప్రారంభిస్తోంది. గృహాలు, సంస్థలు పారవేసే గాడ్జెట్లు ఉపకరణాలకు LSGD ప్రత్యేక ధరను నిర్ణయించింది. మంగళవారం నెయ్యటింకర మునిసిపాలిటీలో జరిగే కార్యక్రమంలో స్థానిక స్వపరిపాలన శాఖ (LSGD) మంత్రి MB రాజేష్ మునిసిపాలిటీలలో ప్రారంభించనున్న ప్రత్యేక ప్రచారానికి సంబంధించిన మొదటి దశను ప్రారంభించారు. రాష్ట్రంలో విషపూరిత కాలుష్యాన్ని అరికట్టడంతోపాటు, ఈ-వ్యర్థాలను […]
New Delhi | పర్యావరణ పరిరక్షణకు మరో మెట్టు: కాలుష్యకర వాహనాలపై ఢిల్లీ కఠిన చర్యలు
New Delhi : ఢిల్లీ ప్రభుత్వం పాత డీజిల్, పెట్రోల్ వాహనాల వాడకంపై ఆంక్షలను ఎత్తివేసిన కొద్ది రోజులకే, నవంబర్ 1 నుంచి అటువంటి వాహనాలకు ఇంధనం అమ్మకాలపై కొత్త ఆదేశాలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. ఇంధన నిషేధం దిల్లీలోనే కాకుండా జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని ఐదు జిల్లాల్లో కూడా అమలు చేయనున్నారు. రాజధాని పరిసర ప్రాంతాలలో పెరుగుతున్న వాయు కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం, పెట్రోల్ […]
sustainable Kumbh Mela 2025 | మహా కుంభమేళాలో పర్యావరణ సవాళ్లకు పరిష్కారాలు ఎలా?
sustainable Kumbh Mela 2025 | ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటైన కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్ జిల్లా ప్రయాగ్రాజ్ నిర్వహించనున్నారు. ఈ మేళా సమయంలో నదులలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇది మన పాపాలను తొలగిస్తుందని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజేస్తుందని విశ్వసిస్తారు. కుంభమేళా (Kumbh Mela 2025 ) ప్రాముఖ్యత కుంభమేళా భారతీయ సాంస్కృతిక, […]
Delhi air pollution Today |
Delhi air pollution Today | దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత మరింత ప్రమాదక స్థాయికి చేరింది. రానున్న మరో ఆరు రోజుల పాటు గాలి నాణ్యత తీవ్రమైన (severe ) లేదా తీవ్రమైన + (severe+ ) కేటగిరీలోనే ఉంటుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తన రోజువారీ బులెటిన్లో అంచనా వేసింది. అంతకుముందు ఆదివారం, సాయంత్రం 4 గంటలకు సగటు వాయు నాణ్యత సూచిక (AQI) 441 (సివియర్ ), రాత్రి […]
