Thursday, July 3Lend a hand to save the Planet
Shadow

EV Updates

EV Scooter | ఓలా ఈవీ స్కూట‌ర్ ను ఇప్పుడు రూ.49,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు..

EV Scooter | ఓలా ఈవీ స్కూట‌ర్ ను ఇప్పుడు రూ.49,999లకే ఇంటికి తీసుకెళ్లొచ్చు..

EV Updates
Ola Electric launches Biggest Ola Season Sale |  ద‌స‌రా, దీపావ‌ళి ఉత్స‌వాల సంద‌ర్భంగా దేశంలోని అతిపెద్ద ఈవీ కంపెనీ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టిది. ఓలా ఎలక్ట్రిక్ 'BOSS - బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్'ని ప్రారంభించింది.ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్‌ఫోలియోను రూ.49,999 చెల్లించి ఇంటికి తీసుకెళ్లొచ్చు.బెంగళూరు, అక్టోబర్ 3, 2024: భారతదేశంలోని అతిపెద్ద EV కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ ఈరోజు పండుగ సీజన్ కోసం BOSS - బిగ్గెస్ట్ ఓలా సీజన్ సేల్ ని ప్రారంభించింది. దీని కింద, కంపెనీ తన S1 పోర్ట్‌ఫోలియోలో ₹49,999 కంటే తక్కువ ధరకు స్కూట‌ర్ కొనుగోలు చేయొచ్చు. అదనంగా, కంపెనీ గరిష్టంగా ₹40,000 వరకు పండుగ ప్రయోజనాలను అందుకోవ‌చ్చు. ఇందులో హైపర్‌చార్జింగ్ క్రెడిట్‌లు, MoveOS+ అప్‌గ్రేడ్, యాక్సెసరీస్ & కేర్+పై ప్రత్యేకమైన డీల్‌లు ఆఫర్‌లు ఉన్నాయి. BOSS ప్రయోజనాలు ఇవే.. ధరలు: Ola S1 X 2kWh కేవలం ₹49,999 నుంచి ...
దసరా బంపర్ ఆఫర్ టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ.3లక్షల డిస్కౌంట్ 

దసరా బంపర్ ఆఫర్ టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ.3లక్షల డిస్కౌంట్ 

EV Updates
TATA festival Discounts: పండుగల సీజన్ దాదాపు ప్రారంభమైంది. నవరాత్రులు అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత దేశంలో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రజలు కొత్త గృహపకరణాలు వాహనాలు  కొనుగోలు చేస్తుంటారు.. ఈ . పండుగల సీజన్‌ను మరింత సద్వినియోగం చేసుకునేందుకు ఆటో కంపెనీలు కూడా ఆఫర్లు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల అతిపెద్ద పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న ఆటో తయారీ కంపెనీ టాటా మోటార్స్ పండుగ ఆఫర్‌లను ప్రవేశపెట్టింది. కంపెనీ తన  ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్లు Nexon.ev , Punch.ev మరియు Tiago.ev లపై ఆఫర్లను ప్రకటించింది . ఈ ఆఫర్ల ద్వారా మీరు రూ. 3 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. Tata Nexon.ev పై భారీ డిస్కౌంట్.. Tata Nexon EVపై రూ. 3 లక్షల వరకు తగ్గింపు లభిస్తుందని కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెలియజేసింది. ఇది వేరియంట్‌ నువ్వు బట్టి గరిష్టంగా రూ. 3 లక్షల తగ్గింపు తర్వాత, ఈ కారు ధర రూ. 12.49 లక్షలు (ఎ...
రూ.10,900 కోట్లతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు కొత్త‌గా స‌బ్సిడీ ప‌థ‌కం

రూ.10,900 కోట్లతో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు కొత్త‌గా స‌బ్సిడీ ప‌థ‌కం

EV Updates
PM E-DRIVE subsidy scheme | దేశంలో ఎల‌క్ట్రిక్‌ వాహనాల కొనుగోళ్లను ప్రోత్స‌హించేందుకు, ఛార్జింగ్ మౌలిక‌ళ‌ వసతుల క‌ల్ప‌న‌కు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్ధికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.10,900 కోట్లతో ‘పీఎమ్‌ ఇ-డ్రైవ్‌’ పథకాన్ని ఆవిష్కరించింది. కాగా ఏప్రిల్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలయిన EMPS-2024 (ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్) పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో PM E-DRIVE పథకాన్ని తీసుకొచ్చింది.   ఈ కొత్త ప‌థ‌కం 2024 అక్టోబరు 1 నుంచి 2026 మర్చి 31 వరకు అమలులో ఉండనుంది. ఈవీల‌పై సబ్సిడీ ఇలా.. విద్యుత్‌ ద్విచక్ర వాహనాలకు వాటిలో వినియోగించే బ్యాటరీ కెపాసిటీ ఆధారంగా సబ్సిడీ వ‌ర్తింప‌జేస్తున్నారు. కిలోవాట్‌ అవర్‌కు రూ.5,000 సబ్సిడీ అందించ‌నున్నారు. మొత్తం సబ్సిడీ తొలి ఏడాదిలో రూ.10,000ను మించదు. రెండో సంవత్స‌రం కిలోవాట్‌కు రూ.2,500 చొప్పున ఉంటుంది. అయితే మొత్తం ప్...
Flipkart | పండుగ బంప‌ర్ ఆఫ‌ర్.. ఫ్లిప్ కార్ట్ లో ఈవీ స్కూట‌ర్ల‌పై భారీ డిస్కౌంట్‌..

Flipkart | పండుగ బంప‌ర్ ఆఫ‌ర్.. ఫ్లిప్ కార్ట్ లో ఈవీ స్కూట‌ర్ల‌పై భారీ డిస్కౌంట్‌..

EV Updates
Flipkart Big Billion Days Sale : ఎలక్ట్రిక్ వెహికల్ (EV) రంగంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల అమ్మ‌కాలు హెచ్చుతగ్గులకు లోనవుతుండగా, గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ గణనీయంగా తగ్గింది. అయితే భారతదేశంలో EV అమ్మకాలు మాత్రం దూకుడుగా సాగుతున్నాయి. జూలైలో ఈవీ విక్ర‌యాలు రికార్డు సృష్టించాయి. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 (EMPS), జూలై 1 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అమలులోకి వస్తుంది. ద‌స‌రా, దీపావ‌ళి ప‌ర్వ‌దినాల సంద‌ర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈవెంట్‌ను కొన‌సాగిస్తోంది. వార్షిక ఫెస్టివల్ ఈవెంట్ లో భాగంగా క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ EMI ఆప్ష‌న్లను వినియోగ‌దారుల కోసం అందిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్ లో అత్యంత పాపుల‌ర్ అయిన మూడు EV స్కూటర్‌లపై భారీ డిస్కౌంట్ల‌ను అందిస్తోంది. ఆ ఈవీ స్కూట‌ర్ల వివ‌రాలు ఇప్పుడు చూద్దాం.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్: ఓలా ఎస్1 ప్రో MRP: రూ. 1,34,999 |...
Ola Electric Service | ఓలా ఈవీ స్కూట‌ర్ ఓన‌ర్ల‌కు గుడ్ న్యూస్… వారికి ఆ కష్టాలు ఇక ఉండ‌వు..

Ola Electric Service | ఓలా ఈవీ స్కూట‌ర్ ఓన‌ర్ల‌కు గుడ్ న్యూస్… వారికి ఆ కష్టాలు ఇక ఉండ‌వు..

