Harithamithra Telugu News

Sunday, March 1Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Agricultue

KVK Ghantasala | ఆలస్యంగా వేసిన మినుము పంటకు బూడిద తెగులు ప్రమాదం – నివారణ చర్యలు తప్పనిసరి: డాక్టర్ డి. సుధారాణి

KVK Ghantasala | ఆలస్యంగా వేసిన మినుము పంటకు బూడిద తెగులు ప్రమాదం – నివారణ చర్యలు తప్పనిసరి: డాక్టర్ డి. సుధారాణి

వ్యవసాయ వార్తలు
KVK Ghantasala : ఆలస్యంగా మినుము పంట వేసిన పొలాల్లో బూడిద తెగులు (Powdery Mildew) ఆశించి నష్టపరుస్తుందని రైతులు వెంట‌నే నివారణ చర్యలు తీసుకోవాలని కేవీకే సమన్వయకర్త డాక్టర్ డి.సుధారాణి సూచించారు. ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం కృష్ణా జిల్లాలోని 7 వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలోని ఘంటసాల మండలంలోని ఘంటసాల, ఘంటసాలపాలెం, తాడేపల్లి, దేవరకోట, లంకపల్లి గ్రామాలతో పాటు పమిడిముక్కల, పామర్రు, తోట్లవల్లూరు, గన్నవరం, పెడన, ఉయ్యూరు, అవనిగడ్డ, మోపిదేవి, చల్లపల్లి, బంటుమిల్లి, గుడివాడ మండలాల్లోని మినుము పంటను క్షేత్రస్థాయిలో సందర్శనలు చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ ఆలస్యంగా మినుము పంటలు వేసుకున్న పొలాల్లో పొగమంచు నేపథ్యంలో బూడిద తెగులు ఆశించి నష్టాన్ని కలుగజేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.కావున బూడిద తెగులు నివారణకు మైక్లోబ్యుటానిల్ 1.0 గ్రా. లేదా డైఫెన్ కొనజోల్ 1.0...
Warangal Market Prices | మిర్చి రేటు జిగేల్.. క్వింటాల్ @ ₹39,000! పత్తి ధర ఎలా ఉందంటే?

Warangal Market Prices | మిర్చి రేటు జిగేల్.. క్వింటాల్ @ ₹39,000! పత్తి ధర ఎలా ఉందంటే?

వ్యవసాయ వార్తలు
వరంగల్ హ‌రిత‌మిత్ర : ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో మిర్చి ధరలు (Warangal Market Prices) సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఫిబ్రవరి 19న జరిగిన వేలంలో మిర్చి రకాలు మునుపటి కంటే మెరుగైన ధరలను సాధించాయి.మిర్చి ధరలు పైపైకి..నేటి మార్కెట్‌ (Enumamula Market Chilli Rates) లో దేశి రకం మిర్చి క్వింటాల్‌కు ఏకంగా ₹39,000 గరిష్ట ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇతర ప్రధాన రకాల ధరల వివరాలు ఇలా ఉన్నాయి:వండర్ హాట్: గరిష్టంగా ₹37,000 పలికి స్థిరంగా కొనసాగుతోంది.దీపిక: గరిష్ట ధర ₹28,000 గా నమోదైంది.తేజ: క్వింటాల్‌కు గరిష్టంగా ₹18,200 పలకగా, మోడల్ ధర ₹15,500 వద్ద ఉంది.US 341: గరిష్టంగా ₹22,500 ధర లభించింది.నేడు మార్కెట్‌కు మొత్తం 27,507 మిర్చి బస్తాలు వచ్చాయి.Warangal Market Prices : పత్తి, ఇతర పంటల పరిస్థితిపత్తి సి.సి.ఐ (CCI) ద్వ...
Warangal Market Prices | వరంగల్ మార్కెట్​లో మిర్చి రికార్డ్ స్థాయి ధర..

Warangal Market Prices | వరంగల్ మార్కెట్​లో మిర్చి రికార్డ్ స్థాయి ధర..

వ్యవసాయ వార్తలు
Warangal Market Prices Today | వరంగల్ మార్కెట్ కమిటీ కార్యాలయం వెల్లడించిన గణాంకాల ప్రకారం, ప్రధాన పంటలైన మిర్చి, పత్తి ధరల్లో నిలకడ కనిపిస్తోంది. నేటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.మిర్చి ధరల హవానేటి మార్కెట్‌లో మిర్చి (Chilli Rates) క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. మొత్తం 28,127 బస్తాల మిర్చి రాగా, వివిధ రకాల మిర్చికి గరిష్ట ధరలు ఇలా ఉన్నాయి: వండర్ హాట్ ర‌కానికి మార్కెట్‌లో అత్యధికంగా క్వింటాల్‌కు 37,000/- గరిష్ట ధర పలికింది. తేజ మిర్చి ధర క్వింటాల్‌కు గరిష్టంగా 18,100/-, కనిష్టంగా 12,000/- గా నమోదైంది.US 341ర‌కం రూ. 23,500/- పలకగా, మోడల్ ధర 19,000/- వద్ద ఉంది. ఇక దీపిక & దేశి: ఈ రకాలు క్వింటాల్‌కు 25,000/- వరకు ధర పలికాయి. తేజ ఏసీ క్వింటాల్‌కు గరిష్టంగా 17,000/- పలికింది.పత్తి, అపరాలువ‌రంగ‌ల్ ఏనుమాముల మార్కెట్‌కు మొత్తం 1,315 బస్తాల పత్తి రాగా, సీసీఐ (CCI) ద్వారా గరిష్ట ధ...
Poultry Vaccination : పెరటి కోళ్ల పెంపకంలో టీకాలతో రక్షణ – గ్రామీణ యువతకు ప్రత్యేక శిక్షణ

Poultry Vaccination : పెరటి కోళ్ల పెంపకంలో టీకాలతో రక్షణ – గ్రామీణ యువతకు ప్రత్యేక శిక్షణ

వ్యవసాయ వార్తలు
Poultry Vaccination : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో గురువారం కెవికె సమన్వయకర్త డాక్ట‌ర్‌ డి సుధారాణి ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు పెరటి కోళ్లలో సమయానుకూల టీకాలు ప్రాముఖ్యతపై శిక్షణ కార్యక్రమం కెవికె విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ బి నవీన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుధారాణి గారు మాట్లాడుతూ.. పెరటి కోళ్ల పెంపకం లాభదాయకమని కొద్దిపాటి టీకాలు సూచనలు పాటిస్తే కోళ్లులో మరణాల రేటు తగ్గించి సక్సెస్ రేట్ ని చూడొచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త నవీన్ మాట్లాడుతూ పెరటి కోళ్లులో వచ్చే వ్యాధులను వివరిస్తూ వాటిని నివారించడానికి ఏ విధమైన టీకా కార్యక్రమాలు చేపట్టాలని రైతులకు సూచించి వివరించారు.శాస్త్రవేత్త యశ్వంత్ మాట్లాడుతూ పెరటి కోళ్లలో గల వివిధ రకాల జాతులు, వాటి ప్రాముఖ్యత ఉపయోగాలు గురించి క్షుణంగా వివ‌రించారు. ఈ కార్యక్రమంలో కెవికె సమన...
Fine Rice Bonus | రైతులకు భారీ ఊరట.. సన్నవడ్ల బోనస్‌గా ₹514 కోట్ల విడుదల

Fine Rice Bonus | రైతులకు భారీ ఊరట.. సన్నవడ్ల బోనస్‌గా ₹514 కోట్ల విడుదల

వ్యవసాయ వార్తలు
రైతులకు శుభవార్త చెప్పిన Telangana Governmentతెలంగాణలోని అన్నదాతలకు ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్నవడ్ల బోనస్ (Fine Rice Bonus) నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మొత్తం రూ.514.36 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌లో సన్నవడ్లు పండించిన లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి బోనస్ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం, సన్నవడ్లు విక్రయించిన 2.17 లక్షల మంది రైతులకు ఈ బోనస్ అందించబడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే క్వింటాల్‌కు ₹500 బోనస్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బకాయిలను విడుదల చేయడంతో రైతులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న చెల్లింపులు అందుబాటులోకి రానున్నాయి. ఈ బోనస్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP)కి అదనంగా ఇవ్వబడు...
భారత వ్యవసాయంలో AI విప్లవం : 7 కోట్ల మంది రైతులకు డిజిటల్ ఐడీలు.. ‘భారత్-విస్తార్’తో కొత్త శకం! – Digital Agriculture Mission

భారత వ్యవసాయంలో AI విప్లవం : 7 కోట్ల మంది రైతులకు డిజిటల్ ఐడీలు.. ‘భారత్-విస్తార్’తో కొత్త శకం! – Digital Agriculture Mission

అగ్రి టెక్నాలజీ & స్టార్టప్స్, ప్రభుత్వ పథకాలు
హరితమిత్ర : భారత వ్యవసాయ రంగం డిజిటల్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ (Digital Agriculture Mission) కింద దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 7.63 కోట్లకు పైగా రైతుల ఐడీలను (Farmer IDs) సృష్టించినట్లు ప్రభుత్వం శనివారం వెల్లడించింది. అలాగే 23.5 కోట్ల పంట ప్లాట్లను డిజిటల్ పద్ధతిలో సర్వే చేసి, వ్యవసాయానికి ఒక బలమైన 'డిజిటల్ వెన్నెముక'ను నిర్మించింది.అంశంప్రస్తుత పురోగతిరైతు డిజిటల్ ఐడీలు7.63 కోట్లుసర్వే చేసిన పంట ప్లాట్లు23.5 కోట్లుకిసాన్ ఈ-మిత్ర చాట్‌బాట్93 లక్షల ప్రశ్నలకు సమాధానంAI రుతుపవనాల అంచనా3.88 కోట్ల మంది రైతులకు సమాచారంతెగుళ్ల నివారణకు 'జాతీయ నిఘా వ్యవస్థ'అధికారిక ప్రకటన ప్రకారం, జాతీయ తెగులు నిఘా వ్యవస్థ ప్రస్తుతం 66 రకాల పంటలను కవర్ చేస్తూ, 432 కంటే ఎక్కువ తెగుళ్ల రకాలను ట్రాక్ చేస్తోంది. దీని ద్వారా 10...
రైతులకు అలర్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ బంద్.. ఆ తేదీల్లో సరుకు తీసుకురావద్దు!

