Saturday, March 22Lend a hand to save the Planet
Shadow

Tag: Agriculture

National Farmers Day 2024 : జాతీయ రైతు దినోత్సవం ప్ర‌త్యేకత ఏమిటి?

National Farmers Day 2024 : జాతీయ రైతు దినోత్సవం ప్ర‌త్యేకత ఏమిటి?

Agriculture
National Farmers Day 2024 : దేశానికి రైతులు చేస్తున్న అమూల్య‌మైన‌ సేవలను గుర్తించేందుకు వారిని గౌర‌వించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవం, లేదా కిసాన్ దివస్ (Kisan Diwas 2024), జరుపుకుంటారు. భారతదేశ ఐదవ ప్రధానమంత్రి, రైతుల కోసం పోరాడిన ప్రముఖ నేత చౌదరి చరణ్ సింగ్ (Chaudhary Charan Singh) జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. జాతీయ రైతు దినోత్సవం 2024 దేశానికి వెన్నెముకగా నిలుస్తూ ర‌క్తాన్ని చ‌మ‌ట‌గా మార్చి కష్టపడి పనిచేసే రైతులకు త‌ల‌వంచి ప్ర‌ణ‌మిల్లాల్సిన రోజు.కిసాన్ దివస్ చరిత్ర:Kisan Diwas History : రైతు అనుకూల విధానాలను తీసుకొచ్చి రైతుల సంక్షేమం కోసం కృషి చేసినందుకు మాజీ ప్రధాని చ‌ర‌ణ్ సింగ్ (Charan Singh) జ‌న్మ‌దినం సంద‌ర్భంగా జాతీయ రైతు దినోత్స‌వం జరుపుకుంటారు అతను జూలై 1979 నుంచి జనవరి 1980 మధ్య ప్రధానమంత్రిగా పనిచేశారు. చౌదరి చరణ్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన...
Northern Giant Hornet | వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా

Northern Giant Hornet | వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా

Agriculture
Northern Giant Hornet | హార్నెట్‌లు ( వెస్పా జాతికి చెందిన కీటకాలు ) కందిరీగలలో అతిపెద్దవి. ఇవి తేనెటీగలను వేటాడి తినే కీట‌కం. దీనిని ' మర్డర్ హార్నెట్ అని కూడా పిలుస్తారు. అయితే తేనెటీగ‌ల మ‌నుగ‌డ‌కే ప్ర‌మాద‌క‌రంగా మారిన మర్డర్ హార్నెట్‌ (Murder Hornet) వ్యవసాయానికి పెను ముప్పుగా మారిన కందిరీగలకు చెక్ పెట్టిన అమెరికా)ను నిర్మూలించేందుకు అమెరికా అనేక సంవత్స‌రాలుగా శ్ర‌మిస్తోంది. ఎట్ట‌కేల‌కు హార్నెట్ ను పూర్తిగా సంహ‌రించిన‌ట్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధికారికంగా ప్ర‌క‌టించింది. మూడు సంవత్సరాలుగా హార్నెట్ (వెస్పా మాండరినియా) కు సంబంధించి ఎటువంటి ఆట‌వాళ్లు క‌నిపించ‌లేద‌ని అధికారులు ప్రకటించారు.వాషింగ్టన్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (WSDA), యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) హార్నెట్ (northern giant hornet ) ఇప్పుడు దేశంలో లేదని ధృవీకరించాయి. ఆసియాకు చె...
Oil Plam | రైతు ఇంటి వద్దే పామాయిల్ కొనుగోలు చేస్తాం..

Oil Plam | రైతు ఇంటి వద్దే పామాయిల్ కొనుగోలు చేస్తాం..

Agriculture, General News
Telangana | తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆయిల్ పామ్ (Oil Plam ) సాగుపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao ) సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేస్తామని, పామాయిల్ పంటను రైతు ఇంటి వద్దనే కొంటామని తెలిపారు. పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు.వలస జిల్లాగా పేరు పొందిన మహబూబ్ నగర్ (Mahaboob Nagar) జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంతో కీలకమైనదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యమిచ్చి త్వరగా పూర్తి చేయించాలని సభా ముఖంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎండాకాలం పంట మార్చి లోపల కోతలు ప్రారంభిస్తేనే నూకలు తక్కువ అవుతాయని లేకుంటే బియ్యం నూకల శాతం అధికంగా ఉంటుందన్నారు. అందువల్ల ఎ...
Telangana Cabinet Decisions : రైతులకు తీపికబురు .. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

Telangana Cabinet Decisions : రైతులకు తీపికబురు .. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

Agriculture
Hyderabad : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్‌ అందించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీకి భూకేటాయింపుపైనా నిర్ణయం తీసుకుంది. ఎకరానికి రూ.250 చొప్పున భూమి కేటాయింపులు చేయాలని నిర్ణయించింది. అలాగే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.రుణమాఫీ, రైతుభరోసాపై చర్చ ఇదిలాఉండగా.. ఈ మంత్రి వర్గ సమావేశంలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపైనా చర్చించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్ని అమలయ్యాయి.. ఇంకా ఎలాంటి హామీలు నెరవార్చాలి అనేదానిపై చర్చించారు. అలాగే పలు హామీలు నెరవేర్చేందుకు ఏర్పాటుచేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీలు సమర్పించిన నివేదిక...
Medicinal plants | ఈ మొక్కను సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి..

Medicinal plants | ఈ మొక్కను సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి..

Health And Lifestyle
Ayurvedic medicinal plants : మన ఆయుర్వేదంలో అనేక మొక్కలకు సంబంధించి వాటి ఉపయోగాలు, ప్రమాదాల గురించి ప్రస్తావించి ఉంటుంది. ఇందులో కొన్ని మొక్కలు ఆరోగ్యానికి అమృతంగా పనిచేస్తాయి. అటువంటి మొక్క ఒకటి ఉంది.. ఇది ఉబ్బసం, దురద, పైల్స్, ఆస్తమాతో సహా అనేక సమస్యలకు దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. కానీ మీరు దానిని సరైన పద్ధతిలో ఉపయోగించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అద్భుత మొక్క యొక్క ఉపయోగాలు గురించి తెలుసుకుందాం..సాధారణంగా విషపూరితమైన మొక్కగా భావించే దతురా (ఉమ్మెత్త) మొక్క తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.కానీ వీటి గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ మొక్కను ఎలా ఉపయోగించాలో దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని అందించే ప్రభావవంతమైన నొప్పి నివారిణిగా దతురాను పిలుస్తారు . కీళ్లనొప్పులు, కండరాల నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.ఆస్తమాకు ఉపశమనం : ...
Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌ఫ్యాక్టరీ

Oil Palm Factory | రాష్ట్రంలో రూ.300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌ఫ్యాక్టరీ

Agriculture
Oil Palm Factory | తెలంగాణ రాష్ట్రంలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తాము ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఏడాది లోపే రూ. 300 కోట్లతో జిల్లాలో పామ్‌ ఆయిల్‌ ‌పరిశ్రమ (Oil Palm Factory) ను ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పామ్‌ ఆయిల్ ఉత్పత్తిలో సిద్దిపేట జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.గజ్వేల్‌ ‌మార్కెట్‌ ‌కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తర దేశాల నుంచి లక్ష కోట్లు పెట్టి పామ్‌ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 వేల ఎకరాల్లో పామాయిల్ సాగవుతోంది.  ఇంకా 11 వేల ఎకరాలకు పెంచాలి. భారత దేశానికి క...
ఇంట్లో స్థలం లేనివారు.. కుండీలలో పండ్ల మొక్కలను ఇలా పెంచండి.!.

ఇంట్లో స్థలం లేనివారు.. కుండీలలో పండ్ల మొక్కలను ఇలా పెంచండి.!.

Organic Farming
How to grow fruit plants in pots | మీరు ఎప్పుడైనా స్వంతగా పండ్ల చెట్ల‌ను పెంచుకోవాలని అనుకున్నారా, మీ ఇంట్లో తగినంత స్థలం లేదా? పండ్ల చెట్లు నిజంగా కంటైనర్ల(కుండీ) లో పెంచవ‌చ్చా? వీట‌న్నింటికీ సమాధానం అవును అనే చెప్ప‌వ‌చ్చు. అపార్ట్‌మెంట్ నివాసితులు లేదా చిన్న ఇండ్ల‌లో స్థ‌లం లేనివారు వివిధ రకాల పండ్ల చెట్ల‌ను కుండీల‌లో పెంచుకోవ‌చ్చు. కుండీలలో పండ్ల చెట్లను ఎందుకు నాటాలి? కంటైనర్లలో పండ్ల చెట్లు అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఒకటి, బాల్కనీలు, డాబాలు లేదా ఎండ త‌గిలే కిటికీకి సమీపంలో పండ్ల చెట్ల‌ను పెంచవ‌చ్చు అదనంగా, నేలలో నాటిన చెట్లతో పోలిస్తే నేల నాణ్యత, నీటి స్థాయిలు, తెగుళ్ల నిర్వహణను వంటి స‌వాళ్ల‌ను ఈ విధానం ప‌రిష్క‌రించ‌గ‌ల‌దు. సరైన మొక్క, మంచి కంటైనర్, మట్టిని ఎంచుకోవడం ద్వారా మీరు పెద్ద తోట లేకున్నా కూడా తాజాగా ఇంట్లో పండించిన పండ్ల మొక్కలను పెంచుకొని  ఆస్వాదించవచ్చు. కుండీలలో పండ్ల...
Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..

Agri News | రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్..

General News
Agri News  | తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాకు రూ.500 బోన‌స్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్ల‌డించారు. మ‌రోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మంజూరు కోసం కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు గాను మంత్రి ఉత్తమ్ కుమార్‌ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సోమ‌వారం సెప్టెంబర్ 16 సచివాలయంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న‌ భేటీ అయిన సబ్ కమిటీ.. రేషన్, హెల్త్ కార్డుల జారీ విధివిధానాలపై చ‌ర్చ‌లు జ‌రిపింది.ఈ స‌మావేశం అనంతరం స‌మావేశంలో తీసుక‌న్న నిర్ణ‌యాల‌ను మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాకు వెల్ల‌డించారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వ‌నున్న‌ట్లు ప్రకటించారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అన్న‌దాత‌ల‌కు ...
Palm Oil | పామాయిల్‌ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Palm Oil | పామాయిల్‌ రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Organic Farming
Palm Oil | హైదరాబాద్‌ : పామాయిల్‌ రైతులకు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. ఈ పామ్ ఆయిల్‌ రైతులకు ఊరటనిచ్చేలా ముడి పామాయిల్‌ దిగుమతి సుంకాన్ని పెంచింది. దిగుమతి సుంకాన్ని 5.5శాతం నుంచి ఏకంగా 27.5 శాతానికి పెంచుతూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ‌న్య‌వాదాలు తెలిపారు. దిగుమతి సుంకం పెంపుతో పామాయిల్‌ రైతుల ( Palm Oil Farmers )కు ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌ పామ్‌ గెలల ధర రూ.14,392గా ఉంది. కేంద్రం తాజా నిర్ణ‌యంతో ఇది టన్నుకు రూ.1,500 నుంచి రూ.1,700 వరకు పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఒక్కో ఆయిల్‌ పామ్‌ గెల ధర రూ.16,500గా పెరగ‌నుంద‌ని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.తెలంగాణ‌ రాష్ట్రంలో ప్రస్తుతం 44,400 ఎకరాల పామ్‌ ఆయిల్‌ తోటలు ఉన్నాయి. ఇం...
Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..