EV Updates
డిసెంబర్ 2024 నాటికి సర్వీస్ నెట్‌వర్క్‌ను 1,000 కేంద్రాలకు రెట్టింపు Ola Electric Service |  బెంగళూరు : ఓలా స్కూట‌ర్ ఓన‌ర్ల‌కు గుడ్ న్యూస్, ఓలా ఎలక్ట్రిక్ తన సర్వీస్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడానికి న‌డుం బిగించింది. వినియోగ‌దారుల‌కు హైక్లాస్ ఎక్స్ పీరియ‌న్స్ అందించ‌డానికి #హైపర్‌సర్వీస్ ప్రచారాన్ని ప్రకటించింది. ఈ ప్రచారంలో భాగంగా, తన కంపెనీ యాజమాన్యంలోని సర్వీస్ నెట్‌వర్క్‌ను డిసెంబర్ 2024 నాటికి 1,000 కేంద్రాలకు రెట్టింపు చేస్తుంది.'నెట్‌వర్క్ పార్టనర్ ప్రోగ్రామ్' కింద 1 లక్ష మంది థర్డ్-పార్టీ మెకానిక్‌లకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో కంపెనీ తన EV సర్వీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రకటించింది. ఈ పరిశ్రమలో మొదటి చొరవ EV వ్యాప్తిని వేగవంతం చేయడం, భారతదేశం అంతటా ప్రతి మెకానిక్ EV-ని సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.10 అక్టోబర్ 2024 నుంచి, కంపెనీ దశలవారీగా ఫాస్టెస్ట్ స‌ర్వీస్...
EV Subsidy Scheme | గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.10,900 కోట్ల వరకు సబ్సిడీ పథకం

EV Subsidy Scheme | గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలపై రూ.10,900 కోట్ల వరకు సబ్సిడీ పథకం

EV Updates
EV Subsidy Scheme |  న్యూఢిల్లీ: ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేయాల‌నుకునేవారికి శుభ‌వార్త‌.. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మ‌కాలు, కొనుగోళ్ల‌ను ప్రోత్స‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రూ.10,900 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ వెహికల్ సబ్సిడీ పథకం, PM E-డ్రైవ్ ను ప్ర‌క‌టించింది.ఈ కొత్త పథకం ద్వారా కేంద్రం ఎక్కువ‌గా ఎలక్ట్రిక్ బస్సుల స్వీకరణపై దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లకు సబ్సిడీలను స్వ‌ల్పంగా త‌గ్గించింది. PM E-డ్రైవ్ పథకం 14,028 ఎలక్ట్రిక్ బస్సుల అమ్మ‌కాల‌ను పెంచేందుకు ప్రోత్సాహకాలను ఇస్తుంది. తొమ్మిది ప్రధాన నగరాల్లో కన్వర్జెన్స్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (CESL) స్టార్-రన్ కంపెనీ ద్వారా నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం ₹ 4,391 కోట్ల వ్యయంతో ప్రతి బస్సుకు బ్యాటరీ సామర్థ్యం కోసం kwhకి ₹ 10,000 సబ్సిడీ ఇవ్వ‌నుంది. ఈ-డ్రైవ్ పథకం విస్తృతమైన ఛార్జింగ్ ఇన...
EV Subsidy | ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడీపై కేంద్ర మంత్రి గడ్కరీ షాకింగ్ కామెంట్స్‌..

EV Subsidy | ఎలక్ట్రిక్‌ వాహనాలకు సబ్సిడీపై కేంద్ర మంత్రి గడ్కరీ షాకింగ్ కామెంట్స్‌..

EV Updates
EV Subsidy | ఎలక్ట్రిక వాహనాలపై సబ్సిడీపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో ఈవీల స్వీక‌ర‌ణ గ‌ణ‌నీయంగ పెరిగింద‌ని ఇక‌పై ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపారు. వినియోగదారులు పెట్రోల్ వాహ‌నాల నుంచి ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ వాహనాలను సొంతంగానే మారుతున్నార‌ని చెప్పారు. గురువారం జ‌రిగిన‌ బీఎన్‌ఈఎఫ్‌ సమ్మిట్‌లో నితిన్‌ గడ్కరీ ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మొదట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండేదని, క్ర‌మంగా ఈవీల‌కు భారీగా డిమాండ్‌ పెరగడంతో ఉత్పత్తి వ్యయం తగ్గిందని తెలిపారు. దీంతో సబ్సిడీ అవసరం లేదని తెలిపారు. వాహనదారులు ప్రస్తుతం ఎలక్ట్రిక్‌, కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ వాహనాలను సైతం ఎంచుకుంటున్నారని, ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు, సీఎన్‌జీ వాహనాలకు మరింత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను భావిస్తున్నానని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల ...
FAME 3 Scheme | త్వ‌ర‌లో అమ‌లులోకి  FAME 3 స్కీమ్.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోళ్ల‌కు ఇదే మంచి త‌రుణం..

FAME 3 Scheme | త్వ‌ర‌లో అమ‌లులోకి FAME 3 స్కీమ్.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోళ్ల‌కు ఇదే మంచి త‌రుణం..

EV Updates
FAME 3 Scheme | ప్రభుత్వం తన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అడాప్షన్ స్కీమ్ FAME మూడవ దశను ఒకటి లేదా రెండు నెలల్లో ఖరారు చేస్తుందని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డి కుమారస్వామి బుధవారం తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన ఇన్‌పుట్‌లను మంత్రిత్వ బృందం విశ్లేషిస్తోంద‌ని (హైబ్రిడ్ ) ఎలక్ట్రిక్ వెహికల్ (FAME) పథకం మొద‌టి, రెండు దశల్లో త‌లెత్తిన‌ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.దేశంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విక్ర‌యాలు, త‌యారీని ప్రోత్స‌హించేందుకు ప్ర‌స్తుతం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) 2024 అమ‌ల‌వుతోంది. దీని గడువు సెప్టెంబర్‌లో ముగుస్తుంది. మొత్తం రూ. 500 కోట్లతో EMPS ప‌థ‌కం నాలుగు నెలల పాటు చెల్లుబాటులో ఉంది. ఆ తర్వాత మరో రెండు నెలలు పొడిగించారు. అయితే దీని స్థానంలో FAME 3 scheme ను ప్రారంభించ‌నున్నారు. ఫేమ్ 2 లో భారీగా ...
Ather Energy | శ్రీలంక మార్కెట్‌ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు

Ather Energy | శ్రీలంక మార్కెట్‌ లో త్వరలో ఏథర్ ఎనర్జీ ఈవీ స్కూటర్లు

EV Updates
Ather Energy | ఏథర్ ఎనర్జీ తన రెండవ అంతర్జాతీయ మార్కెట్ అయిన శ్రీలంక (Sri Lanka)కు విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. సెన్సెయ్ క్యాపిటల్ పార్ట్‌నర్స్, అట్మాన్ గ్రూప్, సినో లంక ప్రైవేట్ లిమిటెడ్‌ల జాయింట్ వెంచర్ అయిన ఎవల్యూషన్ ఆటో సహకారంతో ఏథర్ ఎనర్జీ రాబోయే త్రైమాసికంలో శ్రీలంక మార్కెట్లో తన మొదటి ఎక్స్ పీరియ‌న్స్ సెంట‌ర్ ను ప్రారంభించనుంది.ఏథ‌ర్‌ జాతీయ పంపిణీదారుగా, ఎవల్యూషన్ ఆటో శ్రీలంకలో అథర్ ఎనర్జీ విక్రయాలు, స‌ర్వీస్ యాక్టివిటీస్‌ నిర్వహిస్తుంది. అదనంగా, ఎలక్ట్రిక్ వాహనాల విక్ర‌యాల‌ ప్రక్రియను సులభతరం చేయడానికి దేశవ్యాప్తంగా ఫాస్ట్-ఛార్జ్ పాయింట్స్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడంపై కూడా ఏథర్ దృష్టి సారిస్తుంది.ఈ విష‌యంపై ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్‌నీత్ సింగ్ ఫోకెలా మాట్లాడుతూ, “శ్రీలంక మార్కెట్‌లోకి ప్రవేశించడం మాకు చాలా ఆనందంగా ఉంది . నేపాల్ తర్వాత శ్రీలంక మా గ్లోబల్...