రైతులకు అలర్ట్: వరంగల్ వ్యవసాయ మార్కెట్ బంద్.. ఆ తేదీల్లో సరుకు తీసుకురావద్దు!

వ్యవసాయ వార్తలు
హ‌రిత‌మిత్ర‌, వ‌రంగ‌ల్‌ : వరంగల్ వ్యవసాయ మార్కెట్ (Warangal Agriculture Market) కమిటీ పరిధిలోని రైతులు, వ్యాపారస్తులు, కార్మికులకు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి శుక్ర‌వారం ఒక ముఖ్యమైన‌ ప్రకటన విడుదల చేశారు. మహాశివరాత్రి (Maha Shivaratri) పండుగ, ఇతర సెలవుల కారణంగా వరంగల్ మార్కెట్ యార్డుకు వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులను ప్రకటించారు.సెలవుల వివరాలు:మార్కెట్ కమిటీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ కింది తేదీల్లో లావాదేవీలు నిలిపివేయబడతాయి:ఫిబ్రవరి 14, 2026 (శనివారం): వారాంతపు యార్డు బంద్.ఫిబ్రవరి 15, 2026 (ఆదివారం): వారాంతపు సెలవు, మహా శివరాత్రి పండుగ.ఫిబ్రవరి 16, 2026 (సోమవారం): శివరాత్రి మరుసటి రోజు జాగరణ సందర్భంగా మార్కెట్‌కు సెల‌వుఫిబ్రవరి 17, 2026 (మంగళవారం): అమావాస్య కార‌ణంగా మార్కెట్‌కు బంద్.వరుసగా నాలుగు రోజుల సెలవుల అనంతరం, మార్కెట్ యార్డు తిరిగి ఫ...
రైతులకు అలర్ట్: నేడు వరంగల్ మార్కెట్ బంద్..

రైతులకు అలర్ట్: నేడు వరంగల్ మార్కెట్ బంద్..

వ్యవసాయ వార్తలు
Warangal Market : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ 12న గురువారం బంద్ కానుంది. కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్మిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో ఈరోజు గురువారం గ్రెయిన్ మార్కెట్ గుమాస్తా సంఘం, దడవాయి యూనియన్, హమాలీ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి.రైతులకు ముఖ్య గమనిక:ఈ బంద్ కారణంగా మార్కెట్‌లో క్రయవిక్రయాలు (కొనుగోళ్లు, అమ్మకాలు) పూర్తిగా నిలిచిపోనున్నాయి. కావున, రైతులు తమ పంట ఉత్పత్తులైన మిర్చి, పత్తి, వేరుశనగ ఇతరాలను మార్కెట్‌కు తీసుకువచ్చి ఇబ్బందులు పడవద్దని మార్కెట్ కమిటీ సెక్రటరీ విజ్ఞప్తి చేశారు.ఘాటెక్కిన మిర్చి.. నిలకడగా పత్తి ధరలుWarangal Market Prices : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​ మంగళవారం వి...
రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.

రసాయన ఎరువులు లేకుండానే అద్భుత దిగుబడి! మీ పొలాన్ని బంగారు మయం చేసే ‘జీవామృతం’ ఇలా తయారు చేసుకోండి.

సేంద్రియ వ్యవసాయం
Jeevamrutham Preparation and Spraying Guide | రసాయనిక ఎరువులు, పురుగుమందుల విచ్చ‌ల‌విడిగా వినియోగించ‌డం వల్ల భూమి నిస్సార‌మైపోతోంది. సేంద్రియ పదార్థం వేగంగా నశిస్తోంది. ఫలితంగా పొలాలు నిస్సారంగా మారి దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిలో భూమిని తిరిగి సజీవంగా మార్చే ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించేందుకు రైతులు ముందుకు రావాలి. సేంద్రియ సాగు పద్ధతుల్లో కీలకమైనది ‘జీవామృతం’. ఇది భూమిలో సూక్ష్మజీవులను చైతన్యపరచి, భూసారాన్ని సహజంగా పెంచుతుంది.ప్రకృతి వ్యవసాయ రథానికి నాలుగు ముఖ్యమైన చక్రాలు ఉన్నాయి.జీవామృతంబీజామృతంఆచ్ఛాదన (మల్చింగ్)నీటి యాజమాన్యంవీటిలో భూమికి నేరుగా జీవం పోసేది జీవామృతం.జీవామృతం అంటే ఏమిటి?జీవామృతం అనేది పశువుల పేడ, మూత్రం ఆధారంగా తయారయ్యే సహజ ద్రవరూపంలో ఉంటే ఎరువు. ఇది భూమిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను మేల్కొలిపి, మొక్కలకు అవసర...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates