Harithamithra Telugu News

Sunday, March 1Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Agricultue

ఎర్ర బంగారం రికార్డు బ్రేక్! వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹37,100..

ఎర్ర బంగారం రికార్డు బ్రేక్! వరంగల్ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ₹37,100..

సేంద్రియ వ్యవసాయం
Warangal Chilli Record Price : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి . బుధవారం వండర్ హాట్ (Wonder Hot) రకం మిర్చి ఆల్ టైం రికార్డు ధరను నమోదు చేసింది. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ. 37,100 పలకడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.భూపాలపల్లి రైతుకు దక్కిన రికార్డు ధరభూపాలపల్లి జిల్లా పలిమెల మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన రైతు ఆర్.వినోద్, తన పొలంలో పండించిన 80 బస్తాల వండర్ హాట్ మిర్చిని వ‌రంగ‌ల్‌ ఏనుమాముల మార్కెట్‌కు తీసుకొచ్చారు. కీర్తన అడ్తి షాపు ద్వారా నిర్వహించిన వేలంలో ఈ మిర్చికి అత్యధికంగా క్వింటాల్‌కు రూ. 37,100 ధర లభించింది. తన పంటకు ఆశించిన దానికంటే ఎక్కువ ధర రావడంతో రైతు వినోద్ ఆనందం వ్యక్తం చేశారు.గత నాలుగేళ్ల కాలంలో మిర్చికి ఇంత భారీ ధర (Warangal Chilli Price) రావడం ఇదే మొదటిసారి అని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతర...
Warangal Chilli Price | వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల జోరు: దేశీ రకం రికార్డు స్థాయిలో ₹41,200.. ఎందుకీ పెరుగుదల?

Warangal Chilli Price | వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల జోరు: దేశీ రకం రికార్డు స్థాయిలో ₹41,200.. ఎందుకీ పెరుగుదల?

సేంద్రియ వ్యవసాయం
Warangal Market Chilli Price today | వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు (03-02-2026) మిర్చి ధరలు ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా దేశీ రకం మిర్చి ధర నిన్నటితో పోలిస్తే ఊహించని రీతిలో పెరిగి మిర్చి రైతుల్లో ఆనందం నింపుతోంది.దేశీ రకం మిర్చి ఏకంగా ₹11,700 పెరిగి ₹41,200 పలికింది. వండర్ హాట్ రకం కూడా ₹4,000 వృద్ధిని నమోదు చేసింది. ఇక పత్తి ధర నిన్నటితో పోలిస్తే ₹120 తగ్గి ₹7,780 వద్ద స్థిరపడింది.మిర్చి ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు:నాణ్యమైన దిగుబడి (Quality Arrivals): మంగ‌ళ‌వారం మార్కెట్‌కు వచ్చిన దేశీ రకం మిర్చి (Warangal Chilli Price) గరిష్టంగా ₹41,200 పలికింది. నాణ్యమైన రంగు గల మిర్చికి అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పెరగడం వల్ల ఇక్కడ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.మ‌రోవైపు మార్కెట్‌కు ఈరోజు సుమారు 3,550 బస్తాల మిర్చి మాత్రమే వచ్చింది. నిన్నటితో పోలిస్తే మిర్చి రాక‌ తక్కువగా...
Rythu Nestham : ఇక పొలాల నుండే లైవ్ ప్రసారాలు.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!

Rythu Nestham : ఇక పొలాల నుండే లైవ్ ప్రసారాలు.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు!

సేంద్రియ వ్యవసాయం
హరిత్రమిత్ర: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం జరిగిన 'రైతు నేస్తం' (Rythu Nestham) కార్యక్రమంలో పాల్గొని క్షేత్రస్థాయి రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం పొందుతున్న రైతులను అలాగే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను మంత్రి తుమ్మల అభినందించారు.పొలాల నుండే ప్రత్యక్ష ప్రసారాలురైతు నేస్తం కార్యక్రమం మరింత సమర్థవంతంగా ఉండాలని మంత్రి సూచించారు.ప్రతి మంగళవారం నిర్వహించే అంశాలను ముందుగానే నిర్ణయించాలి.కేవలం చర్చలే కాకుండా, ఎంపిక చేసిన అంశాలకు సంబంధించిన రైతుల అనుభవాలను పొలాల నుండే ప్రత్యక్షంగా (Live) ఇతర రైతులు చూసేలా ఏర్పాట్లు చేయాలి.ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది రైతులు హాజరయ్యేలా ముందస్తు ప్రచార...
Bharat Vistar AI : రైతులకు ‘భారత్ విస్తార్’  వ్యవసాయంలో AI విప్లవం.. పశుపోషణ, మత్స్య రంగానికి భారీ ఊతం!

Bharat Vistar AI : రైతులకు ‘భారత్ విస్తార్’ వ్యవసాయంలో AI విప్లవం.. పశుపోషణ, మత్స్య రంగానికి భారీ ఊతం!

సేంద్రియ వ్యవసాయం
Agriculture Budget 2026-27 Updates: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌లో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడమే లక్ష్యంగా సంచలన ప్రకటనలు చేశారు. అత్యాధునిక టెక్నాల‌జీని గ్రామీణ‌ రైతుల‌కు చేరువ చేస్తూ, సాగు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచేలా సరికొత్త పథకాలను ప్రవేశపెట్టారు.ఈఏడాది బ‌డ్జెట్‌లో సాంకేతికత ఆధారిత వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ప్రకటించింది. 2026-27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘భారత్ విస్తార్’ (Bharat Vistar AI Agriculture) అనే బహుభాషా AI-ఆధారిత వ్యవసాయ వేదికను ప్రారంభించినట్లు వెల్లడించారు. దీని ద్వారా రైతులు వ్యవసాయ వనరులను పొందే విధానం, నిర్ణయాలు తీసుకునే తీరులో స‌మూల‌ మార్పు రానుంది.భారత్ విస్తార్ వేదికను అగ్రిస్టాక్ పోర్టల్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) అందించే వ్యవసాయ పద్ధతులతో అనుసంధానం...
Cocopeat : ఇంట్లోనే కోకోపీట్ తయారు చేయడం ఎలా? – గార్డెనింగ్ చేసేవారికి పూర్తి గైడ్

Cocopeat : ఇంట్లోనే కోకోపీట్ తయారు చేయడం ఎలా? – గార్డెనింగ్ చేసేవారికి పూర్తి గైడ్

సేంద్రియ వ్యవసాయం
How to Make Cocopeat at Home | మన పూర్వికుల నుంచి కొబ్బరి చెట్టును "కల్పవృక్షం" అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? దీని ప్రతి భాగం ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లు, కాయలే కాకుండా, చివరకు మిగిలిపోయే కొబ్బరి పొట్టు (Husk) కూడా మొక్కల పెంపకంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో గార్డెనింగ్ చేసేవారికి కోకోపీట్ (Cocopeat) ఎంతగానో ఉపయోగపడుతుంది.ఈ స్టోరీలో కోకోపీట్ అంటే ఏమిటి? దాని ఉపయోగాలు ఏంటి? అలాగే మీ ఇంట్లోనే సులభంగా కోకోపీట్ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి..కోకోపీట్ అంటే ఏమిటి? (What is Cocopeat?)కొబ్బరి పొట్టు నుండి పీచును (Coir Fiber) వేరు చేసిన తర్వాత మిగిలిపోయే పొడి వంటి పదార్థాన్ని కోకోపీట్ అంటారు. దీనిని "కాయిర్ ఫైబర్ పిత్" లేదా "కాయిర్ డస్ట్" అని కూడా పిలుస్తారు. ఇది మొక్కల పెరుగుదలకు ఒక అద్భుతమైన మాధ్యమంగా పనిచేస్తుంది.కోకోపీట్ యొక్క ప్రత్యేకతలు & ఉపయ...
Indian Agriculture 2047 : అన్నదాతల ఆదాయమే లక్ష్యం.. వ్యవసాయ రంగంలో పెను మార్పులకు ఆర్థిక సర్వే పిలుపు!

Indian Agriculture 2047 : అన్నదాతల ఆదాయమే లక్ష్యం.. వ్యవసాయ రంగంలో పెను మార్పులకు ఆర్థిక సర్వే పిలుపు!

సేంద్రియ వ్యవసాయం
Indian Agriculture 2047 | 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా (Viksit Bharat) మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ దార్శనికతలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషించనుందని తాజా ఆర్థిక సర్వే (Economic Survey 2026) స్పష్టం చేసింది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యవసాయం స్థిరమైన వృద్ధిని నమోదు చేసినప్పటికీ, ఉత్పాదకత లోపాలు, వాతావరణ మార్పు ప్రభావాలు, నిర్మాణాత్మక సమస్యలు ఇంకా పరిష్కారం కావాల్సినవిగా ఉన్నాయని సర్వే హెచ్చరించింది. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన వ్యవసాయం, సమ్మిళిత వృద్ధి సాధించడంలో మరియు కోట్లాది మంది రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో కేంద్రబిందువుగా ఉంటుందని సర్వే పేర్కొంది.అంకెల్లో వ్యవసాయం: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతంభారతదేశ జాతీయ ఆదాయంలో దాదాపు 20 శాతం వాటా వ్యవసాయానిదే. విచిత్రమేమిటంటే, దేశంలోని 46.1 శాతం శ్రామిక శక్తి ఇప్పటికీ ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తోంది. గత ఐదేళ్లలో ...
India EU Trade : మన రైతులకు దక్కే ‘వరాలు’ ఇవే!

India EU Trade : మన రైతులకు దక్కే ‘వరాలు’ ఇవే!

సేంద్రియ వ్యవసాయం, General News
India EU Trade Deal : EU భారత్ - యూరోపియన్ యూనియన్ (EU) మధ్య జరిగిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం (India EU Trade) కేవలం కార్లు, మొబైల్ ఫోన్లకే పరిమితం కాదు. దీని వెనుక మన వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే పెద్ద అవకాశం దాగి ఉంది. హరిత మిత్ర పాఠకుల కోసం ఈ ఒప్పందం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక విశ్లేషణ:అత్యాధునిక యంత్రాలు.. ఇక చౌక!మన దేశంలో చాలా మంది రైతులు ఖరీదైన యూరోపియన్ టెక్నాలజీ (ఉదాహరణకు: హై-ఎండ్ ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్లు) కొనలేకపోతున్నారు. అయితే ఈ ఒప్పందంతో యూరోపియన్ యంత్రాలపై ఉన్న 44% దిగుమతి సుంకం తొలగిపోతుంది. దీనివల్ల అత్యాధునిక సాగు పరికరాలు మన రైతులకు తక్కువ ధరకే లభిస్తాయి.ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విప్లవంతెలంగాణలో పండే మిర్చి, పసుపు వంటి పంటలను నిల్వ చేయడానికి, పౌడర్ చేయడానికి కావాల్సిన 'ప్రాసెసింగ్ యూనిట్ల' యంత్రాలు ఇకపై చౌకగా దిగుమతి ...
Urban Farming | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ‘అర్బన్ ఫార్మింగ్’ శిక్షణ!

Urban Farming | ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ‘అర్బన్ ఫార్మింగ్’ శిక్షణ!

సేంద్రియ వ్యవసాయం
Roof Garden Urban Farming : నగరవాసులకు ఇంటి ఆవరణలోనే లేదా డాబాపై (Rooftop) విషరహిత, స్వచ్ఛమైన కూరగాయలను పండించుకునేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ సిద్ధమైంది. అర్బన్ ఫార్మింగ్ పథకంలో భాగంగా ‘ఇంటి ఆవాసాలపై కూరగాయల పెంపకం’ అనే అంశంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యాన శాఖ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.శిక్షణ వివరాలు:తేదీ: జనవరి 25, 2026 (ఆదివారం)సమయం: ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు.రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 100/- మాత్రమే.వేదిక: రాష్ట్ర ఉద్యాన శిక్షణ కేంద్రం, పబ్లిక్ గార్డెన్స్ పక్కన, నాంపల్లి, హైదరాబాద్.ఈ శిక్షణలో ఏం నేర్పిస్తారు?ఈ మూడు గంటల శిక్షణలో నిపుణులు కింది అంశాలపై అవగాహన కల్పిస్తారు:కుండీలు/గ్రో బ్యాగ్స్ తయారీ: తక్కువ స్థలంలో మొక్కలను ఎలా అమర్చుకోవాలి?మట్టి మిశ్రమం (Potting Mix): కోకోపిట్, వర్...
Urea Supply | రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధి.. గత 8 ఏళ్లలో ఇదే రికార్డ్: మంత్రి తుమ్మల

Urea Supply | రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధి.. గత 8 ఏళ్లలో ఇదే రికార్డ్: మంత్రి తుమ్మల

సేంద్రియ వ్యవసాయం, Agricultue
Telangana Urea Supply 2026 | రాష్ట్రంలో యూరియా కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టతనిచ్చారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ, రాష్ట్రంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.గత 8 ఏళ్లలో అత్యధిక అమ్మకాలుప్రస్తుత యాసంగి (2025–26) సీజన్‌లో గత 8 సంవత్సరాలతో పోలిస్తే రికార్డు స్థాయిలో యూరియా పంపిణీ జరిగింది. డిసెంబర్ 31 నాటికే: 4.04 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా చేశాం. గత ఏడాదితో పోలిక: 2024-25లో డిసెంబర్ నాటికి 3.04 లక్షల టన్నులు ఉంటే, ఈసారి అదనంగా మరో లక్ష టన్నులను పంపిణీ చేశాం. కేంద్ర కేటాయింపులు: కేంద్రం 5.60 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయిస్తే, ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో 5.78 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను తెప్పించుకుంది.సంవత్సరంయూరియా అమ్మకాలు (మ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates