Harithamithra Telugu News

Sunday, March 1Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Agricultue

Urea Shortage | మళ్లీ యూరియా కష్టాలు.. చలిలో అన్నదాతల పడిగాపులు!

Urea Shortage | మళ్లీ యూరియా కష్టాలు.. చలిలో అన్నదాతల పడిగాపులు!

సేంద్రియ వ్యవసాయం, Agricultue
Urea Shortage in Telangana | రాష్ట్రంలో ఎరువుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. యాసంగి సాగు పనులు ఊపందుకుంటున్ననేపథ్యంలో యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో తీవ్రమైన చలిని సైతం లెక్కచేయకుండా రైతులు ఎరువుల దుకాణాల వద్ద గంటల కొద్దీ తరబడి క్యూలో పడిగాపులు కాస్తున్నారు. చెప్పులు, కర్రలు క్యూలో పెట్టిన దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్'.. రైతులకు వరమా? శాపమా?ఎరువుల పంపిణీని సులభతరం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఫర్టిలైజర్ బుకింగ్ యాప్' రైతులకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. గతంలో నేరుగా గోదాములకు వెళ్లి డబ్బులు చెల్లించి ఎరువులు తెచ్చుకునే పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సామాన్య రైతులు అయోమయానికి గురవుతున్నారు.సాంకేతిక సమస్యలు: యాప్ ప్రారంభించిన తొలిరోజునే మ...
“రైతు యాంత్రీకరణ పథకం” కోసం రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

“రైతు యాంత్రీకరణ పథకం” కోసం రైతులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి

సేంద్రియ వ్యవసాయం, Agricultue
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో రైతు యాంత్రీకరణ పథకాన్ని (Farm Mechanization Scheme) జనవరి నెలలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో రైతులు త‌మ‌కు అవ‌స‌ర‌మైన వ్య‌వ‌సాయ యంత్రాల కోసం ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..దరఖాస్తు విధానం (Step-by-Step):రైతులు తెలంగాణ వ్యవసాయ శాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్ లేదా మీ సేవ (Me Seva) కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తులో రైతు పేరు, తండ్రి పేరు, గ్రామం, మండలం మరియు జిల్లా వివరాలను నమోదు చేయాలి.పనిముట్ల ఎంపిక: మీకు కావాల్సిన వ్యవసాయ యంత్రం (ట్రాక్టర్, రోటవేటర్, పవర్ టిల్లర్, స్ప్రేయర్లు మొదలైనవి) మరియు ఆ యంత్రం ఏ కంపెనీకి చెందినదో ఎంచుకోవాలి.పత్రాల అప్‌లోడ్: అవసరమైన పత్రాలన...
జనవరిలో ‘రైతు యాంత్రీకరణ’ పథకం పునఃప్రారంభం

జనవరిలో ‘రైతు యాంత్రీకరణ’ పథకం పునఃప్రారంభం

సేంద్రియ వ్యవసాయం
రైతులకు 1.31 లక్షల యంత్రాలు..మంత్రి తుమ్మల కీలక ప్రకటన!హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో నిలిచిపోయిన రైతు యాంత్రీకరణ పథకాన్ని (Farm Mechanization Scheme) జనవరి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.రైతు యాంత్రీకరణకు సర్వం సిద్ధంగత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన యాంత్రీకరణ పథకాన్ని (Farm mechanization scheme) ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 1,31,000 మంది రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లను అందించనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, జనవరి మొ...
Urea Booking App |  ఇకపై యాప్ ద్వారా యూరియా బుకింగ్.. క్యూ లైన్లకు చెక్!

Urea Booking App | ఇకపై యాప్ ద్వారా యూరియా బుకింగ్.. క్యూ లైన్లకు చెక్!

ప్రభుత్వ పథకాలు
Urea Booking App | రైతులు ఎరువుల కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే కష్టాలకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. యూరియా పంపిణీని మరింత పారదర్శకంగా, సులభంగా నిర్వహించేందుకు 'ఎరువుల బుకింగ్ యాప్‌ ను అందుబాటులోకి తెచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ యాప్‌పై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.గందరగోళానికి తెర:గత ఖరీఫ్ సీజన్‌లో యూరియా కోసం రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఎరువుల దుకాణాల వద్ద చెప్పులు, రాళ్లు లైన్లలో పెట్టి నిరీక్షించిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ సాంకేతిక పరిష్కారాన్ని తెచ్చింది. అవసరానికి మించి కొనుగోలు చేయడం, నిల్వ చేయడం వంటి సమస్యల వల్ల ఏర్పడే కృత్రిమ కొరతను ఈ యాప్ అరికట్టనుంది.Urea Booking App : బుకింగ్ విధానం ఇలా..రైత...
Kisan Diwas : రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ టాప్ 10 పథకాలు

Kisan Diwas : రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వ టాప్ 10 పథకాలు

ప్రభుత్వ పథకాలు
దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులు అందిస్తున్న సేవలను గౌరవిస్తూ, భారతదేశ 5వ ప్రధానమంత్రి, రైతు హక్కుల కోసం జీవితాంతం పోరాడిన నాయ‌కుడు చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న కిసాన్ దివస్ (Kisan Diwas 2025 - జాతీయ రైతు దినోత్సవం) ను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. భూ సంస్కరణలు అమలుచేయడంలో, రైతుల హక్కుల పరిరక్షణలో చరణ్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2001లో ఈ రోజును జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది.Kisan Diwas : ఈ ఏడాది థీమ్కిసాన్ దివస్ 2025 సందర్భంగా “విక్షిత్ భారత్ 2047 – భారత వ్యవసాయాన్ని ప్రపంచీకరించడంలో FPOల పాత్ర” అనే అంశాన్ని కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ రంగాన్ని ప్రపంచ స్థాయిలో పోటీతత్వంగా మార్చడంపై ఈ ఏడాది ప్రత్య...
ప్రభుత్వ అగ్రి విజన్‌లో పసుపుకు కీలక స్థానం : మంత్రి తుమ్మల

ప్రభుత్వ అగ్రి విజన్‌లో పసుపుకు కీలక స్థానం : మంత్రి తుమ్మల

సేంద్రియ వ్యవసాయం, Agricultue
హైదరాబాద్ : దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లేందుకు సమష్టి చర్యలు అవసరమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో సీఐఐ తెలంగాణ, నేషనల్ టర్మరిక్ బోర్డు సంయుక్తంగా నిర్వహించిన టర్మరిక్ వాల్యూ చైన్ సమ్మిట్ – 2025 (Turmeric Value Chain Summit 2025) లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అగ్రి విజన్ 2047 – ఆర్థిక వృద్ధికి ఇంజిన్ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్రి వర్షన్-2047 గురించి మంత్రి మాట్లాడుతూ, వ్యవసాయాన్ని కేవలం సంక్షేమ రంగంగా కాకుండా, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా చూస్తున్నామని తెలిపారు. ఈ విజన్‌లో పసుపు సాగుకు మరియు రైతులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఆయన స్పష్టం చేశారు.నేషనల్ టర్మరిక్ బోర్డుపై కీలక వ్యాఖ్యలునిజామాబాద్ రైతుల చిరకాల ఆకాంక్ష అయిన నేషనల్ టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ, అది...
MGNREGA : మహారాష్ట్ర రైతన్నలకు శుభవార్త: వ్యవసాయ రోడ్లకు 100% యాంత్రిక నిర్మాణం

MGNREGA : మహారాష్ట్ర రైతన్నలకు శుభవార్త: వ్యవసాయ రోడ్లకు 100% యాంత్రిక నిర్మాణం

వ్యవసాయ పరికరాలు
'ముఖ్య మంత్రి బలిరాజ షెట్-పనంద్ రాస్తే యోజన'కు మంత్రివర్గం ఆమోదం..వర్షాకాలంలో ఇబ్బందులు తొలగించడమే లక్ష్యంముంబై, డిసెంబర్ 8: మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల రైతులకు ఉపశమనం కల్పించే దిశగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 'ముఖ్య మంత్రి బలిరాజ షెట్-పనంద్ రాస్తే యోజన'కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద వ్యవసాయ పొలాలను అనుసంధానిస్తూ అన్ని వాతావరణాలకు అనువైన (All-weather) మోటారు అప్రోచ్ రోడ్లను నిర్మించనున్నారు.ముఖ్యమంత్రి బలిరాజ షెట్-పనంద్ రాస్తే యోజనఈ పథకం ద్వారా మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాల నుంచి పొలానికి మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నారు. రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే మాట్లాడుతూ, వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్ల కారణంగా రైతులు పంటల విత్తనాలు, కోతలు, రవాణాలో నిరంతర సవాళ్లను...
Organic Farming | సేంద్రియ సాగులో ఆద‌ర్శం.. సొంత బ్రాండ్‌తో మార్కెట్‌లోకి !

Organic Farming | సేంద్రియ సాగులో ఆద‌ర్శం.. సొంత బ్రాండ్‌తో మార్కెట్‌లోకి !

సేంద్రియ వ్యవసాయం
Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగ గ్రామానికి చెందిన రైతు దంపతులు కొసిరెడ్డి లావణ్య – రమణ రెడ్డి సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి సేద్యం (Organic Farming )తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణంగా మిర్చి పంటకు వారంలో పలుమార్లు రసాయన పిచికారీ అవసరం అవుతుంది. కానీ ఈ దంపతులు ఒక్క కూడా రసాయన ఎరువులు ఉపయోగించకుండా వీరముష్టి కషాయం, అగ్ని అస్త్రం, గోమూత్రం, పశువుల ఎరువు వంటి స్వచ్ఛమైన ప్రకృతి ఆధారిత పద్ధతులతో పంటను సంరక్షించుకుంటున్నారు. ఫలితంగా, వీరి మిర్చిపంట ఎలాంటి తెగుళ్లు లేకుండా ఆరోగ్యకరంగా పెరిగి ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తోంది.అంతేకాక, వరి పంటలో కూడా సాధారణ రకాల కంటే అధిక పోషక గుణాలు క‌లిగిన‌ బాస్మతి, బ్లాక్ రైస్ వంటి ప్రత్యేక రకాలను సైతం పండిస్తున్నారు. పంటను నేరుగా వినియోగదారులకు అందించడానికి ‘లావణ్య బ్రాండ్’, ‘ప్రకృతి సేద్యం’ పేర్లతో ...
Agriculture subsidy | కూరగాయలు సాగు చేసే రైతుల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌

Agriculture subsidy | కూరగాయలు సాగు చేసే రైతుల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌

సేంద్రియ వ్యవసాయం, Agricultue
కూరగాయల ఉత్పత్తి పెంపు దిశగా ప్రభుత్వ కీలక నిర్ణయంకొత్తగా 10 వేల ఎకరాల్లో సాగు – రైతులకు ఎకరాకు రూ.9,600 సబ్సిడీAgriculture subsidy : రాష్ట్రంలో కూరగాయల కొరతను అధిగ‌మించి స్థానిక మార్కెట్లలో సరఫరా, ధ‌రలను స్థిరంగా ఉంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో కొత్త‌ సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 10,000 ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూర‌గాయ‌ల‌ రైతులపై భారం తగ్గించేందుకు ఎకరాకు రూ.9,600 నేరుగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్ఫర్‌ (DBT) ద్వారా జమ చేయనుంది.ప్రస్తుతం తెలంగాణ‌లో 1.35 లక్షల ఎకరాల్లో 14.64 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర అవసరాలు సుమారు 26 లక్షల టన్నులుగా ఉంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ అంచనాల ప్రకారం 12.68 లక్షల టన్నుల లోటు ఉండటంతో, ఏటా 10 వేల ఎకరాల అదనపు సాగును ...
Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates