Tata Motors ఆగస్టు విక్రయాలు ఎంతంటే..
ఆగస్టు-2022 Tata Motors sells
ఆగస్ట్ 2022 నెలలో Tata Motors sells గణాంకాలను వెల్లడించింది. ఈ ముంబైకి చెందిన స్వదేశీ కార్ల తయారీ సంస్థ గత నెలలో 47,166 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది....
Mahindra Zor Grand Launched
Mahindra Zor Grandమహీంద్రా గ్రూప్లో భాగమైన మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (MEML).. తన సరికొత్త కార్గో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ - జోర్ గ్రాండ్ను విడుదల చేసింది. దీని ధర ₹ 3.60...
ఇండియాలో EV రంగానిదే ఉజ్వల భవిష్యత్తు
India’s electric vehicle sector : వచ్చే 25 ఏళ్లలో ఇంధన రంగంలో స్వయం ప్రతిపత్తిని సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని, దానిని సాధించడంలో “నిశ్శబ్ద విప్లవం”కి నాయకత్వం వహిస్తున్న ఎలక్ట్రిక్ వాహనం...
Pure eTryst 350 E-bike వచ్చేసింది..
ధర రూ.1.55 లక్షలు
Pure eTryst 350 E-bike : హైదరాబాద్కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (Pure EV), ఇండియన్ మార్కెట్లో సరికొత్త ప్యూర్ ఈట్రిస్ట్ 350...
Park+ నేతృత్వంలో Carbon Se Azadi Mahotsav
దేశవ్యాప్తంగా 10,000 EV జోన్ల ఏర్పాటు
EV ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన పార్క్+ (Park+ ) తన 'కార్బన్ సే ఆజాది' మహోత్సవ్ 2022 (Carbon Se Azadi Mahotsav) వేడుకను ప్రారంభించింది....
ఇకపై ఫ్లిప్కార్ట్లో Ampere electric scooters
గ్రీవ్స్ కాటన్ సంస్థకు చెందిన ఇ-మొబిలిటీ వ్యాపార విభాగమైన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (GEM).. తన Ampere electric scooters ను మిలియన్ల మంది కస్టమర్లకు అందించడానికి సరికొత్త నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు...
స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్వర్క్ కోసం BLive – Elocity భాగస్వామ్యం
BLive - Elocity : భారతీయ, ప్రపంచ మార్కెట్లలో స్మార్ట్ EV ఛార్జింగ్ నెట్వర్క్ యొక్క విస్తరించేందుకు BLive సంస్థ తాజాగా Canada కు చెందిన Elocity కంపెనీతో ఒక అవగాహన ఒప్పందంపై...
Jio-bpతో Hero Electric భాగస్వామ్యం
Hero Electric partners with Jio-bp
ఛార్జింగ్, బ్యాటరీ మార్పిడి కోసం ఒప్పందం
Hero Electric సంస్థ తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఛార్జింగ్ చేయడానికి Jio-bp (జియో-బిపి) కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ప్రకారం...
Mercedes-Benz నుంచి మూడు ఈవీ మోడళ్లు
Mercedes-Benz (మెర్సిడెస్-బెంజ్ ) ఈ ఏడాది దేశంలో మూడు కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మోడళ్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
ఈ కంపెనీ దేశంలోని లగ్జరీ EV సెగ్మెంట్పై పైచేయి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది....












